MLC Kavitha | ఎమ్మెల్సీ కవితను తిహార్ జైలులో విచారించేందుకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో భాగంగా కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేస�
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి బీజేపీ ‘వాషింగ్ మెషీన్'లా మారిందని, ఆ పార్టీలో చేరగానే అవినీతి మరకలు, కేసులు తుడిచిపెట్టుకు పోతాయని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు వ్యక్తం చేస్తున్న సమయంలో జాతీయ పత�
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ ఎన్నికల ప్రచారం కోసం హైకోర్టును వేదికగా చేసుకుని ప్రసంగాలు చేస్తే ఉపేక్షించబోమని ద్విసభ్య ధర్మాసనం హెచ్చరించింది.
బీఆర్ఎస్ పార్టీని వీడటం కొంత బాధగానే ఉందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. కేసీఆర్ పట్ల తనకు గౌరవం ఉంది, ఆయనపై ఏ రకమైన విమర్శలు చేయదలచుకోలేదని చెప్పారు.
ఎన్నికల ముందర ప్రతిపక్ష నేతల లక్ష్యంగా సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులను ముమ్మరం చేయడంపై మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత అరవింద్ కే జ్రీవాల్ అరెస్టుతో ఇబ్బందుల్లో ఉ న్న ఆమ్ ఆద్మీ పార్టీకి మరిన్ని సమస్యలు మొదలయ్యేలా ఉన్నాయి. ఆ పార్టీ కీలక నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్పై సీబీఐ వ
Praful Patel | బీజేపీతో కలిసి ఉన్న ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నేత ప్రఫుల్ పటేల్ ఎలాంటి తప్పు చేసినట్లు సాక్ష్యాలు లేవని సీబీఐ తేల్చింది. ఎయిర్ ఇండియాకు విమానాలు లీజు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల కేసు ముగి�
మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు ఆయనను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుచనున్నారు.
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో (liquor policy case) ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కస్టడీ (custody)కి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో మాజీ టెలికం మంత్రి ఏ రాజా, ఇతరులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాల్ చే స్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. 2018లో సీబీఐ దా
KCR | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాల
విశాఖ తీరంలో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. బ్రెజిల్ నుంచి విశాఖలోని ఓ ప్రైవేటు ఆక్వా ఎక్స్పోర్ట్స్కు వచ్చిన కంటైనర్లో 25 వేల కిలోల మత్తుపదార్థాలు ఉన్నట్టు సీఐబీ అధికారులు గుర్తించారు.
బీఆర్ఎస్ నాయకురాలు కవిత కేసునే గమనించండి. ఢిల్లీ ప్రభుత్వ మద్యం విధానం కేసులో ఆమె నిందితురాలు. ఆ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా మరికొందరిని నిందితు�