ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో బుధవారం విచారణకు రానున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆయన్ను సీబీఐ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో మం�
నీట్-యూజీ అక్రమాల కేసులో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీతో పాటు పరీక్షపై వచ్చిన ఆరోపణల విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
CBI - NEET |ఎంబీబీఎస్ సహా యూజీ వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆదివారం కేసు నమోదు చేసింది.
NEET | నీట్ యూజీ పేపర్ లీకేజీ వివాదాల నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగింది. నీట్ నిర్వహణలో అవకతవకలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నీట్ వ్యవహారంపై విచారణ మొదలుపెట్టిన సీబీఐ.. బిహార్�
‘నీట్' పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రప్రభుత్వానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడుతూ, నీట్ ప
క్రీడల అభివృద్ధి పేరుతో ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్కు హైదరాబాద్లో 855 ఎకరాల భూముల కేటాయింపు, నిధుల విడుదలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ 2012లో ప్రముఖ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్, న్య�
నీట్-యూజీ పరీక్షలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Sheena Bora | మహారాష్ట్రలో 12 ఏళ్ల కిందట కలకలం రేసిన షీనా బోరా హత్య కేసుపై సీబీఐ సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది. అటవీ ప్రాంతం నుంచి సేకరించిన ఎముకలు, ఇతర అవశేషాల ప్యాకెట్లు మాయమైనట్లు కోర్టుకు తెలిపింది. అవి ఎక్కడ ఉన
నీట్ పరీక్ష నిర్వహణ, ఫలితాలలో అవకతవకలపై సీబీఐచే విచారణ జరిపించాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. హరియాణాలోని ఒకే పరీక్ష కేంద్రం నుంచి 67 మంది విద్యార్థులు 1వ ర్యాంకు సాధించారని, ఇది అవకతవకలు జరి�
ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 21 వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో కవితపై సీబీఐ దాఖలు చేసిన అభియోగపత�
‘ఉద్యోగం కోసం భూమి’ కుంభకోణం కేసులో సీబీఐ తుది చార్జిషీటును ప్రత్యేక కోర్టులో శుక్రవారం దాఖలు చేసింది. ఈ కేసులో మాజీ రైల్వే మంత్రి, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు నిందితులు.
ఓయూలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్డు అయిన 80 ఏండ్ల వృద్ధుడికి టెలిఫోన్ డిపార్టుమెంట్ నుంచి మాట్లాడుతున్నామంటూ కాల్ వచ్చింది.. ‘మీ పేరుతో రెండు మొబైల్ నంబర్లున్నాయి.. రెండో మొబైల్ నంబర్ అంధేరీలోని వ�