క్రీడల అభివృద్ధి పేరుతో ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్కు హైదరాబాద్లో 855 ఎకరాల భూముల కేటాయింపు, నిధుల విడుదలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ 2012లో ప్రముఖ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్, న్య�
నీట్-యూజీ పరీక్షలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Sheena Bora | మహారాష్ట్రలో 12 ఏళ్ల కిందట కలకలం రేసిన షీనా బోరా హత్య కేసుపై సీబీఐ సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది. అటవీ ప్రాంతం నుంచి సేకరించిన ఎముకలు, ఇతర అవశేషాల ప్యాకెట్లు మాయమైనట్లు కోర్టుకు తెలిపింది. అవి ఎక్కడ ఉన
నీట్ పరీక్ష నిర్వహణ, ఫలితాలలో అవకతవకలపై సీబీఐచే విచారణ జరిపించాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. హరియాణాలోని ఒకే పరీక్ష కేంద్రం నుంచి 67 మంది విద్యార్థులు 1వ ర్యాంకు సాధించారని, ఇది అవకతవకలు జరి�
ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 21 వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో కవితపై సీబీఐ దాఖలు చేసిన అభియోగపత�
‘ఉద్యోగం కోసం భూమి’ కుంభకోణం కేసులో సీబీఐ తుది చార్జిషీటును ప్రత్యేక కోర్టులో శుక్రవారం దాఖలు చేసింది. ఈ కేసులో మాజీ రైల్వే మంత్రి, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు నిందితులు.
ఓయూలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్డు అయిన 80 ఏండ్ల వృద్ధుడికి టెలిఫోన్ డిపార్టుమెంట్ నుంచి మాట్లాడుతున్నామంటూ కాల్ వచ్చింది.. ‘మీ పేరుతో రెండు మొబైల్ నంబర్లున్నాయి.. రెండో మొబైల్ నంబర్ అంధేరీలోని వ�
Kavitha | ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మద్యం పాలసీ కేసులో కవిత ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ను కోరారు. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ స్వర్ణక�
ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కేంద్ర దర్యాప్తు సంస్థలు అక్రమంగా అరెస్ట్ చేశాయని, కేవలం ఒక అప్రూవర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడ�
సీబీఐ కేసులో బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది. ఢిల్లీ హైకోర్టులో గురువారం జరిగిన విచారణ సందర్భంగా సీబీఐకి న్యాయస్థానం నోటీసులు జారీచేసింది.
Narendra Dabholkar | ప్రముఖ హేతువాది, మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి వ్యవస్థాపకులు నరేంద్ర దభోల్కర్ (Narendra Dabholkar) హత్య కేసులో ఇద్దరు నిందితులకు శిక్ష పడింది.