Chhattisgarh Public Service Commission scam: చత్తీస్ఘడ్లో జరిగిన పబ్లిక్ సర్వీస్ కమీషన్ స్కామ్లో సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. 2020-22 సంవత్సర కాలంలో ఆ నాటి పీఎస్సీ చైర్మెన్, అధికారులు, రాజకీయవేత్త బంధువులు, కుటుంబ�
2019 పార్లమెంట్ ఎన్నికల్లో 303 సీట్లు గెలుపొందిన బీజేపీ.. తాజా ఎన్నికల్లో 240కి పడిపోవడంతో ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్' అన్న ప్రధాని మోదీ శూన్య ప్రగల్భాలను కమలం పార్టీ మర్చిపోవాలని భావిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా పశ్చిమ బెంగాల్లో సీబీఐ దర్యాప్తు జరపడాన్ని సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
NEET-UG 2024 exam | దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న నీట్ యూజీ 2024 (NEET UG 2024) లో అక్రమాలపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షలో పేపర్ లీకైన మాట వాస్తవమేనని అర్థమైందని కోర్టు పేర్కొంది. అయితే, ఇది 23
ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 12 వరకు పొడిగించారు. మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం సీబీఐకి నోటీసు జారీ చేసింది. వారం రోజుల్లో �
నీట్-యూజీ పరీక్షలో అక్రమాలకు సంబంధించిన కేసులో గుజరాత్లోని గోద్రాలో ఓ ప్రైవేట్ స్కూల్ యజమానిని సీబీఐ ఆదివారం అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఆరుగురు అరెస్టయ్యారు.
Sanjay Singh | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ అరెస్టు చేయడంపై ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు సీబీఐ అరెస్టు చేసిందని ఆరోపించారు.
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసు (Delhi Liquor Policy Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను సీబీఐ (CBI) అరెస్ట్ చేసింది.