కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్ (వాటర్, పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సర్వీసెస్) మాజీ చైర్మెన్, ఎండీ రాజిందర్ గుప్తా, కుమారుడు గౌరవ్ వద్ద సీబీఐ రూ.38 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నది.
జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ను సీబీఐ శుక్రవారం విచారించింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కుంభకోణానికి సంబంధించిన కేసులో సాక్షిగా హాజరైన ఆయన స్టేట్మెంట్ను సీబీఐ ఐదు గంటల పాటు రిక�
Satya Pal Malik | ఇన్సూరెన్స్ స్కామ్కు సంబంధించిన కేసులో జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఢిల్లీలోని వివాసానికి శుక్రవారం సీబీఐ అధికారులు చేరుకున్నారు. 2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబర్ 30 మధ్యకాలంలో తాను జమ్మ
Viveka Murder Case | వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటివరకు హత్య కేసును రెండు సీబీఐ బృందాలు దర్యాప్తు చేశాయి. ఆదివారం ఒక బృందం హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లగా.. మ�
ప్రధాని నరేంద్ర మోదీ మిత్రుడు గౌతమ్ అదానీ దొంగ పనులు, దేశాన్ని ముంచిన వ్యవహారాలు తవ్విన కొద్దీ అత్యంత భయంకరంగా బయట పడుతున్నాయి! ఇప్పుడు ఆయన సోదరుడు వినోద్ అదానీ వియ్యంకుడు జతిన్ మెహతా వ్యవహారం బయటకు �
Satyapal Malik | కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపీకే చెందిన జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్మాలిక్కు సీబీఐ నోటీసులు జారీచేసింది. ఇటీవల ‘ది వైర్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యపాల్ మాలి�
ఢిల్లీ పోలీస్ శాఖలో రూ.350 కోట్ల కుంభకోణంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) శుక్రవారం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. లెఫ్ట్నెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా ఈ కుంభకోణానికి బ�
Satya Pal Malik | గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఒక్క నెలలోనే నాటి గవర్నర్ సత్యపాల్ మాలిక్ రద్దు చేశారు. ఫైల్ ఆమోదం కోసం తనకు రూ.300 కోట్లు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు నాడు ఆరోపించారు. ఆర్ఎస్ఎస్తోపా�
CBI Enquiry | మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (Former MP YS Viveka) హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి(Kadapa MP Avinash Reddy) కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఎదుట విచారణకు బుధవారం ఐదోసారి హాజరయ్యారు.
ఒక్కరా, ఇద్దరా, ఎంతమందో ఆర్థిక నేరగాళ్లు దోచుకొని దేశం వదిలి ఎగిరిపోయారు. 9 వేల కోట్ల కుంభకోణం చేసిన విజయ్ మాల్యా, 11,356 కోట్ల స్కామ్ చేసిన నీరవ్ మోదీ ఎగిరిపోతుం టే దర్యాప్తు సంస్థలు, కేంద్ర నిఘా వర్గాలు ఎవ�
Viveka Murder Case | తెలంగాణ హైకోర్టు కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి ఊరటనిచ్చింది. ఈ నెల 25వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని సీబీఐని కోర్టు ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీ
Viveka Murder Case | కడప ఎంపీ, వైఎస్సార్ సీపీ నేత అవినాష్రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ తెలంగాణ హైకోర్టును కోరింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటి
Abhishek Banerjee: అభిషేక్ బెనర్జీకి సీబీఐ సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు కావాలని ఆదేశించింది. గోవుల అక్రమ తరలింపు కేసులో ఆయనకు సమన్లు జారీ అయ్యాయి.
పశ్చిమబెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం (Teachers' recruitment scam) కేసులో మరో ప్రజాప్రతినిధి అరెస్ట్ అయ్యారు. టీచర్ రిక్రూట్మెంట్ స్కాంతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార టీఎంసీ (TMC) ఎమ్మెల్యే జీబన