ఢిల్లీ పోలీస్ శాఖలో రూ.350 కోట్ల కుంభకోణంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) శుక్రవారం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. లెఫ్ట్నెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా ఈ కుంభకోణానికి బ�
Satya Pal Malik | గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఒక్క నెలలోనే నాటి గవర్నర్ సత్యపాల్ మాలిక్ రద్దు చేశారు. ఫైల్ ఆమోదం కోసం తనకు రూ.300 కోట్లు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు నాడు ఆరోపించారు. ఆర్ఎస్ఎస్తోపా�
CBI Enquiry | మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (Former MP YS Viveka) హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి(Kadapa MP Avinash Reddy) కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఎదుట విచారణకు బుధవారం ఐదోసారి హాజరయ్యారు.
ఒక్కరా, ఇద్దరా, ఎంతమందో ఆర్థిక నేరగాళ్లు దోచుకొని దేశం వదిలి ఎగిరిపోయారు. 9 వేల కోట్ల కుంభకోణం చేసిన విజయ్ మాల్యా, 11,356 కోట్ల స్కామ్ చేసిన నీరవ్ మోదీ ఎగిరిపోతుం టే దర్యాప్తు సంస్థలు, కేంద్ర నిఘా వర్గాలు ఎవ�
Viveka Murder Case | తెలంగాణ హైకోర్టు కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి ఊరటనిచ్చింది. ఈ నెల 25వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని సీబీఐని కోర్టు ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీ
Viveka Murder Case | కడప ఎంపీ, వైఎస్సార్ సీపీ నేత అవినాష్రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ తెలంగాణ హైకోర్టును కోరింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటి
Abhishek Banerjee: అభిషేక్ బెనర్జీకి సీబీఐ సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు కావాలని ఆదేశించింది. గోవుల అక్రమ తరలింపు కేసులో ఆయనకు సమన్లు జారీ అయ్యాయి.
పశ్చిమబెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం (Teachers' recruitment scam) కేసులో మరో ప్రజాప్రతినిధి అరెస్ట్ అయ్యారు. టీచర్ రిక్రూట్మెంట్ స్కాంతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార టీఎంసీ (TMC) ఎమ్మెల్యే జీబన
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా అపూర్వ ఆదరణ వస్తున్నదని, రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఖాయమని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా సమన్వయకర్త బోడెకుంట్ల వెంకటే�
మద్యం పాలసీ కేసు పూర్తిగా ఫేక్ అని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. విచారణలో సీబీఐ అధికారులు తనను 56 ప్రశ్నలు అడిగారని తెలిపారు. మద్యం పాలసీలో అవకతవకలు, అక్రమాలు జరిగాయనేందుకు ఒక�
Arvind Kejriwal | ఢిల్లీ మధ్యం పాలసీ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ ఆదివారం విచారించింది. దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. లిక్కర్ లాబీకి లబ్ధి చేకూర్చేలా పాలసీని రూపొందించడంల�
Arvind Kejriwal | ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal) సీబీఐ విచారణ ముగిసింది. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సుమారు 9 గంటల పాటు సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నించారు. అయితే కేజ్రీవాల్ను సీబీఐ అరెస్�
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సీబీఐ (CBI) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సీబీఐ అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. తన అ�
బీజేపీ (BJP) ఆదేశాలను సీబీఐ (CBI) అనుసరిస్తుందని, ఒకవేళ తనను అరెస్టు చేయాలని ఆ పార్టీ చెప్పి ఉంటే అదేపని చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) అన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ (Delhi