ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణను ఎదురొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డిని సోమవారం వరకు అరెస్టు చేయరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఎలా కూలగొట్టాలనే అంశంపైనే మోదీ సర్కార్ దృష్టి సారించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆ లింక్ను తెలంగాణ ఆడబిడ్డ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వరకూ తీసుకొస్తున్నారు. సీబీఐ, ఈడీ దూకుడు చూస్తే ఇది కేంద్రంలోని పెద్దలు వెను�
మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేసేందుకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ (AAP MP Sanjay singh) అన్నారు. అయినా మోదీ (PM Modi) ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.
‘బీఆర్ఎస్ ఆవిర్భావంతో బీజేపీలో భయం మొదలైంది. ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పు తూ కక్ష సాధిస్తున్నది.’ అంటూ పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టమధూకర్ విరుచుకుపడ్డారు. కవితను ఈడీ విచారణకు పిల�
చాలా ఏండ్ల కిందట ఒక మిత్రుడు ‘అవినీతి అనేది నోట్లోని ఉమ్మి లాంటిది. మనది మనకు బాగానే ఉంటది, చప్పరించి మింగేస్తం. ఎదుటివారిది మాత్రం అసహ్యం వేస్తది’ అని నాతో అన్నాడు! అసలు అవినీతి అంటే అక్రమ సంపాదనకు సంబంధ�
బీఆర్ఎస్ను ఎదురొనే ధైర్యం లేకే కేంద్రం ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను తమ పార్టీ నాయకులపై ఉసిగొల్పుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.
Lalu Yadav's Daughter | అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని తరచూ కేసుల పేరుతో వేధిస్తున్నారని, ఆయనకు ఏదైనా జరిగితే తాను ఎవ్వరినీ విడిచిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు. లాలూ రెండో కుమార్తె అయిన రోహిణి అచార్య ఈ మేరకు హిందీ�
Lalu Prasad Yadav: న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్లో ఇవాళ లాలూను సీబీఐ విచారిస్తోంది. ఈ కేసులో నిన్న లాలూ భార్య రబ్రీ దేవిని ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే పలువుర్ని అరెస్టు చేశారు.
బీహార్ మాజీ సీఎం రబ్రీదేవిని సీబీఐ అధికారులు సోమవారం ఆమె నివాసంలో ప్రశ్నించారు. ఆమె భర్త, రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు సైతం నోటీసులు జారీ చేశారు. లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఉద్య
Manish Sisodia | ఆమ్ ఆద్మీ పార్టీ (AA) సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) జ్యుడీషియల్ కస్టడీ ( judicial custody)ని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 20 వరకు పొడిగించింది.