అధికార బీజేపీ రాజకీయ కక్షపూరిత దాడుల నుంచి తమను కాపాడాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని 14 ప్రతిపక్ష పార్టీలు అర్థించాయి. ఈ మేరకు సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశాయి. దాంట్లో ఉన్న వివరాలు..
ఒకవేళ దర్యాప్తు సంస్థలు పై అంశాలపట్ల సంతృప్తిగా ఉండకుంటే, నిర్ణీత సమయంలో, నిర్దిష్ట గంటలపాటు విచారణ జరుపొచ్చు. కీలకమైన సమాచారాన్ని సేకరించేందుకు ఇంట్లోనే సదరు వ్యక్తిని ఉంచి విచారణ జరుపొచ్చు.