Protest Outside Delhi High Court | ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ యువతిపై అత్యాచారం కేసులో దోషి అయిన బీజేపీ మాజీ నేత కుల్దీప్ సింగ్ సెంగర్కు విధించిన జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజ�
Mamindla Anjaneyulu | ఇటీవల మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్లో మామిండ్ల ఆంజనేయులుపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
juvenile stabs boy to death | జంట హత్యల కేసులో బెయిల్పై బయటకు వచ్చిన బాల నేరస్తుడు మరో హత్యకు పాల్పడ్డాడు. కత్తితో పొడిచి బాలుడ్ని చంపాడు. ఈ నేపథ్యంలో ఆ బాల నేరస్తుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Sushil Kumar: రెజ్లర్ సుశీల్ కుమార్ బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. మాజీ జూనియర్ జాతీయ రెజ్లింగ్ చాంపియన్ సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో సుశీల్ కుమార్పై ఆరోపణలు ఉన్నాయి. హైకోర్టు ఇచ్చిన బెయిల్�
Rahul Gandhi: అమిత్ షాపై వ్యాఖ్యలు చేసిన కేసులో.. రాహుల్ గాంధీకి జార్ఖండ్ కోర్టు బెయిల్ మంజూరీ చేసింది. ఇవాళ చైబాసాలో ఆయన కోర్టుకు హాజరయ్యారు. ప్రతాప్ కుమార్ అనే వ్యక్తి రాహుల్పై కేసు నమోదు చేశారు.
Kerala nuns | మానవ అక్రమ రవాణా (Human trafficking) కు, బలవంతపు మత మార్పిడి (Reliogious conversion) లకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో గత వారం ఛత్తీస్గఢ్ (Chattishgarh) లో అరెస్టయిన ఇద్దరు కేరళ సన్యాసినిల (Kerala nuns) కు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కి చెం�
బీఆర్ఎస్ సోషల్ మీడి యా యాక్టివిస్ట్ దుర్గం శశిధర్గౌడ్ అలియాస్ నల్లబాలుకు మంగళవారం గోదావరిఖనిలోని అదనపు జిల్లా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
‘విచారణ ఖైదీకి బెయిల్ మంజూరు చేయడం ఓ నిబంధన, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వారిని జైలుకు పంపించవచ్చు’ అనేది ఓ సూత్రం అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. గత కొంత కాలం నుంచి ఈ సూత్రా
దాడి కేసులో బెయిల్పై బయటకు వచ్చిన కొంతమంది వ్యక్తులు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో హంగామా చేశారు. ఫిర్యాదు చేసిన బాధితుడు ఇంటి సమీపంలో బాంబులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అంతు చూస్తామంటూ హెచ్చర�
కేటీఆర్పై తప్పుడు వార్తా కథనాలు ప్రసారం చేస్తూ, అసభ్యకర థంబ్నెయిల్స్తో వీడియోలు పెట్టిన మహాన్యూస్ చానల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన కేసులో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ
బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులపై కాంగ్రెస్ ప్రభుత్వ వేధింపుల పరంపర కొనసాగుతున్నది. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని శనివారం మరోసారి అరెస్ట్ చేసింది. విదేశీ పర్యటన ముగించుకొని శంష�
దొంగతనం కేసులో శిక్ష పడి జైలు లో రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తికి జమానత్ పెట్టి విడిపించిన ఇద్దరి జామానత్ దారలకు రూ.80 వేలు కట్టాలని గురువారం నిజామాబాద్ కోర్టు తీర్పు వెలువరించింది.
ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లిన 12మంది రైతులకు బెయిల్ మంజూరైంది. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయొద్దని పోరాటం చేసిన ఘటనలో 12 మంది ర�
బెయిల్పై విడుదలైన రేప్ కేసు నిందితులు రోడ్ షో నిర్వహించడం కర్ణాటకలోని హవేరిలో సంచలనం కలిగించింది. నిరుడు జనవరిలో హవేరిలో జరిగిన ఓ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులైన ఏడుగురికి బెయిల్ లభించింది.
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ నటి రన్యారావు, తరుణ్ కొందూరు రాజ్లకు ప్రత్యేక కోర్టు మంగళవారం డీఫాల్ట్ బెయిల్ మంజూరుచేసింది.