Sonam Raghuvanshi : మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెయిల్పై ఉన్న ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఆమె విషయంలో రెండు ఆప్షన్లు ఇచ్చింది క�
ప్రభుత్వ నిర్లక్ష్యం.. పోలీసుల అలసత్వం.. ఆరు నిండు ప్రాణాలను బలితీసుకున్నది. పోక్సో కేసు పెట్టారనే కక్షతో ఓ ఉన్మాది పగతో రగిలిపోయాడు. తనపై పోక్సో కేసు పెట్టిన బాలిక, ఆమె కుటుంబసభ్యులతో పాటు తనను ప్రశ్నించ�
Bandi Sai Bhageerath | 9 రోజుల హైడ్రామాకు తెరదించుతూ మే 16న పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్ను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం బండి సాయి భగీరథ్ను చర్లపల్లి జైలుకు తరలించగా.. పోలీ�
Umar Khalid : ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టై జైలులో ఉన్న కీలక నిందితులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం వారు దరఖాస్తు చేసుకున్న పిటిషన్లను కర్కార్డూమా కోర్టు తిరస్కరించిం�
Sonam Raghuvanshi : హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆమె బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో సోనమ్ ప్రస్తుతం బెయిల్పై విడుదలైన సం�
Balka Suman | తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సమావేశంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై నాంపల్లి పోలీసు స్టేషన్లో నమోదు కాగా.. గత నెల 29న అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు చంచల�
Bail To Rape, Murder Accused | ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కేసులో నిందితుడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నేరాన్ని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఢిల్లీలో 2020లో చోటుచేసుకున్న అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న విద్యార్థి సంఘం నాయకులు ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్కు ఈ ఏడాది జనవరిలో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచే�
బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై పోక్సో కేసు నమోదైతే స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారంటూ బీఆర్ఎస్ నాయకులు నార్కట్పల్లి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
కూకట్పల్లి పోలీస్స్టేషన్లో నమోదైన దాడి కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా సమన్వయకర్త మన్నె క్రిశాంక్తోపాటు మరో ఏడుగురికి బుధవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ కే సుజన ఉత్తర్వులు జ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో (ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ (28) హత్య) ప్రధాన నిందితురాలు సోనమ్కి కోర్టు బెయిల్ మంజూరుచేసింది.
Sukesh Chandrashekhar : మనీ లాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏఐఏడీఎంకేకు సంబంధించిన రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఈ బెయిల్ మంజూరైంది.