ఢిల్లీలో 2020లో చోటుచేసుకున్న అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న విద్యార్థి సంఘం నాయకులు ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్కు ఈ ఏడాది జనవరిలో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచే�
బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై పోక్సో కేసు నమోదైతే స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారంటూ బీఆర్ఎస్ నాయకులు నార్కట్పల్లి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
కూకట్పల్లి పోలీస్స్టేషన్లో నమోదైన దాడి కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా సమన్వయకర్త మన్నె క్రిశాంక్తోపాటు మరో ఏడుగురికి బుధవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ కే సుజన ఉత్తర్వులు జ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో (ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ (28) హత్య) ప్రధాన నిందితురాలు సోనమ్కి కోర్టు బెయిల్ మంజూరుచేసింది.
Sukesh Chandrashekhar : మనీ లాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏఐఏడీఎంకేకు సంబంధించిన రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఈ బెయిల్ మంజూరైంది.
Balka Suman | మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా బాల్క సుమన్సహా బీఆర్ఎస్ నాయకులపై నమోదుచేసిన అక్రమ కేసులో మంచిర్యాల జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరుచేసింది.
Ambati Rambabu | ఏపీ సీఎం చంద్రబాబును దూషించిన కేసులో అరెస్టై బెయిల్పై విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో కేసులో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
Rajpal Yadav : చెక్ బౌన్స్ కేసులో తిహార్ జైలులో ఉన్న నటుడు రాజ్పాల్ యాదవ్కు కోర్టులో నిరాశ ఎదురైంది. అతడి బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది.
Donthu Ramesh | తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క వర్కింగ్ జర్నలిస్టును కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని సీనియర్ జర్నలిస్ట్ దొంతు రమేష్ అన్నారు.