మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా బాల్క సుమన్సహా బీఆర్ఎస్ నాయకులపై నమోదుచేసిన అక్రమ కేసులో మంచిర్యాల జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరుచేసింది.
Ambati Rambabu | ఏపీ సీఎం చంద్రబాబును దూషించిన కేసులో అరెస్టై బెయిల్పై విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో కేసులో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
Rajpal Yadav : చెక్ బౌన్స్ కేసులో తిహార్ జైలులో ఉన్న నటుడు రాజ్పాల్ యాదవ్కు కోర్టులో నిరాశ ఎదురైంది. అతడి బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది.
Donthu Ramesh | తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క వర్కింగ్ జర్నలిస్టును కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని సీనియర్ జర్నలిస్ట్ దొంతు రమేష్ అన్నారు.
Protest Outside Delhi High Court | ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ యువతిపై అత్యాచారం కేసులో దోషి అయిన బీజేపీ మాజీ నేత కుల్దీప్ సింగ్ సెంగర్కు విధించిన జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజ�
Mamindla Anjaneyulu | ఇటీవల మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్లో మామిండ్ల ఆంజనేయులుపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
juvenile stabs boy to death | జంట హత్యల కేసులో బెయిల్పై బయటకు వచ్చిన బాల నేరస్తుడు మరో హత్యకు పాల్పడ్డాడు. కత్తితో పొడిచి బాలుడ్ని చంపాడు. ఈ నేపథ్యంలో ఆ బాల నేరస్తుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Sushil Kumar: రెజ్లర్ సుశీల్ కుమార్ బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. మాజీ జూనియర్ జాతీయ రెజ్లింగ్ చాంపియన్ సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో సుశీల్ కుమార్పై ఆరోపణలు ఉన్నాయి. హైకోర్టు ఇచ్చిన బెయిల్�
Rahul Gandhi: అమిత్ షాపై వ్యాఖ్యలు చేసిన కేసులో.. రాహుల్ గాంధీకి జార్ఖండ్ కోర్టు బెయిల్ మంజూరీ చేసింది. ఇవాళ చైబాసాలో ఆయన కోర్టుకు హాజరయ్యారు. ప్రతాప్ కుమార్ అనే వ్యక్తి రాహుల్పై కేసు నమోదు చేశారు.
Kerala nuns | మానవ అక్రమ రవాణా (Human trafficking) కు, బలవంతపు మత మార్పిడి (Reliogious conversion) లకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో గత వారం ఛత్తీస్గఢ్ (Chattishgarh) లో అరెస్టయిన ఇద్దరు కేరళ సన్యాసినిల (Kerala nuns) కు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కి చెం�
బీఆర్ఎస్ సోషల్ మీడి యా యాక్టివిస్ట్ దుర్గం శశిధర్గౌడ్ అలియాస్ నల్లబాలుకు మంగళవారం గోదావరిఖనిలోని అదనపు జిల్లా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.