ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. జనవరి 28న సీఎం జగన్ సోదరు డు, కడప ఎంపీ అవినాష్రెడ్డిని విచారించింది.
దేశం నియంతృత్వ పాలనలోకి వెళ్లబోతున్నదని, రాజ్యాంగ ధర్మాసనాలైన ఉన్నత న్యాయస్థానాలు న్యాయాన్ని పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. రాజ్యాంగ వ్యవస్థలతో చెలగాటం ఆడుతున్న బీజేపీ ఆగడాలకు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ అక్రమాలకు పాల్పడుతున్నాడు. గ్రానైట్, ఇతర వ్యాపారులను బెదిరిస్తూ కోట్లు వసూలు చేస్తున్నాడు.
‘ల్యాండ్ ఫర్ జాబ్స్' స్కామ్లో రైల్వే శాఖ మాజీ మం త్రి, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ను విచారించేందుకు సీబీఐకి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.
Anil Sharma | దేశంలో ప్రముఖ సంస్థ అయిన ఆమ్రపాలి గ్రూప్ (Amrapali group) చైర్మన్, ఎండీ అనిల్ శర్మపై హత్య కేసు నమోదయింది. బీహార్లోని లఖిసరాయ్లో ఉన్న బాలికా విద్యాపీఠం కార్యదర్శి డాక్టర్ శరత్ చంద్ర
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నదని, సీబీఐ కేంద్ర ప్రభుత్వ చెప్పుచేతల్లో ఉంటుందని, ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తే మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయడం ఖాయమని రాష్ట�
: హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సోదాలు చేపట్టింది. శనివారం ఉదయం నుంచి మొత్తం ఆరు చోట్ల 14 బృందాలతో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు.
CBI | హైదరాబాద్లోని పాతబస్తీలో సీబీఐ సోదాలు కలకలం సృష్టించాయి. పాతబస్తీలోని అజంపురా సహా ఆరుచోట్ల సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఒవైసీ దవాఖానలో పనిచేస్తున్న డాక్టర్ అంజుమ్
బీఆర్ఎస్తో రాజకీయ వైరం ఉంటే కోర్టు బయట చూసుకోవాలని బీజేపీని ఉద్దేశించి రాష్ట్ర హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పరువు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయని అనుకొంటే చట్టప్రకారం పరువు నష్టం దావా వేసుకొనే వెసు�
బుల్డోజర్లతోని కొంపలు కూ ల్చినంత అల్కగ ప్రజా ప్రభుత్వాలను కూలగొట్టెటోళ్ల తరీక ను లోకం చూసింది. నాగపూర్ బాప తు ఢిల్లీ పెద్ద మనుషుల చిన్నబుద్ధి హైదరాబాద్ గడ్డ మీద అడ్డంగా బైటపడింది.
‘దేశంలో మరో పార్టీ పాలించకూడదు. తాము మాత్రమే అధికారంలో ఉండాలి. దీనికోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసైనా సరే అధికారంలోకి రావాలి. ఈ ఏకైక లక్ష్యంతో బీజేపీ అప్రజాస్వామిక విధానంలో పయనిస్తున్నది. సమాఖ్య స్ఫూర్�
సీఎంకు సిట్ సీడీల రూపంలో మెటీరియల్ ఇచ్చిందని జడ్జి పొరబడ్డారు. సీఎం మీడియా సమావేశం నిర్వహించిన తర్వాతే సిట్ ఏర్పాటైందన్న విషయాన్ని జడ్జి విస్మరించారు.