అన్నింటా విఫలమైన మోదీ సర్కార్ను ఇంటికి పంపే సమయం ఆసన్నమైనదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలనను విస్మరించి, ప్రత్యర్థి పార్టీల పాలిత రాష్ర్టాలపై కత్తి గట్టడ
ఇంత తతంగం జరుగుతున్నా తమ బాస్ చిద్విలాసంగా ఎలా ఉండగలుగుతున్నాడో.. సమావేశ మందిరంలో ఉన్న అదానీ కంపెనీ ఉన్నతాధికారులకు అర్థం కాలేదు. టీవీలో పార్లమెంట్ చర్చలు చూస్తుంటే ఏసీ గదిలోనూ అదానీ అధికారులకు చెమటల�
నిజాం, పాయిగా భూములు అన్యాక్రాంతం కావడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఉన్న స్టే ఉత్తర్వులను సింగిల్ జడ్జి రద్దు చేస్తూ ఇచ్చిన ఆదేశాలు వెబ్సైట్లో లేవని ధర్మాసనం గుర్తించింది.
వైఎస్సార్టీపీ అధినేత షర్మిలను చూస్తే జాలేస్తున్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఆమెను ఎవరు రాజకీయంగా నడిపిస్తున్నారో తెలియదు కానీ, తప్పుడు సలహాలిస్తున్నారని తెలిపారు.
ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఎర చూపించిన కేసులో సీబీఐ దర్యాప్తును అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటు హైకోర్టు.. అటు సుప్రీంకోర్టుల్లో ఒకేసారి ప్రయత్నం చేసింది. న్యాయపరమైన తప్పిదాలు లేకుండా ఒకేసారి రెం
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. జనవరి 28న సీఎం జగన్ సోదరు డు, కడప ఎంపీ అవినాష్రెడ్డిని విచారించింది.
దేశం నియంతృత్వ పాలనలోకి వెళ్లబోతున్నదని, రాజ్యాంగ ధర్మాసనాలైన ఉన్నత న్యాయస్థానాలు న్యాయాన్ని పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. రాజ్యాంగ వ్యవస్థలతో చెలగాటం ఆడుతున్న బీజేపీ ఆగడాలకు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ అక్రమాలకు పాల్పడుతున్నాడు. గ్రానైట్, ఇతర వ్యాపారులను బెదిరిస్తూ కోట్లు వసూలు చేస్తున్నాడు.
‘ల్యాండ్ ఫర్ జాబ్స్' స్కామ్లో రైల్వే శాఖ మాజీ మం త్రి, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ను విచారించేందుకు సీబీఐకి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.
Anil Sharma | దేశంలో ప్రముఖ సంస్థ అయిన ఆమ్రపాలి గ్రూప్ (Amrapali group) చైర్మన్, ఎండీ అనిల్ శర్మపై హత్య కేసు నమోదయింది. బీహార్లోని లఖిసరాయ్లో ఉన్న బాలికా విద్యాపీఠం కార్యదర్శి డాక్టర్ శరత్ చంద్ర