50 ఎకరాల్లో ఏర్పాటుకు చర్యలు పరిశ్రమల స్థాపనకు పలు కంపెనీల ఆసక్తి హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణను బొమ్మల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో పత్తి దిగ�
ఈ ఏడాది రికార్డు స్థాయిలో నిధుల సమీకరణ తొలిసారి రూ.లక్ష కోట్లకుపైనే న్యూఢిల్లీ, నవంబర్ 25: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో 2021 ఐపీవోనామ సంవత్సరంగా నిలిచిపోయింది. ఈ ఏడాది ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు �
ముంబై, నవంబర్ 25: అటు పారిశ్రామికంగా, ఇటు వాణిజ్యపరంగా డ్రోన్ల వినియోగానికి పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా.. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కూడా వీటికి బీమా కవరేజీని తీసుకొచ్చింది. డీప్-టెక్ స్ట
న్యూఢిల్లీ, నవంబర్ 25: హై క్వాలిటీ 5జీ కమ్యూనికేషన్ను వినియోగదారులకు అందించేక్రమంలో స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో..తన హైదరాబాద్లో ఉన్న 5జీ ల్యాబ్ నుంచి తొలి వీవోఎన్ఆర్ (వాయిస్/వీడియో ఆన్ న్యూ రే�
హైదరాబాద్, నవంబర్ 25: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీకి.. హైదరాబాదీ ఫార్మా కంపెనీ అరబిందో ఫార్మాలో వాటా 5 శాతాన్ని మించింది. ఈ నెల 24న బహిరంగ మార్కెట్లో 79వేల అరబిందో ఫార్మా షేర్లను ఎల్ఐసీ కొన్నట్లు కంపెనీ
హైదరాబాద్ : మిగతా రుణాలతో పోలిస్తే వ్యక్తిగత రుణంపై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక్కో బ్యాంకులో ఒక్కోరకమైన వడ్డీ రేట్లు ఉంటాయి. కరోనాకు ముందు పర్సనల్ లోన్ వడ్డీ రేటు 12 శాతం నుంచి18 శాతం వరకు ఉండగా… ప్
హైదరాబాద్ : అంతర్జాతీయంగా చమురు ధరలు ఇటీవల భారీగా తగ్గాయి. దీంతో దేశవ్యాప్తంగా పలుచోట్ల ధరలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూరోపియన్ ప్రాంతంలో కరోనా కేసులు పెరగడం, జపాన్, భారత్ వంటి దేశ�
హైదరాబాద్ : ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కొత్త సమస్య తలెత్తింది. ఆ ఎఫెక్ట్ పలు కంపెనీలపై కనిపించింది. సెమీకండక్టర్ చిప్ కొరత కారణంగా ఎంజీ మోటార్ కంపెనీ ఎంజీ ఆస్టర్ డెలివరీలపై ఈ ప్రభావం పడింది. దీంతో ఎంజీ ఆస్టర్ �
మన హీరోలు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఓ కన్ను బిజినెస్లపై పెడుతున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో మహేష్ బాబు అలాగే అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ వంటి హీరోలు ఎక్కువ వ్యాపార�
హైదరాబాద్ : సగం ధరకే సినిమా టిక్కెట్ అంటే నమ్మలేకపోతున్నారా..? ఇది మాత్రం నిజం. ఇండియన్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా సినిమా టిక్కెట్ బుక్ చేసుకుంటే 50 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు ఇండియన్ బ్యాంకు ప్రకట�
హైదరాబాద్ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండకపోవడానికి చాలా కారణాలున్నాయి. భారత్ 86 శాతం చమురును దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల ఇంధన ధరల నియంత్రణ ప్రభుత్వాల చేతుల్లో ఉండదు కాబట్టి ధరలు పెరగడానికి
ముంబై: దేశంలోనే టాప్ బ్రాండింగ్ కంపెనీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ను జారీ చేసేందుకు సిద్ధమైంది. కొద్ది రోజుల కిందటే బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అండ్ కాస్మటిక్స్ ప్రొడక్ట్స్ కంపెనీ నైకా తరహాల�
ముంబై : ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు భారీగా తగ్గాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు గత వారం రోజులుగా స్థిరంగానే ఉన్నాయి. పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్�
మద్యం షాపులు | వ్యాపారంలో ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుక కోసమే దేశంలో ఎక్కడా లేనివిధంగా వైన్ షాపులలో సీఎం రిజర్వేషన్లు కల్పించారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస�