ముంబై :ఈ రోజు ఢిల్లీ,చెన్నై,కోల్కతా,ముంబైలలో బంగారం ధరలు అస్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.47,140,10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,430. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,340 ఉం
లాభం రూ.5809 కోట్లు ఆదాయం రూ.31,867 కోట్లు గైడెన్స్ 20 శాతానికి పెంపు న్యూఢిల్లీ, జనవరి 12: సాఫ్ట్వేర్ సర్వీసుల దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ విశ్లేషకుల అంచనాల్ని మించిన ఆర్థిక ఫలితాల్ని వెల్లడించడంతో పాటు గ
ముంబై : నిన్న లాభాల జోరు కనబరిచిన దేశీయ మార్కెట్ సూచీలు ఈరోజు ఊగిసలాడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులతోపాటు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు కాస్త వెనక్కి తగ్గారు. ప్రారంభ సెషన్ ల
ముంబై :ఈ రోజు ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 325 పాయింట్లు లాభపడి 60,071 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 100 పాయింట్లు లాభంతో 17,913 పాయిట్ల వద్ద కొనసాగుతున్నది. ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా, అంతర్జాతీయ మా
ముంబై : నిన్న నష్ఠాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల బాట పట్టాయి. ప్రారంభ సెషన్ లో 414 పాయింట్ల లాభంతో 60,016 వద్ద సెన్సెక్స్,125 పాయింట్లు లాభపడి 17,871 వద్ద నిఫ్టీ ట్రేడవుతున్నది. దేశంలో ఒమిక్రాన్ కే�
తులంపై రూ.280 తగ్గుదల రూ.1,300 తగ్గిన కిలో వెండి న్యూఢిల్లీ, జనవరి 6: పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశ రాజధాని న్�
ముంబై : బుధవారం లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్మార్కెట్లు ఈరోజు నష్టాల బాటపట్టాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 495 పాయింట్ల నష్టంతో 59,734 వద్ద,నిఫ్టీ 144 పాయింట్ల నష్టంతో 17,781 వద్ద ట్రేడవుతున్నది. అంతర్జాతీయ స్టాక�
డిసెంబర్లో 37.29 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ, జనవరి 3: తాజాగా ముగిసిన డిసెంబర్ నెలలో దేశం నుంచి ఎగుమతులు భారీగా పెరిగి రికార్డుస్థాయిలో 37.29 బిలియన్ డాలర్లకు చేరాయి. ఒక నెలలో ఈ స్థాయిలో ఎగుమతులు జరగడం ఇదే ప్�
ముంబై: 2021 సంవత్సరంలో సరికొత్త రికార్డులను సృష్టించిన స్టాక్ మార్కెట్స్ నూతన సంవత్సరంలోనూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నాయి. ఇవాళ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. పలు దేశాల్లో ఒమిక్రాన్ తోపాటు క�
Nihar Info expansion | ఈ-కామర్స్ రంగంలో ఉన్న నిహార్ ఇన్ఫో గ్లోబల్ కొత్తగా మూడు అనుబంధ కంపెనీలను ఏర్పాటు చేసింది. ఏపీలో 8 హెక్టార్లలో బెరైటీస్, డొలమైట్ క్వారీని 20 ఏండ్లపాటు లీజుకు తీసుకున్న ఒక మైనింగ్
ముంబై : అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల బాట పట్టాయి. దీంతో పలు టెక్ సంస్థల షేర్లు లాభాల దిశగా కొనసాగాయి. సెన్సెక్స్ 0.83శాతం అంటే 474.34 పాయింట్లు పె�