ముంబై : ప్రతి సంవత్సరం దీపావళి పండుగ రోజున దేశీయ మార్కెట్లకు కొత్త ఏడాది మొదలవుతుంది. అందులోభాగంగానే ముహూరత్ ట్రేడింగ్ ఉంటుంది. సంవత్ ప్రారంభం సందర్భంగా చాలామందికి ఈ శుభముహూర్తంలో పెట్టుబడి పెడితే లాభా�
హైదరాబాద్ : భారతదేశంలో సమగ్రమైన వ్యవసాయ సేవలను రైతులకు అందించే అగ్రిటెక్ ప్లాట్ఫామ్ ప్లాట్ ఫామ్ డీహాత్ సిరీస్ డీ ఫండింగ్ రౌండ్లో 115 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించినట్లు ప్రకటించింది. ఈ రౌండ్�
టాటాలతో ఎయిర్ ఇండియాకు పూర్వ వైభవం వస్తుందా? న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఎయిర్ ఇండియా మళ్లీ టాటాల చేతికే వచ్చింది. దాదాపు 70 ఏండ్ల తర్వాత సొంతింటికే ‘మహారాజా’ చేరుకున్నారు. అయితే పీకల్లోతు అప్పుల్లో కూరుకుప�
దళితబంధు పథకం అమలు మార్గదర్శకాలు విడుదలహైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. పథకం కింద లబ్ధిదారులు ఒకటి లేదా రెండు వ్యాపారాలను చ
100 సంపాదిస్తే 35 శాతం ప్రభుత్వమే తీసుకుంటుంది భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ న్యూఢిల్లీ, ఆగస్టు 30: టెలికాం రంగంలో ప్రపంచంలో ఎక్కడాలేనంత అధికంగా పన్నులు, సుంకాలు ఇండియాలో ఉన్నాయని, ప్రస్తుత దే�
న్యూఢిల్లీ, ఆగస్టు 30: ఆగస్టు 29తో ముగిసిన వారంలో భారత్ వాణిజ్య కార్యకలాపాలు కొవిడ్ ముందస్తుస్థాయిని అధిగమించాయని, కొత్త గరిష్ఠానికి చేరాయని జపాన్కు చెందిన బ్రోకింగ్ సంస్థ నోమురా తెలిపింది. సమీక్షా వా
మహానటి చిత్రంతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ, విజయాల్ని అందుకుంటున్న అగ్ర కథానాయిక ఈమె. ప్రస్తుతం తెలుగులో ‘సర్కారు వార�
ముంబై ,ఆగస్టు : ఈరోజు స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డ్లను నమోదు చేశాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 47 పాయింట్ల లాభాలతో 54,405 వద్ద ట్రేడ్ అవ్వగా, 6 పాయింట్ల స్వల్ప లాభాలతో నిఫ్టీ 16,263 పాయింట్ల వద్ద ట్రేడ్
ముంబై , ఆగస్టు: ఈ వారంలో ప్రారంభం నుంచి వరుసగా లాభాల బాటలో కొనసాగుతున్నాయి సూచీలు. ఇవాళ కూడా సూచీలు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 425 పాయింట్ల లాభంతో 54,249 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు లాభప
ముంబై ,జూలై :స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోపాటు అమెరికా మార్కెట్ల లాభాల ముగింపు ఏషియా-పసిఫిక్ మార్కెట్ల నష్టాలు తదితర అంశాలు దేశీయ సూచీలపై �
మంత్రి కేటీఆర్ | రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యశాఖల మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్లో పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి ‘పింక్ బుక్- ఇన్వెస్టర్ గౌడ్ టు తెలంగాణ’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు
ముంబై , జూలై : నిన్న భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభ సెషన్లో బెంచ్ మార్క్ సూచీలు దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్ల మేర లాభాలను నమోదు చేయగా నిఫ్టీ
ముంబై , జూలై : ఇవాళ ప్రారంభ సెషన్ లో భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరిదాకా లాభాల్లోనే కొనసాగుతూ వచ్చాయి. భారీ లాభాలతో ముగిశాయి.సెన్సెక్స్ 638 పాయింట్లు ఎగసి 52,837 వద్ద, నిఫ్టీ 191 పాయింట్ల మేర ఎగసి 15,824 వద్ద స్థి�
ముంబై, జూలై : ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సెషన్ లో 114 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15,747 వద్ద, 405 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 52,604 వద్ద కొనసాగుతున్నాయి. ఇవాళ 44 కంపెనీలు త్రైమాసిక