న్యూఢిల్లీ, జనవరి 28: కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా (సీఈఏ) అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ వీ అనంత్ నాగేశ్వరన్ నియమితులయ్యారు. శుక్రవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించినట్టు అధికారిక ప్ర�
రష్యా నుంచి స్పుత్నిక్ ఎం కొవిడ్ వ్యాక్సిన్ను తీసుకొస్తామని డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది. 12-18 సంవత్సరాల మధ్య టీనేజర్లకు వేసే ఈ టీకాలను భారత్కు తెచ్చేందుకు ఇక్కడి డ్రగ్ రెగ్యులేటర్తో సంప్రదింప
హైదరాబాద్, జనవరి 28: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.325.46 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.26.55 కోట్ల నికర లాభాన్ని గడించింది హైదరాబాద్కు చెందిన టెక్నాలజీ సంస్థ సిగ్నిటీ టెక్నాలజీ. ఆదాయంలో 45 శాత�
హైదరాబాద్, జనవరి 28(నమస్తే తెలంగాణ): భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) అనుబంధ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) చైర్మన్గా రాజ్కో గ్రూపు ఎండీ గుర్మీత్ సింగ్ అరోరా, వైస్ చైర్మన్గా బ్లూ స్టార్ ల�
జనవరిలో తగ్గిన అమ్మకాలు న్యూఢిల్లీ, జనవరి 26: గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో వేగంగా వృద్ధిచెందిన ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) అమ్మకాలు ఈ జనవరి నెలలో క్షీణబాట పట్టాయి. కరోనా వైరస్ వ్యాప
ముంబై, జనవరి 24: అంతర్జాతీయ సంకేతాలు, ఇతర అంశాల ప్రభావంతో సోమవారం దేశీ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. గతవారం వరుసగా నాలుగురోజులు తగ్గుతూ వచ్చిన ఈక్విటీలను కనిష్ఠస్థాయిల్లో కూడా తాజాగా ఇన్వెస్టర్లు ఎడాప�
విడుదల చేసిన సిటీ యూనియన్ బ్యాంక్ హైదరాబాద్, జనవరి 24: కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డ్ను అమర్చిన ఫిట్నెస్ వాచ్ను సిటీ యూనియన్ బ్యాంక్ విడుదల చేసింది. ‘కబ్ ఈజీ పే’ పేరుతో విడుదలైన ఈ రిస్ట్వాచ్న�
క్యూ3లో రూ.3,973 కోట్లు న్యూఢిల్లీ, జనవరి 24: ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో యాక్సిస్ బ్యాంక్ ఏకీకృత నికర లాభం రూ.3,973 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) క్యూ3తో పోల్చితే దాదా
ఏర్పాటు చేస్తున్న ఐజీ దక్కన్ ముంబై, జనవరి 24: తాజా పండ్ల దిగుమతిదారు ఐజీ ఇంటర్నేషనల్, ఆర్చర్డ్ అండ్ హార్టికల్చరల్ రిసెర్చ్ సెంటర్ డెక్కన్ ఎగ్జోటిక్స్ కలిసి హైదరాబాద్ సమీపంలో అవకాడోస్ మొక్కల న�
Credit Card | క్రెడిట్ కార్డ్ కల్పించే వెసులుబాట్లు ఎన్ని ఉన్నాయో.. దాన్ని విచక్షణ లేకుండా ఉపయోగిస్తే అంతకన్నా ఎక్కువ కష్టాలే ఉన్నాయి. వడ్డీలేని పీరియడ్ చెల్లింపులు చేస్తూ సక్రమంగా వినియోగించగలిగితే రివార్
ఊహించిన విధంగానే గతవారం మార్కెట్ కరెక్షన్కు గురైంది. మంగళవారం నాటి గరిష్ఠ స్థాయి నుంచి 733 పాయింట్ల కరెక్షన్ కేవలం నాలుగు రోజుల్లోనే జరిగింది. 20, 50 రోజుల చలన సగటులకు దిగువన ముగియడంతో స్వల్పకాలికంగా మార్�
ముంబై :ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు పైకీ కిందకు ఊగిసలాడుతున్నాయి.పెట్టుబడిదారులు మూకుమ్మడిగా అమ్మకాలు, కొనుగోలు చేయడంతో స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య కదలాడుతున్నాయి. ప్రారంభ సెషన్ లో బీఎస్ఈ సె