తులంపై రూ.280 తగ్గుదల రూ.1,300 తగ్గిన కిలో వెండి న్యూఢిల్లీ, జనవరి 6: పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశ రాజధాని న్�
ముంబై : బుధవారం లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్మార్కెట్లు ఈరోజు నష్టాల బాటపట్టాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 495 పాయింట్ల నష్టంతో 59,734 వద్ద,నిఫ్టీ 144 పాయింట్ల నష్టంతో 17,781 వద్ద ట్రేడవుతున్నది. అంతర్జాతీయ స్టాక�
డిసెంబర్లో 37.29 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ, జనవరి 3: తాజాగా ముగిసిన డిసెంబర్ నెలలో దేశం నుంచి ఎగుమతులు భారీగా పెరిగి రికార్డుస్థాయిలో 37.29 బిలియన్ డాలర్లకు చేరాయి. ఒక నెలలో ఈ స్థాయిలో ఎగుమతులు జరగడం ఇదే ప్�
ముంబై: 2021 సంవత్సరంలో సరికొత్త రికార్డులను సృష్టించిన స్టాక్ మార్కెట్స్ నూతన సంవత్సరంలోనూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నాయి. ఇవాళ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. పలు దేశాల్లో ఒమిక్రాన్ తోపాటు క�
Nihar Info expansion | ఈ-కామర్స్ రంగంలో ఉన్న నిహార్ ఇన్ఫో గ్లోబల్ కొత్తగా మూడు అనుబంధ కంపెనీలను ఏర్పాటు చేసింది. ఏపీలో 8 హెక్టార్లలో బెరైటీస్, డొలమైట్ క్వారీని 20 ఏండ్లపాటు లీజుకు తీసుకున్న ఒక మైనింగ్
ముంబై : అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల బాట పట్టాయి. దీంతో పలు టెక్ సంస్థల షేర్లు లాభాల దిశగా కొనసాగాయి. సెన్సెక్స్ 0.83శాతం అంటే 474.34 పాయింట్లు పె�
సెర్ప్ సహకారంతో ముందడుగుపర్యావరణం, ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగంస్వయం ఉపాధిలో రాణిస్తున్న జాన్సీలింగాపూర్ మహిళలు రామాయంపేట రూరల్, డిసెంబర్ 27: నేటి మహిళలు అన్నిరంగాల్లో సత్తా చాటుతున్నారు. ఉద్యోగం, వ్యా�
హైదరాబాద్ : కరోనా కారణంగా ఆటో మొబైల్ పరిశ్రమ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తరువాత భారత మార్కెట్లో కి పలురకాల కొత్త మోటార్ బైకులు వచ్చాయి. అటువంటి వాటిలో కొన్ని అప్డేటెడ్ బైక్స్ క�
Netflix | ఓటిటి దిగ్గజం నెట్ఫ్లిక్స్ మంగళవారం నుంచి భారత్లో తన కస్టమర్ల కోసం సబ్స్క్రిప్షన్ ధరలు భారీగా తగ్గించింది. తన కస్టమర్ బేస్ని పెంచుకునేందుకే నెట్ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకున్న
హైదరాబాద్ : ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఇటీవల 2021 నవంబర్ అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. నవంబర్ నెలలో మొత్తం 2,196 యూనిట్లను విక్రయించినట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే ఇదే నెల గతేడాది కేవలం 1,056 యూనిట్లను మా�
ముంబై: ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం మరోసారి నష్టాలను చవిచూసింది. కరోనా సమయంలో లాభాలను ఆర్జించినప్పటికీ ,అనుకూల పరిస్థితుల్లో ఆ కంపెనీ ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. పబ్లిక్ ఇష్యూ జారీ చేసి