ముంబై :ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు పైకీ కిందకు ఊగిసలాడుతున్నాయి.పెట్టుబడిదారులు మూకుమ్మడిగా అమ్మకాలు, కొనుగోలు చేయడంతో స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య కదలాడుతున్నాయి. ప్రారంభ సెషన్ లో బీఎస్ఈ సెన్సెక్స్110 పాయింట్లు నష్టపోయి 60,644 పాయింట్ల వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయి18,054 వద్ద కొనసాగుతున్నది.