దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు భగ్గుమంటుండటం, అమెరికా-ఇరాన్ దేశాలు కాల్పుల విరమణ ముగిసిన తర్వాత దౌత్యపరమైన పరిష్కారం లభించకపోవడం పెట్టుబడిదారుల విశ�
Stock Market : భారత స్టాక్ మార్కెట్ బుధవారం నష్టా్ల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 325 పాయింట్లు నష్టపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 76 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ వరుసగా ఏడో సెషన్లో కూడా నష్టపోవడం గమనార్హం.
stock market : భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 492 పాయింట్లు పతనం కాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయింది. డాలర్తో 7 పైసలు తగ్గిన రూపాయి 95.68 వద్ద కొనసాగుతోంది.
దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. ఐటీ, ఎఫ్ఎంసీజీ, టెలికాం రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడంతోపాటు క్రూడాయిల్ ధరలు భగ్గుమంటుండటం, పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన
stock market : భారత స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఐటీ స్టాక్స్ పతనం, క్రూడాయిల్ ధరల పెరుగుదల వంటి కారణాలతో మార్కెట్ నష్టాల బాటలో సాగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 281 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 78 పాయ�
Sensex : భారత స్టాక్ మార్కెట్ గురువారం మిశ్రమ ఫలితాలతో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ లాభాల్లో ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ మాత్రం నష్టాల్లోనే ముగిసింది. గత రెండు రోజులు స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ముగిసిన సంగత�
Stock Market : భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా నష్టాల్లోనే ముగిశాయి. బుధవారం సెన్సెక్స్ 187 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయింది. 30 షేర్ బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 78,263.33 పాయింట్ల వద్ద లాభాల్లో�
Stock Market : భారత స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. సోమవారం లాభాల్లో ముగిసినప్పటికీ.. మంగళవారం నష్టాల బాటలోనే సాగింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 388 పాయింట్లు నష
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం పెట్టుబడిదారుల సెంటిమెంట్కు ఊతమిచ్చింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, రసాయన రంగ షేర్లలో కొనుగోళ్లు పెర�
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) మంగళవారం నష్టాలతో ముగిశాయి. నాలుగు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఆర్బీఐ (RBI) ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు రేపు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్త�
Stock Markets : భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజూ మార్కెట్ లాభాల్లో ముగియడం విశేషం. బీఎస్ఈ సెన్సెక్స్ 273 పాయింట్లు లాభపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 66 పాయింట్లు లాభపడింది. అంతర్జా
BSE Sensex : భారత స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల్లో ముగిసింది. బెంచ్మార్క్ 1 శాతం పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 88 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 264 పాయింట్లు పెరిగాయి. ట్రేడింగ్ ఈ రోజు 77,765.49 పాయింట్ల గరిష్టాన్ని చేరగా, 77
Stock Market : భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం వరుసగా ఐదోరోజు నష్టాల్లో ముగిసింది. మార్కెట్ నష్టాల్లో ముగియడం మదుపర్లకు ఆందోళన కలిగిస్తోంది. బీఎస్ఈ సెన్సెక్స్ 331 పాయింట్లు నష్టపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 102
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల పరంపర కొనసాగుతున్నది. వరుసగా నాలుగోరోజూ గురువారం కూడా సూచీలు భారీగా నష్టపోయాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా మదుపర్లలో సెంటిమెంట్ నీరుగారింది.