Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియా (West Asia) లో ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో చమురు ధరలు భగ్గుమన్నాయి. దాంతో సూచీలు వరుసగా మూడోరోజూ నష్టాల బాటలోనే కొనసాగుతున్నాయ�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం, అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం మదుపర్లను అమ్మకాల వైపు నడిపించాయ
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ, చమురు, గ్యాస్ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో చివరి అరగంటలో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భగ్గు�
Stock Market : భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల్లో ముగిసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 362 పాయింట్లు పెరగగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 24 పాయింట్లు పెరిగింది.
Stock markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) గురువారం నష్టాలతో ముగిశాయి. తొలుత లాభాల్లో సాగిన సూచీలు చివరికి అమ్మకాల ఒత్తిడితో కుప్పకూలాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు (Crude Oil Price) ద్రవ్యోల్బణంపై ఆందో�
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ల (Stock Markets) లో మూడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఇవాళ్టి ట్రేడింగ్లో సూచీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో మదుపర్ల
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) వరుసగా మూడో సెషన్లోనూ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు (Oil Price) పెరగడం, బాండ్ ఈల్డ్స్ ఎగబాకడంతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరిగాయి. దాంతో ఇన్వెస్టర్లలో రిస్
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. వరుసగా రెండు రోజులుగా నష్టపోయిన సూచీలకు బ్లూచిప్ సంస్థల షేర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు లాభాల వ
దేశీయ స్టాక్ మార్కెట్లు భీకర నష్టాల్లోకి జారుకున్నాయి. చివరి పదిహేను నిమిషాల్లో అమ్మకాలు పోటెత్తడంతో వరుసగా రెండోరోజూ సూచీలు భారీగా నష్టపోయాయి. ప్రధానంగా బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ర�
స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. గురువారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 628.04 పాయింట్లు లేదా 0.82 శాతం పెరిగి 77,537.72 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 701.43 పాయింట్లు పుంజుకున�
Stock market : భారత స్టాక్ మార్కెట్ గురువారం భారీ లాభాల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 628 పాయింట్లు లాభపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 153 పాయింట్లు లాభపడింది.
దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు భగ్గుమంటుండటం, అమెరికా-ఇరాన్ దేశాలు కాల్పుల విరమణ ముగిసిన తర్వాత దౌత్యపరమైన పరిష్కారం లభించకపోవడం పెట్టుబడిదారుల విశ�
Stock Market : భారత స్టాక్ మార్కెట్ బుధవారం నష్టా్ల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 325 పాయింట్లు నష్టపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 76 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ వరుసగా ఏడో సెషన్లో కూడా నష్టపోవడం గమనార్హం.