తీవ్ర ఒడిదుడుకుల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం స్వల్ప లాభాల్లోనే ముగిశాయి. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. సెన్సెక్స్ 112.09 పాయింట్లు పడిపోయి 85,041.45 దగ్గర నిలిచింది. నిఫ్టీ 75.90 పాయింట్లు దిగజారి 26,042.30 �
Rewind 2025 | ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లలో లార్జ్క్యాప్ ఇండెక్స్ల హవానే నడిచింది. స్మాల్, మిడ్క్యాప్ సూచీలు నిరాశపర్చాయి. ముఖ్యంగా చిన్న షేర్లు కుదేలయ్యాయి. జనవరి 1 నుంచి డిసెంబర్ 24 వరకు చూసినైట్టెతే �
Stock markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. హెవీ వెయిట్ షేర్లలో స్థిరమైన కొనుగోళ్లు జరగడం, రూపాయి విలువ (Rupee value) పుంజుకోవడం లాంటి అంశాలు సూచీల పెరుగుదలకు దోహదపడ్డాయి.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండడం, డాలర్తో పోలిస్తే రూపాయి చారిత్రాత్మక కనిష్ట స్థాయ�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం వరుసగా రెండో సెషన్లో లాభాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలో సానుకూల పవనాలతో పాటు మెటల్ కొనుగోళ్లతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. మదుపరులు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గుచూపడంతోపాటు ఈవారంలో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగ�
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం తీవ్ర ఆటుపోట్లకు గురయ్యాయి. ఈ క్రమంలోనే సూచీలు మిశ్రమంగా ముగిశాయి. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. సెన్సెక్స్ 5.70 పాయింట్లు పెరిగి 85,712.37 దగ్గర ఆగింది.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. పొద్దంతా ఒడిదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు చివరలో కొనుగోళ్లతో లాభాల్లోకి దూసుకెళ్లాయి. గ్లోబల్ మార్కెట్లో మిశ్రమ సంకేతాలు, విదేశీ �
దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి నుంచి వెనక్కిమళ్లాయి. మదుపరుల ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గుచూపడంతోపాటు విదేశీ పెట్టుబడులు తరలిపోవడంతో ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలు చివర్లో నష్టాల్లోకి జార�
ముంబై, నవంబర్ 25: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ నష్టపోయాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులను వెనక్కితీసుకోవడంతోపాటు ఐటీ, వాహన రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో సూచీలు భారీగా నష్టపోయాయి
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఐటీ, మీడియా, చమురు రంగాల సూచీలు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 85,008.93 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైం
దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోనున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులతోపాటు దేశీయ ఇన్వెస్టర్లు భారీగా నిధులు కుమ్మరించడంతో వచ్చే ఏడాది చివరినాటికి సూచీ సెన్సెక్స్ కీలక మైలురాయిని అధిగమించనున్�