Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) వరుసగా మూడో రోజు కూడా లాభాలతో ముగిశాయి. ఇవాళ్టి ట్రేడింగ్లో కొన్ని కంపెనీల మూడో త్రైమాసిక (Quarter 3) ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో సూచీలు లాభపడ్డాయి. ట్రేడింగ్ ముగిసే సమ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగిశాయి. అమెరికా-భారత్ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారు కావడంతో మదుపరుల్లో జోష్ పెంచింది. ఫలితంగా అన్ని రంగాల షేర్లు కదంతొక్కాయి.
తీవ్ర ఒడిదుడుకుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. గత వారం సెన్సెక్స్ 1,310.62 పాయింట్లు పెరిగి 83,580.40 దగ్గర నిలిచింది. నిఫ్టీ 373.05 పాయింట్లు అందుకుని 2
బుల్ ఎట్టకేలకు రంకె వేసింది. గత కొన్ని నెలలుగా స్తబ్దుగా కొనసాగిన సూచీలు మళ్లీ దౌడ్తీశాయి. భారత్-అమెరికా దేశాల మధ్య ఎట్టకేలకు వాణిజ్య ఒప్పందం కుదరడంతో బుల్ ఆకాశమే హద్దుగా దూసుకుపోయింది.
తీవ్ర ఒడిదుడుకుల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశా యి. భారత్-యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య ఎన్నో ఏండ్ల నుంచి పెండింగ్లో ఉంటూ వస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) ఎట్టకేలకు కుదిరిన నే
Stock Market : భారత స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టాల బాటలోనే పయనిస్తున్నాయి. బుధవారం బీఎస్ఈ మోస్తరుగా నష్టపోయింది. సెన్సెక్స్ 270.84 పాయింట్లు, నిఫ్టీ 75 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ ఉదయం 81,794.65 పాయింట్ల వద్ద నష్టంత�
Sensex : భారత స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు శుక్రవారం కూడా భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 604.72 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 193.55 పాయింట్లు నష్టపోయాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. వరుసగా రెండోరోజూ మంగళవారం సూచీలు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, భారత్పై మరిన్ని సుంకాలు విధించబోతున్నట్టు �