Stock Market : భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా నష్టాల్లోనే ముగిశాయి. బుధవారం సెన్సెక్స్ 187 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయింది. 30 షేర్ బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 78,263.33 పాయింట్ల వద్ద లాభాల్లో�
Stock Market : భారత స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. సోమవారం లాభాల్లో ముగిసినప్పటికీ.. మంగళవారం నష్టాల బాటలోనే సాగింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 388 పాయింట్లు నష
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం పెట్టుబడిదారుల సెంటిమెంట్కు ఊతమిచ్చింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, రసాయన రంగ షేర్లలో కొనుగోళ్లు పెర�
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) ట్రేడింగ్ బుధవారం ఒడిదుడుకుల మధ్య కొనసాగి చివరికి లాభాలతో ముగిసింది. కొత్తగా అమల్లోకి వచ్చిన క్లోజింగ్ సెషన్ (Closing Session) ఆక్షన్ విధానం కారణంగా ట్రేడింగ్ చివరి గంటలో తీవ్ర
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) మంగళవారం నష్టాలతో ముగిశాయి. నాలుగు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఆర్బీఐ (RBI) ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు రేపు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్త�
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్ (Iran) తో చర్చలు ఉంటాయని ప్రకటించడంతో పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు చల్లారాయి. దాంత�
Stock Market : భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం వరుసగా ఐదోరోజు నష్టాల్లో ముగిసింది. మార్కెట్ నష్టాల్లో ముగియడం మదుపర్లకు ఆందోళన కలిగిస్తోంది. బీఎస్ఈ సెన్సెక్స్ 331 పాయింట్లు నష్టపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 102
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల పరంపర కొనసాగుతున్నది. వరుసగా నాలుగోరోజూ గురువారం కూడా సూచీలు భారీగా నష్టపోయాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా మదుపర్లలో సెంటిమెంట్ నీరుగారింది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) వరుసగా మూడో సెషన్లోనూ భారీ నష్టాలతో ముగిశాయి. రియల్టీ, పీఎస్యూ బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి, పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలతో ముడిచమురు ధరలు పెరగడం ఇన్వెస్టర�
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 442.93 పాయింట్లు లేదా 0.57 శాతం కోల్పోయి 77,708.52 వద్ద స్థిరపడింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపర్ల నుంచి లభించిన మద్దతుతో పాటు బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్లు దౌడ్తీయడంతో ఇరు సూచీలు ఒక్క శాతానికి పైగా లాభపడ్డాయి. ఇంట్రాడేలో వెయ్యి పా
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియా (West Asia) లో పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను తీవ్రంగా దెబ్బతీశాయి. దాంతో అన్ని రంగాల్లో అమ్మకా
దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గత కొన్ని రోజులుగా భారీగా నష్టపోయిన సూచీలు గురువారం కోలుకున్నాయి.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ల (stock markets) వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. గడిచిన నాలుగు సెషన్లలో లాభాలను ఆర్జించిన సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు ఊగిసలాడాయి.