Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల బాటలో నడిచాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 1186.77 పాయింట్లు (1.65 శాతం) లాభపడి 73,134.32 పాయింట్ల వద్ద ముగిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు లేవన్నట్టు వచ్చిన వార్తలు మదుపరులను అమ్మకాల వైపు నడిపించాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దెబ్బకు కుప్పకూలిన మార్కెట్లు ప్రస్తుతం తిరిగి కోలుకుంటున్నాయి.
Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజు కూడా లాభాలు పొందడం విశేషం. బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1205 పాయింట్ల లాభంతో 75,273.45 వద్ద ముగిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస పతనాలకు బ్రేక్పడింది. ఐదు రోజులపాటు ఇరాన్పై దాడులు చేయబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో సూచీలు తిరిగి లాభాల్లోకి రాగలిగాయి.
Stock market : భారతీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. మధ్యాహ్నం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1,372 పాయింట్లు (1.89 శాతం) పెరిగి, 74,068 వద్ద ముగిసింది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ల పాలిట ఈ సోమవారం బ్లాక్ మండేగా మారింది. డొమెస్టిక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీగా నష్టపోయాయి. పశ్చిమాసియాలో అమెరికా,ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుత�
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) గురువారం నాటి నష్టాల నుంచి తేరుకున్నాయి. శుక్రవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయ మార్కెట్లో సూచీలు రాణి�
పశ్చిమాసియా సంక్షోభం సెగ.. భారతీయ స్టాక్ మార్కెట్లకు గట్టిగానే తగులుతున్నది. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ దేశాల్లో ముడి చమురు ఉత్పత్తి, రవాణా తీవ్రంగా ప్రభావితమవుతున్న విషయం తెలిసిందే. అయ
Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా పతనమయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి దాదాపు రూ.14 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఒక దశలో సెన్సెక్స్ 2700 పాయింట్ల మేర కనిష్టాన్ని తాకింది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ల (Stock Markets) లో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సూచీలు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. ఓ వైపు భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నా.. బ్యాంకింగ్ (Banking), ఫైనాన్షియల్ (Financial), ఆటో, ఎఫ్ఎంసీజీ స�
stock market : భారత మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. మధ్యాహ్నం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1470 పాయింట్లు నష్టపోయింది. దీంతో 74,563.92 పాయింట్ల ముగిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లపై ఇంధన సెగ గట్టిగానే తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ బుసలుకొడుతుండటంతోపాట గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న నిస్తేజం కారణంగా సూచీలు భారీగా పతనం చెందాయి. ప్రధానంగా ఆసియా �
Stock Market : ఇండియన్ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. గతవారం నష్టాల్లోనే ముగిసిన ట్రేడింగ్ సోమవారం ఉదయం కూడా నష్టాల్లోనే ప్రారంభమైంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి