Stock Market | భారత స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించనుందనే అంచనాలున్నాయి. ఐటీ స్టాక్స్లో భారీ కొనుగోళ్లు జరిగాయి. దాంతో మార్కెట్లు వారంలో తొలిరోజు ల
దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాల పరంపర కొనసాగుతున్నది. ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లలో క్రయవిక్రయాలు జోరుగా సాగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 213.45 పాయింట్లు అందుకొని 81,857.84 వద్ద నిలిచింది. మరో సూచీ నిఫ్టీ 69.90 పాయింట్లు ఎగబ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోపాటు జీఎస్టీ సంస్కరణలు, అంతర్జాతీయంగా రాజకీయ అనిశ్చిత పరిస్థితులు చక్కబడుతుండటంత�
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 676 పాయింట్లు అందుకొని 81,273.75 వద్ద, నిఫ్టీ 245.65 పాయింట్లు ఎగబాకి 24,876.95 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వారంలో తొలిరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 676 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లకుపైగా పెరిగింది. దీపావళి నాటికి జీఎస్టీ వ్యవస్థను మారుస్తామన్న కేంద్రం ప్రకటన నేపథ్యంలో ఆటోమ
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. రేపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలాస్కాలో సమావేశం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మా�
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో వరు స లాభాలకు బ్రేక్పడినట్టు అయింది. ఇంట్రాడేలో 80 వేల పాయింట్ల దిగువకు పోయిన సెన్సెక్స్..
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఇటీవల మార్కెట్లు పతనమయ్యాయి. విదేశీ పెట్టుబడులతో మదుపరుల కాన్ఫిడెన్స్ పెరగడంతో మార్కెట
Stock markets | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్పై విధించిన టారిఫ్ల భయాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు (Indian stock markets) శుక్రవారం కుప్పకూలాయి. అన్ని రంగాల్లోనూ అమ్మకాలు ఒత్తిడి పెరగడంతో సూచీలు భ�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. భారత్పై 50 శాతం వరకు ప్రతీకార సుంకాలను విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికతో కుప్పకూలిన మార్కెట్లు చివరి గంటలో మదుపరులు �
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనాలకు అనుగుణంగా కీలక వడ్డీ రేట్లను యథావిధిగా కొనసాగించింది. ఈ క్రమంలో సెన్సెక్స్ 5.5 శాతం వద్దే ఉంచింది.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 81వేల పాయింట్లకు దిగువకు పడిపోయింది. ఆటో మినహా చాలారంగాల్లో అమ్మకాలు కనిపించాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 80,946.43 పాయింట్�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 585 పాయింట్లు పతనం కాగా.. నిఫ్టీ 203 పాయింట్లు పతనమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన సుంకాల నేపథ్యంల�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోసెషన్లో నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 24,800 పాయింట్ల కంటే దిగువన ముగిసింది. సెన్సెక్స్ 296 పాయింట్లకుపైగా పతనమైంది.