Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. పశ్చిమాసియా (West Asia) లో యుద్ధ మేఘాలు తొలగిపోతాయనే అంచనాల మధ్య సూచీలు లాభాల్లో కదలాడాయి. దాంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ (BSE Se
భారతీయ స్టాక్ మార్కెట్లను పశ్చిమాసియా సంక్షోభం తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తీరుతెన్నుల ఆధారంగానే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కదలాడుతున్నాయి.
Blue Chip Stocks | విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) భారతీయ స్టాక్ మార్కెట్లలోని పెట్టుబడులను క్రమేణా తగ్గించుకుంటున్నారు. ముఖ్యంగా పెద్ద సంస్థల్లో పెద్ద ఎత్తున వాటాలను దించుకుంటుండటం గమనార్హం.
‘ప్రజలు పొదుపు పాటించాలి.. ఏడాది దాకా బంగారం కొనొద్దు.. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల కొరత తీవ్రంగా ఉంటుంది.. విదేశీ మారకద్రవ్యం అడుగంటుతున్నది.. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది’ అంటూ ఆదివారం ప�
Stock Markets | పశ్చిమాసియా (West Asia) లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్ల (Stock Markets) ను కుదిపేశాయి. ప్రపంచ వృద్ధి, ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళనలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. సో�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టాలకే పరిమితమయ్యాయి. పశ్చిమాసియాలో భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల నడుమ బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 516.33 పాయింట్లు లేదా 0.66 శాతం పడిపోయి 77,328.19 వద్ద ముగిసింది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Markets) సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు, అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఫల�
Stock Markets | నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి (Puduccheri) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Eelctions) ఫలితాలు స్టాక్ మార్కెట్ల (Stock Markets) లో జోష్ నింపాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇవాళ పండుగ వాతావరణం కనిపిస్తోంది.
డిజిటలైజేషన్, స్టాక్ మార్కెట్లు, ప్రైవేట్ క్యాపిటల్, కుటుంబ వ్యాపారాలు.. ఇలా అన్నీ సంపద సృష్టికి దన్నుగా నిలుస్తున్నాయి. భారత్లో సంపద పెరుగుదల.. విస్తరిస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తున్
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా భారీ నష్టాల్లోనే ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 852.49 పాయింట్లు లేదా 1.09 శాతం పడిపోయి 77,664 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 942.31 పాయింట్లు ద�
Stock Markets | భారత స్టాక్ మార్కెట్ (Stock Markets) సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇరాన్ (Iran) తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించినప్పటికీ.. �
Stock Market | అంతర్జాతీయంగా ఉన్న సానుకూల సంకేతాలవల్ల భారత స్టాక్ మార్కెట్లు (Stock Markets) వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. అమెరికా (USA), ఇరాన్ (Iran) మధ్య జరగనున్న చర్చల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించవచ్చనే ఆశలతో ఇ�
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. మంగళవారం ఉదయం ట్రేడింగ్ (Trading) ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా (USA), ఇరాన్ (Iran) దేశాల మధ్య శాంతి చర్చలు జరగవచ�
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మరోసారి దేశీయంగానేగాక, ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ రెండో స్థానానికి పడిపోయారు.
పేటీఎం బ్రాండ్ను నిర్వహిస్తున్న వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్లో మెజారిటీ వాటా భారతీయుల చేతుల్లోనే ఉన్నది. స్టాక్ మార్కెట్లలో నమోదైన ఈ కంపెనీలో దేశీయ మదుపర్ల వాటా ఈ ఏడాది మార్చి ఆఖరునాటికి 50.3 శాతాన�