దేశీయ స్టాక్ మార్కెట్లకు అమెరికా సెగ గట్టిగానే తాకింది. భారత్ ఉత్పత్తులపై అదనంగా 25 శాతం ప్రతీకార సుంకాన్ని విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో సూచీలు తీవ్ర ఒత్తిడికి గ�
Stock markets | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్పై విధించిన టారిఫ్ల భయాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు (Indian stock markets) శుక్రవారం కుప్పకూలాయి. అన్ని రంగాల్లోనూ అమ్మకాలు ఒత్తిడి పెరగడంతో సూచీలు భ�
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టపోయాయి. ద్రవ్యసమీక్ష, ట్రంప్ సుంకాల ప్రభావం కనిపించింది. దీంతో సెన్సెక్స్ 308.47 పాయింట్లు దిగజారి 80,710.25 వద్ద ముగిసింది. నిఫ్టీ 73.20 పాయింట్లు కోల్పోయి 24,649.55 వద్ద స్థిరపడిం�
స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. దేశ, విదేశీ ప్రతికూల పరిస్థితుల నడుమ పెట్టుబడుల ఉపసంహరణలకే మదుపరులు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బాంబే స్టా
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టపోయాయి. ఐటీ, వాహన, ఎనర్జీ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో ఇరు సూచీలు ఒక్క శాతం వరకు పతనం చెందాయి. ప్రారంభంలో లాభపడిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చి�
SIGACHI | పాశమైలారం ప్రమాద ఘటనపై సిగాచీ పరిశ్రమ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ప్రమాదంపై స్టాక్ మార్కెట్లకు కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ లేఖ రాశారు.
Stock markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) వరుసగా నాలుగో రోజూ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ కొనుగోళ్లు కొనసాగుతాయన్న అంచనాలతో సూచీల్లో లాభాల జోరు కొనసాగింది.
Stock markets | ఇజ్రాయెల్-ఇరాన్ (Israel-Iran) దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి రావడంతో దేశీయ మార్కెట్లకు జోష్ పెరిగింది. మంగళవారం నాటి ట్రేడింగ్లో సూచీలు (Stock Market) భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.
దేశీయ ఈక్విటీ మార్కెట్లో లాభాల్లో కదలాడుతున్నాయి. సూచీలకు బ్లూచిప్ సంస్థల నుంచి మద్దతు లభించడంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను కుప్పరించడంతో తిరిగి కోలుకున్నాయి. రిజర్వుబ్యాంక�
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ రంగ సంస్థ ఐటీసీ షేరు కుదేలవడం మొత్తం సూచీలపై ప్రతికూల ప్రభావం చూపింది. ఒక దశలో 300 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చి
స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. బ్యాంకింగ్, ఐటీ, వాహన రంగ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో వరుసగా రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన సూచీలు భారీగా నష్టపోయాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లలో అల్లకల్లోలం కొనసాగుతున్నది. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు మదుపరులను ప్రభావితం చేస్తున్నాయి. గత వారం స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకుల నడుమ నష్టాలనే మూటగట్టుకున్నాయి.
భారతీయ మదుపరులకు స్థిరమైన పోర్ట్ఫోలియోనే ప్రాధాన్యతగా ఉంటుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు ఉన్నప్పుడు, అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినప్పుడైతే దీనికే ఇన్వెస్టర్ల తొలి ఓటు. క