The art of selling is dependent on influential info rmation. Communication is not simply what is conveyed, how it is conveyed. Preparation of speaking is more important than...
అంతర్జాతీయ ఫైనాన్షియల్ దిగ్గజం సిటిగ్రూప్నకు భారత్లో ఉన్న రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ చేజిక్కించుకుంటున్నది. సిటిఇండియా రిటైల్ ఫైనాన్షియల్ ఆస్తుల విలువ 2 బిలియన్ డాలర
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభపడ్డాయి. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చలతో సమస్య త్వరలో కొలిక్కి వచ్చే అవకాశాలు ఉండటంతో దేశీయ సూచీలు భారీగా పుంజుకున్నాయి. బ్లూచిప్ సంస్�
ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనో..దేశీయ మార్కెట్లోకి సరికొత్త కాంప్యాక్ట్ ఎస్యూవీ కిగర్ను పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.5.84 లక్షలుగా నిర్ణయించింది. అడ్వాన్స్ ఫీచర్స్, మల్టీ-సెన్స్ డ్రైవింగ్ మోడ్స
తమ ఖాతా పుస్తకాల్లో రూ. 1,000 కోట్లకుపైగా బోగస్ ఖర్చుల్ని ఆదాయపు పన్ను శాఖ (ఐటీ శాఖ) కనుగొన్నట్టు మీడియాలో వెలువడిన వార్తలు ఊహాజనితమేనని హీరో మోటోకార్ప్ తెలిపింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లోని హీ
పరిశ్రమలకు ప్రధానంగా సరఫరా అయ్యే సహజవాయువు ధరలు రెట్టింపు కానున్నాయి. గ్యాస్ ఉత్పాదక సంస్థల్లో రిలయన్స్ కృష్ణగోదావరి (కేజీ) బేసిన్లో ఉత్పత్తి చేసే గ్యాస్కు ఒక ఎంఎంబీటీయూకు 10 డాలర్ల ధర లభించనున్నట్ట
ఆర్థికాభివృద్ధి, సంస్కరణల గురించిన చర్చలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థల గురించి మాట్లాడినా ఈ అంశానికే ప్రస్తుతం అధిక ప్రాధాన్యం ఉ�
మహిళలు స్వశక్తితో జీవనం సాగించేందుకు జీహెచ్ఎంసీ స్వయం సహాయక సంఘాల గ్రూపులకు పెద్ద ఎత్తున రుణాలు అందజేసి ప్రోత్సహిస్తోంది. యూసుఫ్గూడ సర్కిల్లో పొదుపు సంఘాల మహిళలకు ఈ ఏడాది లక్ష్యాన్ని దాటి రుణ సదుపా
కరోనా వైరస్ దెబ్బకు మందగమనంలోకి జారుకున్న దేశీయ రిటైల్ వ్యాపారం పుంజుకుంటున్నది. గతేడాది ఫిబ్రవరితో పోల్చితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అమ్మకాలు 10 శాతం పెరిగాయని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (రాయ్) సో�
మహిళలు వ్యాపార రంగాల్లోనూ రాణించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. చాలామంది మహిళలు పెట్టుబడుల గురించి అవగాహన లేక సొంత డబ్బుతో వ్యాపారాలు మొదలు పెడుతున్నారని, వారంతా ప్రభుత్వ పథకాలను, ప్రోత్
Coca cola | ఉక్రెయిన్పై దాడి నేపథ్యంలో రష్యాపై ఆంక్షల పరంపర కొనసాగుతున్నది. అమెరికన్ కంపెనీలు ఒక్కొక్కటిగా రష్యాలో తమ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే ఆపిల్, వీసా, మాస్టర్కార్డ్, యూట్య�
ఆసియాలో అతిపెద్ద లైఫ్-సైన్సెస్, హెల్త్కేర్ ఫోరం అయిన బయో ఏషియా సదస్సు-2022 (19వ ఎడిషన్) హైదరాబాద్ వేదికగా గురువారం ప్రారంభం కానున్నది. వర్చువల్ పద్ధతిలో రెండు రోజులపాటు సాగే ఈ సదస్సుకు నిర్వాహకులు అన్�
దేశాభివృద్ధిని కాంక్షించే వారు ఆదివారం ‘హార్వర్డ్ ఇండియా’ సమ్మేళనంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ చేసిన ప్రసంగాన్ని వినితీరాలి. 2030 నాటికి భారత్ను వేగవంతంగా అభివృద్ధి చేసే విషయమై యువ మం�
ప్రధాని మోదీ గొప్ప నాయకుడని బీజేపీ తమ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటుంది. కానీ ఇదంతా ప్రచారార్భాటమే! ‘ పైన పటారం, లోన లొటారమనీ, మోదీ పాలన డంబాచారం’ అని ప్రపంచమంతా కోడై కూస్తున్నది. వివిధ దేశాలలో ఆర్థిక పరి�