గతేడాది దూసుకుపోయిన బంగారం డిమాండ్ 797.3 టన్నులుగా నమోదు డబ్ల్యూజీసీ వెల్లడిముంబై, జనవరి 28: దేశంలో బంగారానికి డిమాండ్ గతేడాది పెద్ద ఎత్తున పెరిగింది. పసిడి వినియోగం 797.3 టన్నులకు చేరినట్టు ప్రపంచ స్వర్ణ మండ
మార్చికల్లా రూ.50,000 కోట్ల ఎన్పీఏల బదిలీ ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా న్యూఢిల్లీ, జనవరి 28: బ్యాడ్ బ్యాంక్గా వ్యవహరిస్తున్న నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) కార్యకలాపాలు ప్రారంభ
రూ.7,500 కోట్ల పెట్టుబడులు పెడుతున్న టెక్నాలజీ దిగ్గజం రూ.5,250 కోట్లతో 1.28 శాతం వాటా కొనుగోలు న్యూఢిల్లీ, జనవరి 28: దేశీయ టెలికం దిగ్గజ సంస్థల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్లోనూ అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ప
తెలంగాణలో సిటీ గ్యాస్ లైసెన్స్లు న్యూఢిల్లీ, జనవరి 28: తెలంగాణ రాష్ట్రంలో 2 భౌగోళిక ప్రాంతాలకు (జీఏలు) జరిగిన తాజా సిటీ గ్యాస్ బిడ్డింగ్ రౌండ్లో మెఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రా లిమిటెడ్ (మెయిల్), మహారాష్ట�
హైదరాబాద్, జనవరి 28: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు 15 పైసలు (15 శాతం) మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది ఎన్ఏసీఎల్ లిమిటెడ్. ఈ ఏడాది డివిడెండ్ ప్రకటించడం ఇది మూడోసా�
ముంబై, జనవరి 28: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివర్లో నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచబోతుండటం, ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొ
హైదరాబాద్, జనవరి 28: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.4.62 కోట్ల నికర లాభాన్ని గడించింది సాగర్ సిమెంట్. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.49.59 కోట్లతో పోలిస్తే 91 శాతం తగ్గినట్లు పేర్�
న్యూఢిల్లీ, జనవరి 28: అతిపెద్ద మౌలిక సదుపాయాల సంస్థ లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్టీ) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.2,054.74 కోట్ల కన్సాలిడేటెడ్
హైదరాబాద్: గ్రాన్యూల్స్ ఇండియాకు చెందిన పొటాషియం క్లోరైడ్ ఔషధానికి అమెరికా హెల్త్ రెగ్యులేటరీ అనుమతినిచ్చింది. హైపోకలేమియా(తక్కువ రక్త హీనత)వ్యాధిని నియంత్రించడానికి ఈ ఔషధం ఉపయోగపడుతున్నది. అమెర�
న్యూఢిల్లీ, జనవరి 28: కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా (సీఈఏ) అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ వీ అనంత్ నాగేశ్వరన్ నియమితులయ్యారు. శుక్రవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించినట్టు అధికారిక ప్ర�
రష్యా నుంచి స్పుత్నిక్ ఎం కొవిడ్ వ్యాక్సిన్ను తీసుకొస్తామని డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది. 12-18 సంవత్సరాల మధ్య టీనేజర్లకు వేసే ఈ టీకాలను భారత్కు తెచ్చేందుకు ఇక్కడి డ్రగ్ రెగ్యులేటర్తో సంప్రదింప
హైదరాబాద్, జనవరి 28: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.325.46 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.26.55 కోట్ల నికర లాభాన్ని గడించింది హైదరాబాద్కు చెందిన టెక్నాలజీ సంస్థ సిగ్నిటీ టెక్నాలజీ. ఆదాయంలో 45 శాత�
హైదరాబాద్, జనవరి 28(నమస్తే తెలంగాణ): భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) అనుబంధ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) చైర్మన్గా రాజ్కో గ్రూపు ఎండీ గుర్మీత్ సింగ్ అరోరా, వైస్ చైర్మన్గా బ్లూ స్టార్ ల�
జనవరిలో తగ్గిన అమ్మకాలు న్యూఢిల్లీ, జనవరి 26: గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో వేగంగా వృద్ధిచెందిన ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) అమ్మకాలు ఈ జనవరి నెలలో క్షీణబాట పట్టాయి. కరోనా వైరస్ వ్యాప