ముంబై, జనవరి 24: అంతర్జాతీయ సంకేతాలు, ఇతర అంశాల ప్రభావంతో సోమవారం దేశీ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. గతవారం వరుసగా నాలుగురోజులు తగ్గుతూ వచ్చిన ఈక్విటీలను కనిష్ఠస్థాయిల్లో కూడా తాజాగా ఇన్వెస్టర్లు ఎడాప�
విడుదల చేసిన సిటీ యూనియన్ బ్యాంక్ హైదరాబాద్, జనవరి 24: కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డ్ను అమర్చిన ఫిట్నెస్ వాచ్ను సిటీ యూనియన్ బ్యాంక్ విడుదల చేసింది. ‘కబ్ ఈజీ పే’ పేరుతో విడుదలైన ఈ రిస్ట్వాచ్న�
క్యూ3లో రూ.3,973 కోట్లు న్యూఢిల్లీ, జనవరి 24: ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో యాక్సిస్ బ్యాంక్ ఏకీకృత నికర లాభం రూ.3,973 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) క్యూ3తో పోల్చితే దాదా
ఏర్పాటు చేస్తున్న ఐజీ దక్కన్ ముంబై, జనవరి 24: తాజా పండ్ల దిగుమతిదారు ఐజీ ఇంటర్నేషనల్, ఆర్చర్డ్ అండ్ హార్టికల్చరల్ రిసెర్చ్ సెంటర్ డెక్కన్ ఎగ్జోటిక్స్ కలిసి హైదరాబాద్ సమీపంలో అవకాడోస్ మొక్కల న�
Credit Card | క్రెడిట్ కార్డ్ కల్పించే వెసులుబాట్లు ఎన్ని ఉన్నాయో.. దాన్ని విచక్షణ లేకుండా ఉపయోగిస్తే అంతకన్నా ఎక్కువ కష్టాలే ఉన్నాయి. వడ్డీలేని పీరియడ్ చెల్లింపులు చేస్తూ సక్రమంగా వినియోగించగలిగితే రివార్
ఊహించిన విధంగానే గతవారం మార్కెట్ కరెక్షన్కు గురైంది. మంగళవారం నాటి గరిష్ఠ స్థాయి నుంచి 733 పాయింట్ల కరెక్షన్ కేవలం నాలుగు రోజుల్లోనే జరిగింది. 20, 50 రోజుల చలన సగటులకు దిగువన ముగియడంతో స్వల్పకాలికంగా మార్�
ముంబై :ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు పైకీ కిందకు ఊగిసలాడుతున్నాయి.పెట్టుబడిదారులు మూకుమ్మడిగా అమ్మకాలు, కొనుగోలు చేయడంతో స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య కదలాడుతున్నాయి. ప్రారంభ సెషన్ లో బీఎస్ఈ సె
ముంబై :ఈ రోజు ఢిల్లీ,చెన్నై,కోల్కతా,ముంబైలలో బంగారం ధరలు అస్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.47,140,10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,430. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,340 ఉం
లాభం రూ.5809 కోట్లు ఆదాయం రూ.31,867 కోట్లు గైడెన్స్ 20 శాతానికి పెంపు న్యూఢిల్లీ, జనవరి 12: సాఫ్ట్వేర్ సర్వీసుల దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ విశ్లేషకుల అంచనాల్ని మించిన ఆర్థిక ఫలితాల్ని వెల్లడించడంతో పాటు గ
ముంబై : నిన్న లాభాల జోరు కనబరిచిన దేశీయ మార్కెట్ సూచీలు ఈరోజు ఊగిసలాడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులతోపాటు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు కాస్త వెనక్కి తగ్గారు. ప్రారంభ సెషన్ ల
ముంబై :ఈ రోజు ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 325 పాయింట్లు లాభపడి 60,071 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 100 పాయింట్లు లాభంతో 17,913 పాయిట్ల వద్ద కొనసాగుతున్నది. ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా, అంతర్జాతీయ మా
ముంబై : నిన్న నష్ఠాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల బాట పట్టాయి. ప్రారంభ సెషన్ లో 414 పాయింట్ల లాభంతో 60,016 వద్ద సెన్సెక్స్,125 పాయింట్లు లాభపడి 17,871 వద్ద నిఫ్టీ ట్రేడవుతున్నది. దేశంలో ఒమిక్రాన్ కే�