‘భూ వివాదం పరిష్కరించుకుందాం’ అని పిలిచి ఒక రౌడీషీటర్ను తుపాకీతో, తన వ్యాపార భాగస్వామి కాల్చి చంపాడు. ఈ ఘటన లో మృతుడి వెంట ఉన్న వ్యక్తికి సైతం గాయాలయ్యా యి. సోమవారం తెల్లవారు జామున మాదాపూర్ పోలీస్స్టే�
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాక్సాఫీస్ వసూళ్ల గురించి ఆలోచించడం మానుకోవాలని హితవు పలికింది అగ్ర కథానాయిక రకుల్ప్రీత్సింగ్. కరోనా అనంతరం డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ప్రజల ఆలోచనా ధోరణి మారిందని, అ
అమెరికాకు చెందిన మొబిలిటీ సేవల దిగ్గజం ఉబర్.. వ్యాపార విస్తరణకు అనేక అడ్డదార్లు తొక్కడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇందుకు బడా రాజకీయ నాయకులూ సహకరించడం సంచలనం సృష్టిస్తున్నది. వీరిలో ఫ్రాన్స్ మాజ
వాణిజ్య ప్రపంచానికి మధ్యవర్తిత్వమే అత్యుత్తమ వివాద పరిష్కార మార్గమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. మధ్యవర్తిత్వ కేసుల విచారణకు మరిన్ని కోర్టులు ఏర్పాటుచేయాల్సిన �
ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీహబ్ 2.0 మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ అద్భుత ఆవిష్కరణపై దేశవిదేశీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ట్విట్టర్లో అభినందనలు తెలిపారు
ATF price Hike | విమాన ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధర గురువారం 16శాతం పెరిగింది. ఆల్టైమ్ గరిష్ఠ స్థాయికి ధర పెరగడంతో విమాన ప్రయాణం మరింత ప్రియంకానున్నది. ఏటీఎఫ్ ధర కిలోలీటర్కు రూ.19,757.13 పెరగడంతో ప్రస్తుతం
1987లో 470 బిలియన్ డాలర్ల ఎకానమీ సైజుతో భారత్, చైనా సమానంగా ఉండేవి. నేడు చైనా ఎకానమీ సైజు 16 ట్రిలియన్ డాలర్లతో అమెరికా తరువాత ద్వితీయ స్థానంలో ఉంటే, భారత్ ఎకానమీ మూడు ట్రిలియన్ డాలర్లే. జనాభా, ఆర్థిక పరంగా �
1985వ సంవత్సరం. వరదరాజులు ఓ నేషనల్ బ్యాంక్లో సెక్షన్ ఆఫీసర్. మంచి జీతమే. కానీ ఆయనకు టూవీలర్ కూడా లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా రిక్షానే గతి. వాళ్లబ్బాయి టీవీ చూడటానికి పక్కింటికి వెళ్తాడు. వాళ్లావిడ ఏ ఆదివ�
ప్రచారం లేకుండా వ్యాపారం చేయడమంటే చీకటిలో కన్నుకొట్టడం లాంటిది’ - అన్నాడు ప్రముఖ మార్కెటింగ్వేత్త ఎస్.హెచ్. బ్రిట్. వర్తమాన ప్రపంచంలో మార్కెటింగ్ ప్రాముఖ్యాన్ని ఈ సూక్తి చాటుతున్నది. కేసీఆర్ దార�
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో గజ్వేల్ ప్రధాన పట్టణాలకు దీటుగా రూపుదిద్దుకుంటున్నది. అన్నిరంగాల్లో అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్నది. హైదరాబాద్కు అతిసమీపంలో ఉండడంతో వ్యాపార కేంద్రంగా మారుతున్న�
హాయిగొలిపే సువాసనల గురించి చెప్పాలంటే కస్తూరి పరిమళమే ముందు వరుసలో ఉంటుంది. కస్తూరి, పునుగు, జవ్వాజి తరహా అత్తరు గుబాళింపులను ఒకప్పుడు చాలా మంది ఆస్వాదించేవారు. అనేకానేక కారణాలతో అత్తరు వాడకం బాగా తగ్గి
ఆత్మీయ సమ్మేళనాల ద్వారా పరిచయాలు పెరిగి వ్యాపార రంగం అభివృద్ధి సాధిస్తుందని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ మన్సూరాబాద్లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో మూడు రోజులు
Zomato | ‘జస్ట్ టెన్ మినిట్స్’.. ఈ మాట డెలివరీ స్టార్టప్స్ విజయ తంత్రం. కొనుగోలుదారులను మెప్పించే ఆకర్షణ మంత్రం. పది నిమిషాల్లో నచ్చిన ఆహారం, అత్యవసర మందులు, వంటింటి సరుకులు.. సమస్తం గడప ముందరికి తీసుకొస్త�