మహిళలు స్వశక్తితో జీవనం సాగించేందుకు జీహెచ్ఎంసీ స్వయం సహాయక సంఘాల గ్రూపులకు పెద్ద ఎత్తున రుణాలు అందజేసి ప్రోత్సహిస్తోంది. యూసుఫ్గూడ సర్కిల్లో పొదుపు సంఘాల మహిళలకు ఈ ఏడాది లక్ష్యాన్ని దాటి రుణ సదుపా
కరోనా వైరస్ దెబ్బకు మందగమనంలోకి జారుకున్న దేశీయ రిటైల్ వ్యాపారం పుంజుకుంటున్నది. గతేడాది ఫిబ్రవరితో పోల్చితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అమ్మకాలు 10 శాతం పెరిగాయని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (రాయ్) సో�
మహిళలు వ్యాపార రంగాల్లోనూ రాణించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. చాలామంది మహిళలు పెట్టుబడుల గురించి అవగాహన లేక సొంత డబ్బుతో వ్యాపారాలు మొదలు పెడుతున్నారని, వారంతా ప్రభుత్వ పథకాలను, ప్రోత్
Coca cola | ఉక్రెయిన్పై దాడి నేపథ్యంలో రష్యాపై ఆంక్షల పరంపర కొనసాగుతున్నది. అమెరికన్ కంపెనీలు ఒక్కొక్కటిగా రష్యాలో తమ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే ఆపిల్, వీసా, మాస్టర్కార్డ్, యూట్య�
ఆసియాలో అతిపెద్ద లైఫ్-సైన్సెస్, హెల్త్కేర్ ఫోరం అయిన బయో ఏషియా సదస్సు-2022 (19వ ఎడిషన్) హైదరాబాద్ వేదికగా గురువారం ప్రారంభం కానున్నది. వర్చువల్ పద్ధతిలో రెండు రోజులపాటు సాగే ఈ సదస్సుకు నిర్వాహకులు అన్�
దేశాభివృద్ధిని కాంక్షించే వారు ఆదివారం ‘హార్వర్డ్ ఇండియా’ సమ్మేళనంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ చేసిన ప్రసంగాన్ని వినితీరాలి. 2030 నాటికి భారత్ను వేగవంతంగా అభివృద్ధి చేసే విషయమై యువ మం�
ప్రధాని మోదీ గొప్ప నాయకుడని బీజేపీ తమ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటుంది. కానీ ఇదంతా ప్రచారార్భాటమే! ‘ పైన పటారం, లోన లొటారమనీ, మోదీ పాలన డంబాచారం’ అని ప్రపంచమంతా కోడై కూస్తున్నది. వివిధ దేశాలలో ఆర్థిక పరి�
ముంబై : ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 2.14 శాతం లేదా 371.60 పాయింట్లు నష్టపోయి, 17,003.15 వద్ద, బిఎస్ఈ సెన్సెక్స్ 2.11 శాతం లేదా 1,227.85 పాయింట్లు క్షీణించి 56,925.07 వద్ద ట్రేడ్ అవ�
హైదరాబాద్ : వినియోగదారులకు అవసరాలను గుర్తించి తదనుగుణంగా అమేజాన్ వినూత్నసేవలంది స్తోందని అమేజాన్ బిజినెస్ డైరక్టర్ సుచిత్ సుభాస్ అన్నారు. భారతదేశంలో గత నాలుగు సంవత్సరాలలో అమేజాన్ బిజినెస్ జర్నీ గురిం�
మదుపు మొదలు పెట్టాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఉత్తమ మార్గం. వీటిలో ఏక మొత్తంగాగానీ లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) ద్వారా చిన్న మొత్తాలతో ప్రతినెలగానీ మదుపు చేయవచ్చు. అయితే మొదటి మ�
ఆర్థిక స్వావలంబనను సాధించిన మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇంట్లోనూ.. బయటా ఆర్థికపరమైన నిర్ణయాల్లో వారిదే పైచేయి. వ్యక్తిగత ఆర్థిక ప్రణాళిక నిర్ణయాల్లో వారి పాత్ర వస్తున్నది. ఈ ట్రెండ్ను గుర్తించిన బీ
మార్కెట్ పల్స్ ఊహించినట్టుగానే దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం భారీ ఒడిదుడుకులతో ట్రేడ్ అయ్యాయి. ప్రధాన సూచీ నిఫ్టీ 2.8 శాతం మేర కరెక్షన్కు గురైంది. దీంతో నిఫ్టీ ఇప్పటికీ స్వల్పకాలిక చలన సగటులకు దిగు
దేశంలో ప్రస్తుతమున్న ఆదాయం పన్ను (ఐటీ)పై దాదాపు రెండింటా మూడొంతుల మంది ఏమాత్రం సంతోషంగా లేరని ఇటీవలి ఓ సర్వేలో తేలింది. యూగవ్ అనే సంస్థ బడ్జెట్ దగ్గర పడుతున్న తరుణంలో ఆదాయ పన్నుపై ప్రజల మనోగతం అంచనా వేయ
వార్షిక ప్రీమియం రూ.2.5 లక్షలకుపైగా ఉన్న యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యూలిప్)ల మెచ్యూరిటీలపట్ల గత బడ్జెట్ ప్రతిపాదించిన పన్ను మినహాయింపులపై ఎట్టకేలకు సీబీడీటీ స్పష్టత ఇచ్చింది. సెక్షన్ 10(10డ�
లాభం రూ.706 కోట్లకు ఆదాయం రూ. 5,319 కోట్లు హైదరాబాద్, జనవరి 28: హైదరాబాదీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాల్ని వెల్లడించింది. 2021 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ న�