అతడి సంకల్పం ముందు అంగ వైకల్యం ఓడిపోయింది. విధి వెంటాడినా.. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. కదల్లేని ధీనస్థితిలోనూ చికెన్ సెంటర్ను విజయవంతంగా నిర్వహిస్తూ కుటుంబా
Chai Business | ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ పట్టభద్రులు. సాధారణంగా ఏ సాఫ్ట్వేర్ కంపెనీలోనో ఉద్యోగాలు చేయాల్సినవాళ్లు. కానీ కొలువులను కాదనుకుని, మంచి సెంటర్ చూసుకొని ‘చాయ్ బిజినెస్’ ప్రారంభిస్తున్నారు. ‘బీ�
Celebrities Business | ఏదైనా బ్రాండ్ ప్రచారం కోసం కార్పొరేట్ సంస్థలు హీరోలు, హీరోయిన్లను సంప్రదించడం ఆనవాయితీ. కానీ, ఏకంగా తమకంటూ సొంతంగా ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నారు చాలామంది తారలు.
ఓ వైపు చదువు..మరోవైపు నాటు కోళ్ల వ్యాపారం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. తాను కుటుంబానికి భారం కా కూడదనే ఉద్దేశంతో నెల కు రూ.45 వేలు సంపాదిస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ ఇతరులకు ఆదర్శం గా నిలుస్తు�
How to Earn Money | మీ చేతిలో చేపలు పట్టే వల ఉన్నంత మాత్రాన సరిపోదు. ఎక్కడ విసురుతున్నారన్నదీ ముఖ్యమే. కాలువలో వల వేస్తే.. పిల్లచేపలే పడతాయి. చెరువులో వేస్తే ఓ మోస్తరు చేపలు పడతాయి. అదే సముద్రమైతే.. టన్నుల కొద్దీ మత్స్య
కరోనా-లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. అరచేతిలో ఇంటర్నెట్ విప్లవం, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్ అందుబాటులో ఉండడంతో ఇంట్లోనే వినోదం లభ్యమైంది. ఈ సమయంలో ఓటీటీకి ఆదరణ చాలా పెరిగ
‘భూ వివాదం పరిష్కరించుకుందాం’ అని పిలిచి ఒక రౌడీషీటర్ను తుపాకీతో, తన వ్యాపార భాగస్వామి కాల్చి చంపాడు. ఈ ఘటన లో మృతుడి వెంట ఉన్న వ్యక్తికి సైతం గాయాలయ్యా యి. సోమవారం తెల్లవారు జామున మాదాపూర్ పోలీస్స్టే�
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాక్సాఫీస్ వసూళ్ల గురించి ఆలోచించడం మానుకోవాలని హితవు పలికింది అగ్ర కథానాయిక రకుల్ప్రీత్సింగ్. కరోనా అనంతరం డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ప్రజల ఆలోచనా ధోరణి మారిందని, అ
అమెరికాకు చెందిన మొబిలిటీ సేవల దిగ్గజం ఉబర్.. వ్యాపార విస్తరణకు అనేక అడ్డదార్లు తొక్కడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇందుకు బడా రాజకీయ నాయకులూ సహకరించడం సంచలనం సృష్టిస్తున్నది. వీరిలో ఫ్రాన్స్ మాజ
వాణిజ్య ప్రపంచానికి మధ్యవర్తిత్వమే అత్యుత్తమ వివాద పరిష్కార మార్గమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. మధ్యవర్తిత్వ కేసుల విచారణకు మరిన్ని కోర్టులు ఏర్పాటుచేయాల్సిన �
ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీహబ్ 2.0 మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ అద్భుత ఆవిష్కరణపై దేశవిదేశీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ట్విట్టర్లో అభినందనలు తెలిపారు
ATF price Hike | విమాన ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధర గురువారం 16శాతం పెరిగింది. ఆల్టైమ్ గరిష్ఠ స్థాయికి ధర పెరగడంతో విమాన ప్రయాణం మరింత ప్రియంకానున్నది. ఏటీఎఫ్ ధర కిలోలీటర్కు రూ.19,757.13 పెరగడంతో ప్రస్తుతం
1987లో 470 బిలియన్ డాలర్ల ఎకానమీ సైజుతో భారత్, చైనా సమానంగా ఉండేవి. నేడు చైనా ఎకానమీ సైజు 16 ట్రిలియన్ డాలర్లతో అమెరికా తరువాత ద్వితీయ స్థానంలో ఉంటే, భారత్ ఎకానమీ మూడు ట్రిలియన్ డాలర్లే. జనాభా, ఆర్థిక పరంగా �