దేశంలో టాప్-50 ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల నుంచి బ్యాంక్లకు దాదాపు రూ. లక్ష కోట్లు రావాల్సి ఉంది. 2022 మార్చి 31 నాటికి బ్యాంకులకు 50 మంది వ్యక్తులు, సంస్థలు కలిసి బ్యాంక్లకు రూ.92,570 కోట్ల రుణాల్ని ఉద్దేశపూర్వక�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొత్తంగా 9,597 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించాయి. వీరిలో ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ద్వారా 3,025 మందిని తీసుకోగా..డిపెండెంట్-కారుణ్య నియామకాల ద్వారా 5,672 రిక్రూట్ చేసుకు�
ట్రాన్జాక్షన్ అనలిస్ట్స్ (టీఏ) ప్రైవేట్ లిమిటెడ్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేమెంట్ అగ్రిగేటర్ (పీఏ) లైసెన్స్ మంజూరు చేసింది. 2014లోనే ఈ సంస్థకు ప్రీపెయిడ్ పేమెంట్ ఆపరేషన్స్ లైసెన్స�
సింగరేణి సంస్థ ఒడిశాలో చేపట్టిన నైనీ బొగ్గు బ్లాక్ నుంచి త్వరలోనే ఉత్పత్తి ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో పలు రాష్ర్టాలకు చెందిన థర్మల్ విద్యుత్ కేంద్రాలు బొగ్గు కొనుగోలునకు సంబంధించి ఒప్పందాలు కు
Marketing | ప్రపంచమే ఓ పెద్ద సంత. ప్రతి మనిషీ ఓ ఉత్పత్తిదారుడే. తన సరుకులను, నైపుణ్యాన్ని ఏదో ఓ రూపంలో ఎవరో ఒకరికి విక్రయించుకోవాల్సిందే. అంటే, మార్కెటింగ్ మేనేజర్ అవతారం ధరించాల్సిందే.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని కేటగిరీల వినియోగదారులకు 24 గంటల విద్యుత్తును అందించడమే కాకుండా రైతులకు ఉచితంగా ఇస్తున్నది. 101 యూనిట్లలోపు వాడుకునే ఎస్సీ, ఎస్టీ గృహవినియోగదారులకు, 250 యూనిట్ల వరకు వాడుకు
ఆలోచన ఉండాలేగానీ, వాడిపాడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలతో ఎంచక్కా వ్యాపారం చేయొచ్చు! మరో నలుగురికి ఉపాధి చూపవచ్చు! అందుకు వేములవాడ పట్టణానికి చెందిన జలగం హన్మంతరావే మంచి ఉదాహరణ!
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) నిర్వహణా పగ్గాల్ని ప్రైవేటు రంగానికి చెందిన వ్యక్తికి అప్పగించడానికి రంగం సిద్ధమవుతున్నది.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, పాడి తర్వాత స్థానం పెరటి కోళ్లదే. రానురాను వాటి పెంపకం తగ్గిపోతున్నది. ఈ క్రమంలో ప్రభుత్వం నాటుకోళ్ల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తోంది. పేద, మధ్య తరగతి వారికి సబ్సిడీపై కోడ�