ఆదాయపు పన్ను (ఐటీ) మిహాయింపు పరిమితిని ప్రస్తుత రూ.2.5 లక్షల నుంచి వచ్చే 2023-24 బడ్జెట్లో రూ. 5 లక్షలకు పెంచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కొత్త సంవత్సరం వస్తున్నది. ఇదే సమయంలో మనం నిత్యం ఉపయోగించే వాటి ధరలు కూడా పెరగనున్నాయి. ఇక జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న మార్పులను ఓ సారి పరిశీలిద్దాం.
వివిధ కారణాలతో నాలుగు రోజుల నుంచి నిలువునా పతనమైన స్టాక్ సూచీలు సోమవారం కోలుకున్నాయి. ఫైనాన్షియల్, ఐటీ, మెటల్ షేర్లలో భారీ కొనుగోళ్లు జరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 721 పాయింట్లు రికవరీ అయ్యి తిరిగి 60 వేలక
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా శ్రీనివాస్ చాగంటి సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అబిడ్స్లోని దూర సంచార్ భవన్లో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించ�
ఐసీఐసీఐ బ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసులో వీడియోకాన్ వ్యవస్థాపకుడు, సీఈవో వేణుగోపాల్ ధూత్ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. సోమవారం ఉదయం కొద్ది సమయం పాటు ప్రశ్నించిన అనంతరం ధూత్ను అరెస్ట్ చేసినట్టు సీబీఐ �
బంగారం తాకట్టుపై రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థ ముత్తూట్ ఫైనాన్స్ మరో గుర్తింపు లభించింది. అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీగా రిజర్వు బ్యాంక్ వర్గీకరించింది. సెంట్రల్ బ్యాంక్ నూతన స్కేల్ ఆధారి�