సింగరేణి సంస్థ ఒడిశాలో చేపట్టిన నైనీ బొగ్గు బ్లాక్ నుంచి త్వరలోనే ఉత్పత్తి ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో పలు రాష్ర్టాలకు చెందిన థర్మల్ విద్యుత్ కేంద్రాలు బొగ్గు కొనుగోలునకు సంబంధించి ఒప్పందాలు కు
Marketing | ప్రపంచమే ఓ పెద్ద సంత. ప్రతి మనిషీ ఓ ఉత్పత్తిదారుడే. తన సరుకులను, నైపుణ్యాన్ని ఏదో ఓ రూపంలో ఎవరో ఒకరికి విక్రయించుకోవాల్సిందే. అంటే, మార్కెటింగ్ మేనేజర్ అవతారం ధరించాల్సిందే.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని కేటగిరీల వినియోగదారులకు 24 గంటల విద్యుత్తును అందించడమే కాకుండా రైతులకు ఉచితంగా ఇస్తున్నది. 101 యూనిట్లలోపు వాడుకునే ఎస్సీ, ఎస్టీ గృహవినియోగదారులకు, 250 యూనిట్ల వరకు వాడుకు
ఆలోచన ఉండాలేగానీ, వాడిపాడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలతో ఎంచక్కా వ్యాపారం చేయొచ్చు! మరో నలుగురికి ఉపాధి చూపవచ్చు! అందుకు వేములవాడ పట్టణానికి చెందిన జలగం హన్మంతరావే మంచి ఉదాహరణ!
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) నిర్వహణా పగ్గాల్ని ప్రైవేటు రంగానికి చెందిన వ్యక్తికి అప్పగించడానికి రంగం సిద్ధమవుతున్నది.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, పాడి తర్వాత స్థానం పెరటి కోళ్లదే. రానురాను వాటి పెంపకం తగ్గిపోతున్నది. ఈ క్రమంలో ప్రభుత్వం నాటుకోళ్ల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తోంది. పేద, మధ్య తరగతి వారికి సబ్సిడీపై కోడ�
దేశంలో ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలో కొనసాగడం, ప్రపంచ ప్రధాన కేంద్ర బ్యాంక్లు ద్రవ్య విధానాన్ని మరింత కఠినతరం చేస్తున్న నేపథ్యంలో వడ్డీ రేట్లను రిజర్వ్బ్యాంక్ పెంచవచ్చని మెజారిటీ విశ్లేషకులు అంచనా
ఆఫీస్ స్పేస్ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ ద్వారక ఇన్ఫ్రాస్ట్రక్చర్... ప్రత్యేకంగా స్టార్టప్లకోసం ద్వారక ఫ్రైడ్ పేరుతో ప్రత్యేక సెంటర్ను ఏర్పాటు చేసింది.