భారత్లోకి ప్రైవేటు ఈక్విటీ (పీఈ) నిధుల ప్రవాహం తరిగిపోయింది. 2022లో దేశీ కంపెనీల్లోకి తరలివచ్చిన పీఈ పెట్టుబడులు అంతక్రితం ఏడాదికంటే 42 శాతం క్షీణించి 23.3 బిలియన్ డాలర్లకు తగ్గినట్టు మంగళవారం విడుదలైన నివే
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) మరోసారి వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 35 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది.
సరికొత్త గ్రాండ్ ఐ10 నియోస్ బుకింగ్స్ను హ్యుందాయ్ ఆరంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హ్యుందాయ్ డీలర్షిప్లలో రూ.11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చని ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ ద్వారా ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్లకు గ్రాంట్ రూపంలో నిధులు ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. వరుస మూడు రోజుల నష్టాలకు తెరదించుతూ అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ పరుగులు పెట్టా
దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ భారీగా ఉద్యోగులను నియమించు కోవడానికి సిద్ధమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తాము 1,25,000-1,50,000 మేర కొత్త నియామకాలు జరుపుతామని టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపీనాథన్ తెలిపారు.
KTR meets Satya Nadella మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కలిశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తన ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు. ఇద్దరు హైదరాబాదీలు కలవడం శుభదినం అవుతుందని మంత్రి కే