అధిక వడ్డీ రేట్లు కొనసాగుతాయన్న అమెరికా ఫెడ్ అధికారుల ప్రకటనలు, అమెరికా, యూరప్ల్లో ఆర్థిక మాంద్యం వస్తుందన్న భయాలు, కార్పొరేట్ల ఫలితాల నేపథ్యంలో గతవారం ప్రపంచ మార్కెట్లతో పాటే భారత్ సూచీలు హెచ్చుతగ�
60 ఏండ్ల వయసులో టెన్త్ పాస్', ‘70వ ఏట డిగ్రీ ఉత్తీర్ణురాలైన బామ్మ’ తరహా శీర్షికలతో తరచూ వార్తల్లోకి వస్తున్న వయోధికులు.. నేటి తరానికి తామేమాత్రమూ తీసిపోమని నిరూపిస్తున్నారు. సావిత్రి నాయర్ కూడా అంతే. రెం�
దేశీ కుబేరుల్లో ద్వితీయస్థానంలో ఉన్న ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)ను కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విండ్ఫాల్ ట్యాక్స్ దెబ్బతీసింది.
Personal Finance | కొత్త ఏడాది అడుగుపెట్టి అప్పుడే పక్షం రోజులు గడిచిపోయాయి. నూతన సంవత్సరం వచ్చీరాగానే ఎన్నెన్నో అనుకొని ఉంటారు. ఆహారం, వ్యాయామం, నిద్ర.. ఇలా ఎన్నో విషయాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుని ఉంటారు. వాటిని పక�
వాహన పండుగ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఢిల్లీలోని ప్రగతి మైదానం వేదికగా ‘ఆటో ఎక్స్పో 2023’ అట్టహాసంగా ఆరంభమైంది. తొలి రెండు రోజులు ఆటోమొబైల్ సంస్థలు తమ వాహనాలను ప్రదర్శించండగా..ఆ తర్వాత ఐదు రోజుల పాటు సం
తెలంగాణ ప్రగతి అద్భుతమని, వ్యాపార-పారిశ్రామిక రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న చేయూత గొప్పగా ఉన్నదని నీతి ఆయోగ్ మాజీ సీఈవో, జీ-20లో భారత్ ప్రతినిధి అమితాబ్ కాంత్ కొనియాడారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజే�
రూపే డెబిట్ కార్డులు, భీమ్/యూపీఐ లావాదేవీలను ప్రమోట్ చేసేందుకు రూ.2,600 కోట్లతో ఒక స్కీమ్ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. రూపే కార్డును ఉపయోగించి జరిపే ఈ-కామర్స్ లావాదేవీలు, తక్కువ విలువతో కూడిన భీమ్
ముసద్దీలాల్ జెమ్స్ జ్యువెలరీ లిమిటెడ్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకున్న బంగారం, ఇతర ఆభరణాలు, ఆస్తులను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది
కొత్త తరం తయారీ, సేవా రంగాలకు మద్దతిచ్చేందుకు తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమాఖ్య (ఎఫ్టీసీసీఐ) హైదరాబాద్లో ఓ నైపుణ్య కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. బుధవారం ఈ ‘ఎఫ్టీసీసీఐ పోకర�
ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఈ నెల 10 నాటికి దేశీయ స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.71 లక్షల కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఇదే వ్యవధితో పోల్చితే 24.58 శాతం వృద్ధి నమోదైనట్టు బుధవారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బ
ముఖ మొబైల్ రిటైల్ దిగ్గజం బిగ్"సి’..20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రకటించిన లక్కీ డ్రా ఆఫర్లకు కొనుగోలు దారుల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని కంపెనీ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి తెలిపారు
భారత్లోకి ప్రైవేటు ఈక్విటీ (పీఈ) నిధుల ప్రవాహం తరిగిపోయింది. 2022లో దేశీ కంపెనీల్లోకి తరలివచ్చిన పీఈ పెట్టుబడులు అంతక్రితం ఏడాదికంటే 42 శాతం క్షీణించి 23.3 బిలియన్ డాలర్లకు తగ్గినట్టు మంగళవారం విడుదలైన నివే
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) మరోసారి వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 35 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది.