రూపే డెబిట్ కార్డులు, భీమ్/యూపీఐ లావాదేవీలను ప్రమోట్ చేసేందుకు రూ.2,600 కోట్లతో ఒక స్కీమ్ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. రూపే కార్డును ఉపయోగించి జరిపే ఈ-కామర్స్ లావాదేవీలు, తక్కువ విలువతో కూడిన భీమ్
ముసద్దీలాల్ జెమ్స్ జ్యువెలరీ లిమిటెడ్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకున్న బంగారం, ఇతర ఆభరణాలు, ఆస్తులను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది
కొత్త తరం తయారీ, సేవా రంగాలకు మద్దతిచ్చేందుకు తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమాఖ్య (ఎఫ్టీసీసీఐ) హైదరాబాద్లో ఓ నైపుణ్య కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. బుధవారం ఈ ‘ఎఫ్టీసీసీఐ పోకర�
ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఈ నెల 10 నాటికి దేశీయ స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.71 లక్షల కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఇదే వ్యవధితో పోల్చితే 24.58 శాతం వృద్ధి నమోదైనట్టు బుధవారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బ
ముఖ మొబైల్ రిటైల్ దిగ్గజం బిగ్"సి’..20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రకటించిన లక్కీ డ్రా ఆఫర్లకు కొనుగోలు దారుల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని కంపెనీ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి తెలిపారు
భారత్లోకి ప్రైవేటు ఈక్విటీ (పీఈ) నిధుల ప్రవాహం తరిగిపోయింది. 2022లో దేశీ కంపెనీల్లోకి తరలివచ్చిన పీఈ పెట్టుబడులు అంతక్రితం ఏడాదికంటే 42 శాతం క్షీణించి 23.3 బిలియన్ డాలర్లకు తగ్గినట్టు మంగళవారం విడుదలైన నివే
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) మరోసారి వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 35 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది.
సరికొత్త గ్రాండ్ ఐ10 నియోస్ బుకింగ్స్ను హ్యుందాయ్ ఆరంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హ్యుందాయ్ డీలర్షిప్లలో రూ.11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చని ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ ద్వారా ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్లకు గ్రాంట్ రూపంలో నిధులు ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. వరుస మూడు రోజుల నష్టాలకు తెరదించుతూ అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ పరుగులు పెట్టా
దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ భారీగా ఉద్యోగులను నియమించు కోవడానికి సిద్ధమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తాము 1,25,000-1,50,000 మేర కొత్త నియామకాలు జరుపుతామని టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపీనాథన్ తెలిపారు.