రుణపీడిత టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాలో కేంద్ర ప్రభుత్వానికి 33.44 శాతం వాటా వచ్చింది. ప్రభుత్వానికి రూ.10 ముఖ విలువ కలిగిన రూ.16,133 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల కేటాయింపులకు తమ బోర్డు ఆమోదించినట్టు మంగళవారం వొడ�
బంగారం ధర రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ ఉండటంతోపాటు బడ్జెట్లో కస్టమ్స్ సుంకం పెంచడంతో దేశీయంగా ఒక్కసారిగా ధరలు పుంజుకున్నాయి.
హైదరాబాద్ కేంద్రంగా ఎరువుల విక్రయ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.8,350 కోట్ల ఆదాయంపై రూ.539 కోట్ల నికర లాభాన్ని గడించింది.
తెలంగాణ మహిళ పప్పుచారుకు పోపు పెట్టినా.. వీధివీధంతా ఘుమఘుమలే. అదే ఏ చేపల పులుసో వండితే.. ఆ ఘాటు ఊరి పొలిమేరకూ విస్తరించాల్సిందే. ఆ నైపుణ్యాన్ని ఓ వ్యాపార అవకాశంగా మలుచుకుంటే.. ఆర్థిక స్వావలంబన సాధ్యం
దేశీయ స్టాక్ మార్కెట్లకు గౌతమ్ అదానీ సెగ గట్టిగానే తాకింది. వరుసగా రెండోరోజు సూచీలు అతలాకుతలమయ్యాయి. బ్యాంకింగ్, ఆర్థిక, యుటిలిటీ, చమురు రంగ షేర్లు కుప్పకూలడంతో సూచీలు మూడు నెలల కనిష్ఠ స్థాయికి జారుక�
కీలక వడ్డీరేట్లు ఇప్పట్లో తగ్గే వీల్లేదని, ఇప్పుడున్న అధిక వడ్డీరేట్లు ఇంకా చాలాకాలమే కొనసాగవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.
ప్యాసింజర్ వాహన (పీవీ) ధరలను పెంచింది టాటా మోటర్స్. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల వాహన ధరలను 1.2 శాతం వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది.
బ్యాంక్ల్లో సేఫ్ డిపాజిట్ లాకర్లు కలిగిన ఖాతాదారులకు రిజర్వ్బ్యాంక్ ఊరటనిచ్చింది. ఈ లాకర్లపై బ్యాంక్లతో ఖాతాదారులు ఈ జనవరి 1నాటికే కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉండగా, ఆ గడువును డిసెంబర్ 31 వర