FDI | విదేశీ పెట్టుబడులను ఆకట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల్లో (ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలం) ఎఫ్డీఐలు 15 శాతం తగ్గి 36.75 బిలియన్ డ�
Adani Group | న్యూయార్క్, ఫిబ్రవరి 23: భారత్ ముంగిట్లో ‘ఎన్రాన్' తరహా ముప్పు పొంచిఉందని అమెరికా మాజీ ఆర్థిక మంత్రి, హార్వర్డ్ యూనివర్సిటీ మాజీ ప్రెసిడెంట్ లారీ సమ్మర్స్ హెచ్చరించారు. అదానీ గ్రూప్ పేరును ప్�
జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) ఎండీ, సహకార శాఖ సంయుక్త కార్యదర్శి పంకజ్ కుమార్ బన్సల్ గురువారం సైఫాబాద్లోని శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్(ఎస్ఎన్సీసీఎఫ్ఎల్) కార్యాలయాన్ని స
రాష్ట్ర ప్రభుత్వ స్నేహపూర్వక విధానాలు, పారిశ్రామిక అనుకూల చర్యల కారణంగా రాష్ట్రం పారిశ్రామికరంగంలో దూసుకుపోతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంలో అనేక మైలురాళ్లను అధిగమించింది.
టీ హబ్లో నిర్వహించిన మొబిలిటీ గ్రాండ్ స్టార్టప్ చాలెంజ్లో ఐ-ఎలక్ట్రిక్కు ప్రథమ స్థానం దక్కింది. హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఈ-మొబిలిటీ వీక్లో భాగంగా మంగళవారం మొబిలిటీ గ్రాండ్ స్టార్టప్ చాలెం�
దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ రాణించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,588 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
రుణపీడిత టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాలో కేంద్ర ప్రభుత్వానికి 33.44 శాతం వాటా వచ్చింది. ప్రభుత్వానికి రూ.10 ముఖ విలువ కలిగిన రూ.16,133 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల కేటాయింపులకు తమ బోర్డు ఆమోదించినట్టు మంగళవారం వొడ�