రియల్ ఎస్టేట్ దండగా, నేను చెప్పినట్లు స్టీలు, సిమెంట్ వ్యాపారం చేస్తే భారీ లాభాలొస్తాయంటూ నగరవాసికి రూ. 2.75 కోట్లు మోసం చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముషీరాబాద్, జమిస్తాన్పూర్కు �
IDBI | ఐడీబీఐ బ్యాంక్ విక్రయ ప్రక్రియ కొనసాగుతున్నదని కేంద్ర ప్రభు త్వం స్పష్టంచేసింది. ఈ బ్యాంక్ డిజిన్వెస్ట్మెంట్ వాయిదా పడిందంటూ మీడియా కథనాల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ అస
ఎన్నో టెక్ స్టార్టప్లకు బాసటగా నిలిచిన అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ), సిగ్నేచర్ బ్యాంక్లు పతనమవ్వడం అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థనే కాకుండా యావత్తు ప్రపంచ దేశాలను ఆందోళనకు గుర
మొబైల్ ఫోన్లు, అనుబంధ సాంకేతిక సేవల గ్లోబల్ దిగ్గజం బ్లాక్బెర్రీ.. హైదరాబాద్లో తమ నూతన ‘ఐవోటీ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్, ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్'ను ప్రారంభించింది. ఈ మేరకు బుధవారం బ్లాక్బెర
బేర్స్ గుప్పిట్లో స్టాక్ మార్కెట్ విలవిలలాడుతున్నది. దేశీయ, అంతర్జాతీయ ప్రతికూల అంశాలతో వరుసగా నాలుగు ట్రేడింగ్ రోజుల్లో బీఎస్ఈ సెన్సెక్స్ 2,447 పాయింట్లు పతనమయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 711 పాయింట్లు �
బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే భారీగా పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల రేటు రూ.760 ఎగిసి రూ.57,980 వద్దకు.. 22 క్యారెట్ల ధర రూ.700 ఎగబాకి రూ.53,150కి చేరాయి.
దేశీయ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల సెంటిమెంట్, విదేశీ ఇన్వెస్టర్ల వరుస అమ్మకాలు రూపాయిని పడగొట్టాయి. మంగళవారంనాడిక్కడ ఇంటర్బ్యాంక్ ఫారిన్ కరెన్సీ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలరు మా�
ఓలా ఎలక్ట్రిక్ తమ ఎస్1 స్కూటర్ల వినియోగదారులకు ఓ అవకాశం ఇచ్చింది. కొత్త ఫ్రంట్ ఫోర్క్తో ఎస్1 స్కూటర్లను అప్గ్రేడ్ చేసుకోవచ్చని మంగళవారం ప్రకటించింది.