న్యూఢిల్లీ: రిలయన్స్ జియో మంగళవారం సరికొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్లను పరిచయం చేసింది. ‘జియో ప్లస్’ పేరుతో ఈ ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఒక నెల ఉచి త సర్వీసును నలుగురు సభ్యులున్న కుటుంబమంతా పొందే వెసులుబాటు కూడా ఉండటం విశేషం.
ఇక రూ.399 నెలసరి ప్లాన్లో 75జీబీ డాటా లభిస్తుంది. ఒక్కో సిమ్కు రూ.99 చెల్లించి మరో ముగ్గురు ఈ డాటాను షేర్ చేసుకోవచ్చు. రూ.699 నెలసరి ప్లాన్లో 100జీబీ డాటా ఉంటుంది.