రిలయన్స్ రిటైల్ గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.33,696 కోట్ల పెట్టుబడులు పెట్టింది. రిటైల్ రంగాన్ని మరింత విస్తరించడానికి, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి అంతక్రితం ఏడాది పెట్టిన పెట్టుబడులతో పోలిస్తే 37 �
Mahavatar Narasimha OTT | ఈ మధ్యకాలంలో అన్ని వయసుల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘మహావతార్: నరసింహ’. జులై 25న విడుదలైన ఈ యానిమేటెడ్ డివోషనల్ వండర్ అంచనాలకు మించి విజయం సాధిస్తూ థియేటర్లలో హవా చూపిస్తోంది. మొదటి ర�
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో.. సబ్స్క్రిప్షన్ ఆధారంగా పర్సనల్ కంప్యూటర్ సేవలను ప్రారంభించింది. ఇక నుంచి పర్సనల్ కంప్యూటర్లోనూ టీవీని తిలకించవచ్చును. కంపెనీ వెబ్సైట్లో ఉన్న సమాచారం ఆధారంగా రూ
Jio Offer | కొత్తగా స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులకు సరికొత్త డిజిటల్ అనుభవాన్ని అందించేందుకు రిలయన్స్ జియో స్టార్టర్ ప్యాక్ను ప్రారంభించింది. కేవలం ₹349 తో కస్టమర్లు జియో స్టార్టర్ ప్యాక్ను పొందవ
ఇంట్లో వైఫై ఉందంటే చాలు. టాప్ స్పీడ్లో బ్రౌజింగ్ చేయాలనుకుంటాం. ఒకేసారి టీవీ, ఫోన్లు, ల్యాప్టాప్లు.. ఎన్ని వాడినా ఇబ్బంది లేకుండా ఉండాలి అనుకుంటాం. ఇలాంటి అవసరాలు ఉన్నవారి కోసం రిలయన్స్ జియో ఒక కొత్�
కొత్తగా స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేసే వినియోగదారులకు సరికొత్త డిజిటల్ అనుభవాన్ని అందించేందుకు దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త ప్యాక్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. మార్చి నెలలోనూ 21.74 లక్షల మంది జియో నెట్వర్క్ పరిధిలోకి చేరడంతో మొత్తం సంఖ్య 46.97 కోట్లకు చేరుకున్నారని టెలికం నియంత్రణ మండట�
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను నికర లాభంలో 2.4 శాతం వృద్ధి చెంది రూ.19,407 కోట్లు లేదా ప్రతిషేరుకు రూ.14.34 కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించి�
Network Coverage Maps : టెలికాం సర్వీస్ సంస్థలు.. తమ వెబ్సైట్లలో మొబైల్ నెట్వర్క్ కవరేజీ మ్యాప్లను ప్రచురించాయి. ట్రాయ్ ఆదేశాల ప్రకారం ఆ మ్యాప్లను పబ్లిష్ చేశారు. ట్రాయ్ వెబ్సైట్లో కూడా ఆ మ్యాప్ లింకు�
ఐపీఎల్ 2025 సందర్భంగా టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు 90 రోజుల పాటు ఉచితంగా క్రికెట్ను వీక్షించేందుకు ఓ నూతన ప్లాన్ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 31, 2025 వరకు ఈ ఆఫర్ను అందిస్తున�
ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ థామ్సన్..దేశీయ మార్కెట్లోకి తొలిసారిగా జియోటెలీ ఆపరేటింగ్ సిస్టమ్తో నడిచే 43 అంగుళాల క్యూలెడ్ టీవీని అందుబాటులోకి తీసుకొచ్చింది.