ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ థామ్సన్..దేశీయ మార్కెట్లోకి తొలిసారిగా జియోటెలీ ఆపరేటింగ్ సిస్టమ్తో నడిచే 43 అంగుళాల క్యూలెడ్ టీవీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
Intra Circle Roaming | కేంద్రం ఏర్పాటు చేసిన డిజిటల్ భారత్ నిధితో నిర్మించిన 4జీ మొబైల్ టవర్తో సిమ్ సిగ్నల్ లేకున్నా ఇంట్రా సర్కిల్ రోమింగ్ సౌకర్యంతో ఏ నెట్వర్క్ నుంచైనా కాల్ చేసుకునే సౌకర్యం కేంద్ర టెలికం �
Jio 5G Data Plan | జియో (Jio) తన కస్టమర్ల కోసం సంవత్సరం పొడవునా అన్ లిమిటెడ్ 5జీ డేటా వినియోగానికి వీలుగా రూ.601తో ‘అన్ లిమిటెడ్ 5జీ అప్ గ్రేడ్’ ఓచర్ తెచ్చింది.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్కు చెందిన జియో పేమెంట్ సొల్యూషన్స్ లిమిటెడ్(జేపీఎస్ఎల్) భారీ ఊరట లభించింది. ఆన్లైన్ పేమెంట్ అగ్రిగ్రేటర్ లైసెన్స్ను రిజర్వుబ్యాంక్ నుంచి పొందింది.
టెలికం దిగ్గజం జియో..దివాళి ధమాకా ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన చౌకైన 4జీ ఫీచర్ ఫోన్ను రూ.699కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 4జీ నెట్వర్క్ పరిధిలోకి మరింత మంది య�
ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇప్పట్లో టారిఫ్ చార్జీలు పెంచేది లేదని స్పష్టంచేసింది. ఇప్పటికే టెలికం దిగ్గజాలు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు టారిఫ్ చార్జీలను 30 శాతం వరకు పెంచిన విషయం
టెలికం చార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం ప్రైవేట్ టెలికం సంస్థలకు గట్టి షాక్ తగిలింది. జూలై నెలలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు కస్టమర్లను కోల్పోయారు. మొబైల్ సర్వీసు చార్జీలను 10-27 శాతం వరకు పె
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకోవడానికి మరో కొన్ని చౌకైన ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల ప్లాన్ల ధరలను 30 శాతం వరకు పెంచడంతో కస్టమర్లు ఇతర నెట్వర్క్లను ఎంచుకోనుండట�
స్పామ్ కాల్స్తో ఇబ్బందులు పడుతున్నవారికి భారీ ఊరట లభించినట్లు అయింది. వీటిని నియంత్రించడానికి టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ ఇప్పటికే నడుం బిగించగా..తాజాగా వీటికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఎయిర్ఫైబర్ వినియోగదారులకు శుభవార్తను అందించింది జియో. వచ్చే నెల 15 వరకు ఇన్స్టాలేషన్ చార్జీలు రూ.1,000 రాయితీ ఇస్తున్నట్టు గురువారం ప్రకటించింది. అలాగే ఎంట్రీ-లెవల్ ప్లాన్లపై 30 శాతం వరకు రాయితీ ఇస్తున్�