స్పామ్ కాల్స్తో ఇబ్బందులు పడుతున్నవారికి భారీ ఊరట లభించినట్లు అయింది. వీటిని నియంత్రించడానికి టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ ఇప్పటికే నడుం బిగించగా..తాజాగా వీటికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఎయిర్ఫైబర్ వినియోగదారులకు శుభవార్తను అందించింది జియో. వచ్చే నెల 15 వరకు ఇన్స్టాలేషన్ చార్జీలు రూ.1,000 రాయితీ ఇస్తున్నట్టు గురువారం ప్రకటించింది. అలాగే ఎంట్రీ-లెవల్ ప్లాన్లపై 30 శాతం వరకు రాయితీ ఇస్తున్�
దేశంలో అత్యంత విలువైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లాభాలకు చమురు సెగ గట్టిగానేతాకింది. రిఫైనింగ్ మార్జిన్లు తక్కువగా ఉండటంతోపాటు పెట్రోకెమికల్ మార్జిన్లు తగ్గడంతో ఆర్థిక ఫలితాలపై ప్రభావ�
ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్..మరో ప్లాన్ను పరిచయం చేసింది. ఒకవైపు టెలికం దిగ్గజాలు తమ ప్లాన్ల ధరలను పెంచుతూ పోతుంటే..మరోవైపు బీఎస్ఎన్ఎల్ మాత్రం సామాన్యుడి లక్ష్యంగా చేసుకొని పలు ప్లాన్ల�
Airtel: ఎయిర్టెల్ సంస్థ తన మొబైల్ ప్యాకేజీ రేట్లను పెంచేసింది. ప్రతి ప్లాన్పైనా కొత్త ధరలను ఫిక్స్ చేసింది. ఆ కొత్త టారిఫ్లు జూలై 3వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.
నెలకు రూ.888కే నెట్ఫ్లిక్స్ తదితర 15 యాప్స్ బేసిక్ సబ్స్క్రిప్షన్ కలిగిన ఓ బ్రాడ్బాండ్ ప్లాన్ను తీసుకొచ్చినట్టు రిలయన్స్ జియో శుక్రవారం తెలిపింది. 30 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ ఉన్న ఈ ప్లాన్�
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో.. తెలుగు రాష్ర్టాల్లో కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో మార్చి నెలలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్�
టెలికం సబ్స్ర్కైబర్లు మరింత పెరిగారు. మార్చి నెల చివరినాటికి 119.9 కోట్లకు చేరుకున్నట్లు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది. టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్కు నూతన కస్
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో..వినియోగదారులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. ఈ ఏడాది జనవరి నెలలో తెలుగు రాష్ర్టాల్లో సంస్థ 2.59 లక్షల మంది కస్టమర్లు చేరారు. ఈ విషయం టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజా�
మొబైల్ చార్జీలకు మళ్లీ రెక్కలు రాబోతున్నాయి. గత రెండేండ్లుగా చార్జీలను ముట్టుకోని దేశీయ టెలికం సంస్థలు మళ్లీ వినియోగదారులపై భారం మోపడానికి సిద్ధమవుతున్నాయి.
SIM cards | దేశవ్యాప్తంగా ఫేక్ డాక్యుమెంట్లతో సుమారు 21 లక్షల సిమ్ కార్డులు జారీ అయినట్లు తమ విశ్లేషణలో తేలిందని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) తెలిపింది. ఈ మేరకు Airtel, MTNL, BSNL, JIO, Vodafone సంస్థలకు అలర్ట్ జా