ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా దాదాపు 20 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. ఈ మేరకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) గణాంకాలను రిలీజ్ చేసింది.
ఫిక్స్డ్ బ్రాడ్బాండ్ సేవల వ్యాపారంలో జియో దూకుడు పెంచింది. ప్రారంభ స్థాయిలో రూ.198 నెలసరి ప్లాన్ను సోమవారం అందుబాటులోకి తెచ్చింది. బ్రాడ్బాండ్ బ్యాక్-అప్ ప్లాన్ పేరుతో ఈ సరికొత్త ఆఫర్ను పరిచయ�
ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో సంస్కరణలు వేగవంతం అవుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున వినియోగిస్తున్న వర్సిటీ అధికారులు తాజాగా మరో రెండు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
దేశవ్యాప్తంగా పలు నగరాల్లో జియో, ఎయిర్టెల్ 5జీ సేవలను ప్రారంభిస్తున్నాయి. జియో 5జీ నాలుగు నగరాల్లో అందుబాటులో ఉండగా, ఎయిర్టెల్ 5జీ సేవలు 8 నగరాల్లో లభించనున్నాయి.
టీ హబ్తో కలిసి ఏర్పాటు చేసిన హెక్సాగన్ హైదరాబాద్, సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): నగరంలో జియోస్పేషియల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను టీ హబ్తో కలిసి హెక్సగాన్ కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబ�
2,999తో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ న్యూఢిల్లీ, ఆగస్టు 10: రాబోయే స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో ఓ సరికొత్త ఆఫర్ను ప్రకటించింది. రూ.2,999 రిచార్జ్తో ప్రీపెయిడ్ ప్లాన్ను తమ అధికారిక ట్విట్ట
న్యూఢిల్లీ, జూలై 12: ఆ రంగం.. ఈ రంగం.. అన్న తేడా లేకుండా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూపోతున్న గౌతమ్ అదానీ.. రాబోయే స్పెక్ట్రం వేలంలోనూ పాల్గొనబోతున్నారు. 5జీ స్పెక్ట్రం కోసం బిడ్లు దాఖలు చేసిన సంస్థ
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ ఐపీఎల్. మరి దాని ప్రసార హక్కుల కోసం పోటీ మామూలుగా ఉంటుందా? ముంబై వేదికగా దీని కోసం బీసీసీఐ నిర్వహించిన ఈ-వేలంలో ఇదే విషయం స్పష్టమైంది. ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం జియ�
భారత్లో అతిపెద్ద టెలికం సంస్థగా అవతరించిన రిలయన్స్ జియో.. కొంతకాలంగా తడబడుతోంది. ప్రస్తుతం అన్ని టెలికం సంస్థలు అందించే ప్లాన్లు దాదాపు ఒకే ధర ఉండటం.. కొత్త ప్లాన్లు లేకపోవడం.. ఇలా కారణం ఏదైనా సరే టెలికం స