న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ముకేశ్ అంబానీకి చెందిన డిజిటల్ సేవల సంస్థ జియో ప్లాట్ఫామ్స్..మరో రెండు స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టింది. సిలికాన్ వాలీ కేంద్రస్థానంగా పనిచేస్తున్న టెక్నాలజీ స్టార్టప్ల�
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్న 1000 నగరాల్లో 5జీ టెక్నాలజీ విస్తరణ కోసం ప్లానింగ్ పూర్తయిందని జియో స్పష్టం చేసింది. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన జియో మరోవైపు 6జీ టెక్నాల�
న్యూఢిల్లీ, నవంబర్ 22: టెలికం దిగ్గజం రిలయన్స్ జియోకు తొలిసారి షాక్ తగిలింది. ప్రతి నెల లక్షల్లో కస్టమర్లను ఆకట్టుకుంటున్న జియో..సెప్టెంబర్లో 1.9 కోట్ల మంది కస్టమర్లను కోల్పోయింది. దీంతోపాటు వొడాఫోన్ ఐ
ముంబై : భారత్లో తొలి రూఫ్టాప్ డ్రైవ్ ఇన్ మొబైల్ ధియేటర్ శుక్రవారం ముంబైలో ప్రారంభమైంది. రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో ఈ డ్రైవ్ ఇన్ ధియేటర్ను పీవీఆర్ లి�
హైదరాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కు ఐటీ సేవలను ఉచితంగా ఇచ్చేందుకు రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వ�
టీటీడీ వెబ్సైట్ | తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెబ్సైట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు నమోదుకు వెబ్సైట్ పనిచేయలేదు