దేశంలో నంబర్వన్ కార్పొరేట్ కంపెనీ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) క్యూ3 ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా వెల్లడయ్యాయి.
వినియోగదారులకు కొత్తగా అందుబాటులోకి తెచ్చిన 5జీ సేవలపై.. 4జీతో పోలిస్తే మరో 10 శాతం అదనపు చార్జీలను వసూలు చేసేందుకు టెలికం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అంతేకాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం క్యూ2లో (జూలై-సెప్టెం�
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తన దూకుడును ప్రదర్శిస్తున్నది. సెప్టెంబర్ నెలలోనూ జియోకు కొత్తగా 34.7 లక్షల మంది మొబైల్ సబ్స్ర్కైబర్లు చేరారు. దీంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 44.92 కోట్లకు చేరుకున్నట్టు ట�
టెలికం దిగ్గజం రిలయన్స్ జియో వినియోగదారులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. ఆగస్టు నెలలోనూ 32.4 లక్షల మంది కొత్త కస్టమర్లు జియో నెట్వర్క్ను ఎంచుకున్నారు.
టెలికం దిగ్గజం రిలయన్స్ జియో.. రాష్ట్రవ్యాప్తంగా తన ఎయిర్ఫైబర్ సేవలను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 115 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ..
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ టెలికం రిలయన్స్ జియో శాటిలైట్ ఆధారిత ఫైబర్ సర్వీసెస్ను విజయవంతంగా అమలు చేసింది. దేశంలో ఇప్పటి వరకు ఇంటర్నెట్ సదుపాయం లేని గ్రామాలకు వేగవంతమైన బ్రాడ్బ్యాండ్ సేవలు అం�
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ జూలై-సెప్టెంబర్లో కంపెనీ నికర లాభం రెండింతలు పెరిగి రూ.668.18 కోట్లుగా నమోదైంది.
Jio AirFiber | రిలయన్స్ జియో ఎయిర్ఫైబర్ సేవల్ని మంగళవారం ప్రకటిం చింది. తొలుత హైదరాబాద్సహా దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో ప్రారంభించినట్టు తెలిపింది.
జోరు మీదున్న దేశీయ ఫిన్టెక్ రంగంలో భారీ అంచనాలతో అడుగుపెట్టిన ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జియో ఫిన్) శరవేగంగా మార్కెట్ విలువను కోల్పోయింది. గత నెలలో విలువ నిర్దారణ కో
Jio | రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ యూజర్లకు షాకిచ్చింది. ఇప్పటి వరకు ఉన్న రూ.119 బేసిక్ ప్లాన్ తొలగించింది. ఇక ప్రాథమిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ.149 నుంచి ప్రారంభం అవుతుంది.
Netflix | నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్తో రెండు ప్రీ-పెయిడ్ మొబైల్ ప్లాన్లను రిలయన్స్ జియో శుక్రవారం అందుబాటులోకి తెచ్చింది. నెట్ఫ్లిక్స్ కోసం ఈ రకమైన భాగస్వామ్యం ప్రీ-పెయిడ్ కేటగిరీలో ఇదే తొలిదని
Jio Book | రిలయన్స్ రిటైల్ ఓ సరికొత్త జియోబుక్ ల్యాప్టాప్ను ఆవిష్కరించింది. అన్ని వర్గాల వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని తెచ్చిన దీని ధర రూ.16,499. ఈ 4జీ-ఎల్టీఈ ఆధారిత ల్యాప్టాప్ చాలా తేలిక. వీలుంటే జేబు
Tesla-Jio | భారత్ లో టెస్లా మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కానున్నదని తెలుస్తున్నది. టెస్లా ప్రతినిధులతో రిలయన్స్ జియో సంప్రదింపులు చేయడమే సంకేతం అని భావిస్తున్నారు.
మొబైల్ ఇంటర్నెట్లో జియో 430 ఎంబీపీఎస్ వేగంతో తొలి స్థానంలో నిలిచినట్టు సర్వే సంస్థ ఊక్లా వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో ఎయిర్టెల్ 220 ఎంబీపీఎస్, వొడాఫోన్-ఐడియా 30 ఎంబీపీఎస్ ఉన్నట్లు తెలిపింది.