JIO | న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: రిలయన్స్ జియో నెట్వర్క్లోకి మరో 41.78 లక్షల మంది మొబైల్ సబ్స్ర్కైబర్లు చేరారు. దీంతో మొత్తం మొబైల్ యూజర్ల సంఖ్య 46.39 కోట్లకు చేరుకున్నారని ట్రాయ్ తాజాగా వెల్లడించింది.
అలాగే భారతీ ఎయిర్టెల్ను 7.52 లక్షల మంది ఎంచుకోగా, వొడాఫోన్ ఐడియా నుంచి 15.2 లక్షల మంది వైదొలిగారు.