దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు�
రిలయన్స్ జియో తెలుగు రాష్ర్టాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం..ఏప్రిల్ చివరి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లో జియో నెట్వర్క్లోకి కొత�
ఒకప్పుడు స్మార్ట్ ఫోన్లలో 16జీబీ, 32 జీబీ.. ఇలా ఇంటర్నల్ స్టోరేజ్ను అందించేవారు. కానీ మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్ని ఎంత కావాలంటే అంత పెంచుకునే సదుపాయం కల్పించారు.
Supreme Court | ప్రముఖ టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (AGR) బకాయిలను మాఫీ చేయాలని కోరుతూ వొడాఫోన్, ఎయిర్టెల్, టాటా టెలిసర్వీసెస్ దాఖలు చేసిన పిటిషన్లను సర్వోన్నత న్య�
Network Coverage Maps : టెలికాం సర్వీస్ సంస్థలు.. తమ వెబ్సైట్లలో మొబైల్ నెట్వర్క్ కవరేజీ మ్యాప్లను ప్రచురించాయి. ట్రాయ్ ఆదేశాల ప్రకారం ఆ మ్యాప్లను పబ్లిష్ చేశారు. ట్రాయ్ వెబ్సైట్లో కూడా ఆ మ్యాప్ లింకు�
Starlink | స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ను భారత్కు తీసుకువచ్చేందుకు ఎయిర్టెల్ ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్తో ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ పేర్కొంది. �
భారతీ ఎయిర్టెల్ తమ డీటీహెచ్ వ్యాపారాన్ని విలీనం చేసే దిశగా వెళ్తున్నది. టాటా ప్లేతో భారతీ టెలీమీడియా ఆధ్వర్యంలోని ఎయిర్టెల్ డిజిటల్ టీవీని షేర్ల మార్పిడి డీల్ ద్వారా కలపాలని చూస్తున్నట్టు తెలు�
Intra Circle Roaming | కేంద్రం ఏర్పాటు చేసిన డిజిటల్ భారత్ నిధితో నిర్మించిన 4జీ మొబైల్ టవర్తో సిమ్ సిగ్నల్ లేకున్నా ఇంట్రా సర్కిల్ రోమింగ్ సౌకర్యంతో ఏ నెట్వర్క్ నుంచైనా కాల్ చేసుకునే సౌకర్యం కేంద్ర టెలికం �
పనిలో ఉన్నప్పుడో.. ప్రయాణం చేస్తున్నప్పుడో.. లేక విశ్రాంతి తీసుకుంటున్నప్పుడో కొంపలు మునిగిపోతున్నట్టు కాల్స్ వస్తూంటాయి. తీరా ఫోన్ ఎత్తి మాట్లాడితే.. అక్కడ ఆ ప్లాట్, ఇక్కడ ఈ క్రెడిట్ కార్డ్ ఆఫర్ అం
ఫిన్లాండ్కు చెందిన టెలికం గేర్ల సరఫరా సంస్థ నోకియా.. ప్రముఖ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ నుంచి భారీ ఆర్డర్ పొందింది. దేశంలోని వివిధ రాష్ర్టాలు, నగరాల్లో 4జీ, 5జీ ఉపకరణాలు అమర్చేందుకుగాను కోట్లాది ర�
ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇప్పట్లో టారిఫ్ చార్జీలు పెంచేది లేదని స్పష్టంచేసింది. ఇప్పటికే టెలికం దిగ్గజాలు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు టారిఫ్ చార్జీలను 30 శాతం వరకు పెంచిన విషయం
Market Capitalisation | గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈలోని టాప్-10 సంస్థల్లో తొమ్మిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,01,552.69 కోట్లు పెరిగింది.