స్పామ్ కాల్స్తో ఇబ్బందులు పడుతున్నవారికి భారీ ఊరట లభించినట్లు అయింది. వీటిని నియంత్రించడానికి టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ ఇప్పటికే నడుం బిగించగా..తాజాగా వీటికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది.
టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ మొబైల్ సబ్స్ర్కైబర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నాయి. మే నెల చివరినాటికి ఈ రెండు సంస్థల నెట్వర్క్ను 34.4 లక్షల మంది ఎంచుకున్నారు.
ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్..మరో ప్లాన్ను పరిచయం చేసింది. ఒకవైపు టెలికం దిగ్గజాలు తమ ప్లాన్ల ధరలను పెంచుతూ పోతుంటే..మరోవైపు బీఎస్ఎన్ఎల్ మాత్రం సామాన్యుడి లక్ష్యంగా చేసుకొని పలు ప్లాన్ల�
రిలయన్స్ జియో అత్యధిక సర్దుబాటు స్థూల ఆదాయాన్ని (ఏజీఆర్) ప్రకటించింది. జనవరి-మార్చిలో రూ.25,330.97 కోట్లుగా ఉన్నది. గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే 10.21 శాతం పుంజుకున్నది.
మొబైల్ సబ్స్ర్కైబర్లకు టెలికం సంస్థలు వరుసగా షాకిస్తున్నాయి. ఇప్పటికే టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తమ టారిఫ్ చార్జీలను పెంచగా.. తాజాగా ఇదే జాబితాలోకి భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు కూడా చేరాయ�
Airtel: ఎయిర్టెల్ సంస్థ తన మొబైల్ ప్యాకేజీ రేట్లను పెంచేసింది. ప్రతి ప్లాన్పైనా కొత్త ధరలను ఫిక్స్ చేసింది. ఆ కొత్త టారిఫ్లు జూలై 3వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.
Airtel - New Prepaid Plan | ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ సెలెంట్గా అందుబాటులోకి వచ్చింది. రూ.279 విలువ గల ప్రీపెయిడ్ ప్లాన్పై వ్యాలిడిటీతోపాటు అపరిమిత కాల్స్ ఫె�
మొబైల్ చార్జీలకు మళ్లీ రెక్కలు రాబోతున్నాయి. గత రెండేండ్లుగా చార్జీలను ముట్టుకోని దేశీయ టెలికం సంస్థలు మళ్లీ వినియోగదారులపై భారం మోపడానికి సిద్ధమవుతున్నాయి.
భారతీ ఎయిర్టెల్ అనుబంధ సంస్థయైన భారతీ హెక్సాకామ్ ఐపీవోకి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనుమతినిచ్చింది. ఆఫర్ ఫర్ సేల్ రూట్లోనే 10 కోట్ల షేర్లను విక్రయించనుండగా, కొత్తగా షేర్లను జారీ చేయడం
SIM cards | దేశవ్యాప్తంగా ఫేక్ డాక్యుమెంట్లతో సుమారు 21 లక్షల సిమ్ కార్డులు జారీ అయినట్లు తమ విశ్లేషణలో తేలిందని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) తెలిపింది. ఈ మేరకు Airtel, MTNL, BSNL, JIO, Vodafone సంస్థలకు అలర్ట్ జా