దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. బ్లూచిప్ సంస్థల్లో జోరుగా అమ్మకాలు జరగడంతో సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్ల పత
ప్రముఖ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్..రాష్ట్రంలో మరో మూడు నగరాలకు తన 5జీ సేవలను విస్తరించింది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో 5జీ సేవలను ప్రారంభించిన సంస్థ.. తాజా గా నిజామాబాద్, ఖమ్మం,
డాటా స్టోరేజ్, విశ్లేషణల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన హైపర్సేల్ డాటా సెంటర్.. హైదరాబాద్లో భారీ స్థాయిలో ఏర్పాటు కానున్నది. తమ అనుబంధ సంస్థ నెక్స్ట్రా డాటా సెంటర్స్ ద్వారా ప్రముఖ దేశీయ ప్రై�
తెలంగాణలో రూ.2వేల కోట్ల పెట్టుబడికి భారతీ ఎయిర్టెల్ ( Bharti Airtel ) కంనెనీ ముందుకొచ్చింది. డేటా స్టోరీజి, విశ్లేషణలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి హైపర్స్కేల్ డేటా సెంటర్ ( Hyperscale Data Centre )ను హైదరాబాద్లో ఏర్పాటు
స్టాక్ మార్కెట్లకు నూతన సంవత్సరం అచ్చిరాలేదు. ప్రారంభ రోజు పెరిగినప్పటికీ..ఆ మరుసటి రోజు నుంచి భారీగా పతనం చెందింది. వడ్డీరేట్ల పెంపుపై వెనుకంజ వేయబోమని అమెరికా ఫెడరల్ రిజర్వు ప్రకటించిన నాటి నుంచి సూ
భారతీ ఎయిర్టెల్ తమ కనీస నెలసరి రీచార్జ్ ప్లాన్ ధరను పెంచింది. రూ.99 విలువ కలిగిన 28 రోజుల మొబైల్ఫోన్ సర్వీస్ ప్లాన్ రేటును దాదాపు 57 శాతం పెంచుతూ రూ.155గా మార్చింది.
భారతీ ఎయిర్టెల్ 5జీ కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. 5జీ సేవలు ఆరంభించిన 30 రోజుల్లోనే 10 లక్షలకు వినియోగదారులు చేరినట్లు కంపెనీ సీటీవో రణదీప్ సెఖాన్ తెలిపారు.
దేశవ్యాప్తంగా పలు నగరాల్లో జియో, ఎయిర్టెల్ 5జీ సేవలను ప్రారంభిస్తున్నాయి. జియో 5జీ నాలుగు నగరాల్లో అందుబాటులో ఉండగా, ఎయిర్టెల్ 5జీ సేవలు 8 నగరాల్లో లభించనున్నాయి.
భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ న్యూఢిల్లీ, ఆగస్టు 9: మొబైల్ టారిఫ్ల ధరలు పెరగాల్సిన అవసరం ఎంతో ఉందని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ అన్నారు. ప్రస్తుతం ప్లాన్ల రీచార్జ్ రేట్ల�