Airtel-AirFiber | యూజర్లకు 5జీ ఇంటర్నెట్ సేవలు చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు ఎయిర్ టెల్ కసరత్తు చేస్తున్నది. అందుకోసం ఎయిర్ ఫైబర్ అనే డివైజ్ తెస్తున్నది.
ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా దాదాపు 20 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. ఈ మేరకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) గణాంకాలను రిలీజ్ చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. బ్లూచిప్ సంస్థల్లో జోరుగా అమ్మకాలు జరగడంతో సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్ల పత
ప్రముఖ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్..రాష్ట్రంలో మరో మూడు నగరాలకు తన 5జీ సేవలను విస్తరించింది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో 5జీ సేవలను ప్రారంభించిన సంస్థ.. తాజా గా నిజామాబాద్, ఖమ్మం,
డాటా స్టోరేజ్, విశ్లేషణల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన హైపర్సేల్ డాటా సెంటర్.. హైదరాబాద్లో భారీ స్థాయిలో ఏర్పాటు కానున్నది. తమ అనుబంధ సంస్థ నెక్స్ట్రా డాటా సెంటర్స్ ద్వారా ప్రముఖ దేశీయ ప్రై�
తెలంగాణలో రూ.2వేల కోట్ల పెట్టుబడికి భారతీ ఎయిర్టెల్ ( Bharti Airtel ) కంనెనీ ముందుకొచ్చింది. డేటా స్టోరీజి, విశ్లేషణలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి హైపర్స్కేల్ డేటా సెంటర్ ( Hyperscale Data Centre )ను హైదరాబాద్లో ఏర్పాటు
స్టాక్ మార్కెట్లకు నూతన సంవత్సరం అచ్చిరాలేదు. ప్రారంభ రోజు పెరిగినప్పటికీ..ఆ మరుసటి రోజు నుంచి భారీగా పతనం చెందింది. వడ్డీరేట్ల పెంపుపై వెనుకంజ వేయబోమని అమెరికా ఫెడరల్ రిజర్వు ప్రకటించిన నాటి నుంచి సూ