న్యూఢిల్లీ, ఆగస్టు 8: దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.1,607 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడిం�
న్యూఢిల్లీ, జూలై 12: ఆ రంగం.. ఈ రంగం.. అన్న తేడా లేకుండా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూపోతున్న గౌతమ్ అదానీ.. రాబోయే స్పెక్ట్రం వేలంలోనూ పాల్గొనబోతున్నారు. 5జీ స్పెక్ట్రం కోసం బిడ్లు దాఖలు చేసిన సంస్థ
తెలంగాణలో డాటా కేంద్రాలు ఏర్పాటు చేయాలని భారతీ ఎంటర్ప్రైజెస్ (ఎయిర్టెల్) సంస్థకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా మంగళవారం తెలంగాణ పెవి
భారత్లో అతిపెద్ద టెలికం సంస్థగా అవతరించిన రిలయన్స్ జియో.. కొంతకాలంగా తడబడుతోంది. ప్రస్తుతం అన్ని టెలికం సంస్థలు అందించే ప్లాన్లు దాదాపు ఒకే ధర ఉండటం.. కొత్త ప్లాన్లు లేకపోవడం.. ఇలా కారణం ఏదైనా సరే టెలికం స
మెటావర్స్కు డిజిటల్ ఎకోసిస్టమ్ మార్పు.. డాటా వినియోగాన్ని పరుగులు పెట్టించనున్నది. 2032 నాటికి ప్రపంచవ్యాప్తంగా డాటా వినియోగం 20 రెట్లు పెరగగలదని క్రెడిట్సూసీ తాజా నివేదిక అంచనా వేసింది. మెటావర్స్ అన�
రూ.7,500 కోట్ల పెట్టుబడులు పెడుతున్న టెక్నాలజీ దిగ్గజం రూ.5,250 కోట్లతో 1.28 శాతం వాటా కొనుగోలు న్యూఢిల్లీ, జనవరి 28: దేశీయ టెలికం దిగ్గజ సంస్థల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్లోనూ అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ప
న్యూఢిల్లీ: గూగుల్ సంస్థ భారత్కు చెందిన ఎయిర్టెల్లో సుమారు వంద కోట్ల డాలర్ల(7500 కోట్లు)ను ఇన్వెస్ట్ చేయనున్నది. కోట్లాది మంది భారతీయులకు స్మార్ట్ఫోన్లను సరసమైన ధరల్లో అందుబాటులోకి తెచ్చ