భారతీ ఎయిర్టెల్ తమ కనీస నెలసరి రీచార్జ్ ప్లాన్ ధరను పెంచింది. రూ.99 విలువ కలిగిన 28 రోజుల మొబైల్ఫోన్ సర్వీస్ ప్లాన్ రేటును దాదాపు 57 శాతం పెంచుతూ రూ.155గా మార్చింది.
భారతీ ఎయిర్టెల్ 5జీ కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. 5జీ సేవలు ఆరంభించిన 30 రోజుల్లోనే 10 లక్షలకు వినియోగదారులు చేరినట్లు కంపెనీ సీటీవో రణదీప్ సెఖాన్ తెలిపారు.
దేశవ్యాప్తంగా పలు నగరాల్లో జియో, ఎయిర్టెల్ 5జీ సేవలను ప్రారంభిస్తున్నాయి. జియో 5జీ నాలుగు నగరాల్లో అందుబాటులో ఉండగా, ఎయిర్టెల్ 5జీ సేవలు 8 నగరాల్లో లభించనున్నాయి.
భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ న్యూఢిల్లీ, ఆగస్టు 9: మొబైల్ టారిఫ్ల ధరలు పెరగాల్సిన అవసరం ఎంతో ఉందని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ అన్నారు. ప్రస్తుతం ప్లాన్ల రీచార్జ్ రేట్ల�
న్యూఢిల్లీ, ఆగస్టు 8: దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.1,607 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడిం�
న్యూఢిల్లీ, జూలై 12: ఆ రంగం.. ఈ రంగం.. అన్న తేడా లేకుండా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూపోతున్న గౌతమ్ అదానీ.. రాబోయే స్పెక్ట్రం వేలంలోనూ పాల్గొనబోతున్నారు. 5జీ స్పెక్ట్రం కోసం బిడ్లు దాఖలు చేసిన సంస్థ
తెలంగాణలో డాటా కేంద్రాలు ఏర్పాటు చేయాలని భారతీ ఎంటర్ప్రైజెస్ (ఎయిర్టెల్) సంస్థకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా మంగళవారం తెలంగాణ పెవి
భారత్లో అతిపెద్ద టెలికం సంస్థగా అవతరించిన రిలయన్స్ జియో.. కొంతకాలంగా తడబడుతోంది. ప్రస్తుతం అన్ని టెలికం సంస్థలు అందించే ప్లాన్లు దాదాపు ఒకే ధర ఉండటం.. కొత్త ప్లాన్లు లేకపోవడం.. ఇలా కారణం ఏదైనా సరే టెలికం స
మెటావర్స్కు డిజిటల్ ఎకోసిస్టమ్ మార్పు.. డాటా వినియోగాన్ని పరుగులు పెట్టించనున్నది. 2032 నాటికి ప్రపంచవ్యాప్తంగా డాటా వినియోగం 20 రెట్లు పెరగగలదని క్రెడిట్సూసీ తాజా నివేదిక అంచనా వేసింది. మెటావర్స్ అన�