Telecom Subscribers | గతేడాది డిసెంబర్లో కొత్త మొబైల్ సబ్స్క్రైబర్ల సంఖ్య స్వల్పంగా పెరిగి 119 కోట్లకు పెరిగింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ సంస్థల సబ్స్క్రైబర్లు పెరిగారని ట్రాయ్ గురువారం తెలిపింద�
వినియోగదారులకు కొత్తగా అందుబాటులోకి తెచ్చిన 5జీ సేవలపై.. 4జీతో పోలిస్తే మరో 10 శాతం అదనపు చార్జీలను వసూలు చేసేందుకు టెలికం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అంతేకాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం క్యూ2లో (జూలై-సెప్టెం�
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తన దూకుడును ప్రదర్శిస్తున్నది. సెప్టెంబర్ నెలలోనూ జియోకు కొత్తగా 34.7 లక్షల మంది మొబైల్ సబ్స్ర్కైబర్లు చేరారు. దీంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 44.92 కోట్లకు చేరుకున్నట్టు ట�
Airtel Disney Plus Hotstar | ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్ టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం డిస్నీ+ హాట్స్టార్ సబ్ స్క్రిప్షన్తో కొత్త టారిఫ్ తెచ్చింది. రూ.869 టారిఫ్తో రీచార్జీ చేసుకుంటే ప్రతి రోజూ 64 కేబీపీఎస్ వేగంతో 2 జీ
Airtel | ప్రముఖ టెలికం సంస్థ ‘భారతీ ఎయిర్టెల్’ తన యూజర్లకు కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ కింద నెట్ఫ్లిక్స్ బేసిక్ సబ్స్క్రిప్షన్తోపాటు అన్ లిమిటెడ్ 5జీ డేటా అందిస్తుంది.
Airtel Xstream AirFiber | పట్నాలతోపాటు పల్లెలకు బ్రాడ్ బాండ్ సేవలు అందుబాటులోకి తేవడానికి ఎయిర్టెల్.. ఎక్స్ట్రీమ్ ఎయిర్ఫైబర్ అనే ఫిక్స్డ్ వైర్ లెస్ సర్వీస్ ప్రారంభించింది.
దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.1,612 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోనూ ఇంతే స్థా
Airtel-AirFiber | యూజర్లకు 5జీ ఇంటర్నెట్ సేవలు చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు ఎయిర్ టెల్ కసరత్తు చేస్తున్నది. అందుకోసం ఎయిర్ ఫైబర్ అనే డివైజ్ తెస్తున్నది.
ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా దాదాపు 20 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. ఈ మేరకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) గణాంకాలను రిలీజ్ చేసింది.