న్యూఢిల్లీ, మే 17: దేశీయ ప్రైవేట్ రంగ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ వార్షిక టర్నోవర్ తొలిసారి లక్ష కోట్లకుపైగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) రూ.1,00,616 కోట్లుగా ఉన్నట్లు సోమవారం ఎయిర్టెల్ తెలిపింది. 2019-20�
ఖాతాదారులకు ఎయిర్టెల్ ఆఫర్రూ.49 రీచార్జ్ ప్యాక్ ఒకసారి ఉచితంఅల్పాదాయ వర్గాలైన 5.5 కోట్ల మందికి లబ్ధి న్యూఢిల్లీ, మే 16: కరోనా సోకి దవాఖానలలో చికిత్స పొందుతున్న తమ బంధువుల క్షేమ సమాచారాలు తెలియక క్షోభ పడ�
కొవిడ్-19(Covid-19) సెకండ్ వేవ్ కారణంగా చాలా మంది మొబైల్ వినియోగదారులు తమ ప్లాన్లను రీచార్జి చేయించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్(Bharti Airtel) తన వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్ ప
దేశంలో కరోనా సంక్షోభం తీవ్రస్థాయిలో ఉంది. మహమ్మారిపై భారత్ పోరాటంలో సహాయం చేయడానికి చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. తాజాగా టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కరోనా విపత్కర పరిస్థితుల్లో తన వినియోగద
జియో వర్సెస్ ఎయిర్టెల్|
దేశంలోని రెండు ప్రధాన టెల్కో సంస్థలు సబ్ స్క్రైబర్ల బేస్ పెంచుకోవడంలో పోటీ పడుతున్నాయి. రెండు సంస్థల మధ్య కేవలం 0.1 శాతం తేడా ...
జియో సంచలనం|
4జీ సేవల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రిలయన్స్ జియో.., తొలి నుంచి దేశీయ టెలికం రంగంలో సేవలందిస్తూ వచ్చిన భారతీ ఎయిర్టెల్ చేతులు..
న్యూఢిల్లీ: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) మొబైల్ యూజర్లకు కొత్త ప్లాన్ను ప్రకటించింది. రూ.108తో రీచార్జ్ చేసుకున్నవారికి 60 రోజలు పాటు ప్రతి రోజు 1జీబీ డేటాను ఇవ్వనున్నది. ప్రైవేటు
న్యూఢిల్లీ:ఇంతకుముందు నెట్వర్క్ విస్తరణకు చార్జీలు పెంచడం తప్పనిసరని దేశీయ టెలికం సంస్థలు వాదించేవి. పరిశ్రమ మనుగడ సాధించడానికి చార్జీల పెంపు అనివార్యం అని రేపోమాపో చార్జీలు పెంచుతామని ప్రకటనలు చ�