BSNL | న్యూఢిల్లీ, మే 6: ఈ ఏడాది ఆగస్టుకల్లా దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ టెలికం సేవలు అందుబాటులోకి రానున్నాయి. ‘ఆత్మనిర్భర్’లో భాగంగా పూర్తిగా స్వదేశీ సాంకేతికతనే వినియోగించుకోనున్నదని అధికార వర్గాలు చెప్తున్నాయి.
కాగా, జియో, ఎయిర్టెల్ ఇతర సంస్థలు ఇప్పటికే 4జీతో పాటు 5జీ సేవలను అందిస్తున్నది తెలిసిందే.