Union Minister Pemmasani | దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చికల్లా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను యూజర్లకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు.
షన్ దుకాణాల్లో ఉన్న అస్తవ్యస్థ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం గాడిలో పెడుతూ వస్తున్నది. సేవల్లో మరింత పారదర్శకత కోసం ప్రస్తుతం 4జీ సేవలను అందుబాటులోకి తెస్తున్నది. గతంలో డీలర్ల అక్రమాలకు అడ్డుకట్టవేసేంద
ప్రజాపంపిణీ వ్యవస్థ నిరుపేదలకు అతి చేరువగా ఉండే ప్రభుత్వశాఖ.. దారిద్య్రరేఖకు దిగువన జీవి స్తున్న వారికి రేషన్ డీలర్ల ద్వారా సకాలంలో సరుకులు అందించడం ఈ శాఖ లక్ష్యం.. కానీ దుకా ణాల్లో తలెత్తుతున్న సాంకేత�
నూతన ఈ-పాస్ మిషన్లలో 4జీ సేవలు ఉన్నందున ఇక నుంచి రేషన్ డీలర్లకు లావాదేవీల్లో ఇబ్బందులుండవని అదనపు కలెక్టర్ మధుసూదన్ అన్నారు. నూతన ఈ-పాస్ మిషన్ల పంపిణీ, శిక్షణపై వివిధ మండలాల రేషన్ డీలర్లతో ఖమ్మంలోన�
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని భద్రతా శిబిరాల వద్ద ఇంటర్నెట్ సేవల అప్గ్రెడేషన్కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం 2,343 మావోయిస్టు ప్ర
వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల్లో 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు ఉపయోగిస్తున్న 2జీ టెక్నాలజీ సేవలతో పలు ఇబ్బందులు తలెత్తుతున్నందున 4జీని ఉపయోగిస్తూ రేషన్ దుకాణాలను డిజిటలీకరణ చేయనున్నా�