ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్, తపాలా శాఖ మధ్య తాజాగా ఓ వ్యూహాత్మక పొత్తు కుదిరింది. ఈ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న 1.65 లక్షలకుపైగా పోస్టాఫీసుల్లో ఇక బీఎస్ఎన్ఎల్ సిమ్క�
ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్.. ఎట్టకేలకు తన 4జీ మొబైల్ సేవలను దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రారంభించింది. తన భాగస్వామి నెట్వర్క్తో ఈ నూతన సేవలు అందిస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించిం�
ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ సమస్య పరిష్కరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి, మర్కోడ్ అలాగే పరిసర 41 గ్రామాల వినియోగదారులు కోరుతున్నారు.
BSNL | ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్ను ఆవిష్కరించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సంస్థ నెల రోజుల కాలపరిమితితో రూ.1 ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
BSNL | ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ భారత సంచార్ నిమగమ్ లిమిటెడ్ (BSNL) యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా తక్కువ ధరకు సరికొత్త రీచార్జ్ ప్లాన్ను పరిచయం చేస్తున్నది. గతంలో ప్రతి ఇంట్�
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరోసారి లాభాల్లోకి వచ్చింది. వరుసగా రెండోసారి మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.280 కోట్ల నికర లాభాన్ని గడించింది.
పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్) స్థిరీకరణకు.. వాటి భూములను అమ్మే దిశగా కే�
బీఎస్ఎన్ఎల్ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి అడ్వైజరీ కమిటీ సభ్యులు కీలక పాత్ర పోషించాలని ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, రామ సహాయం రఘురాంరెడ్డి అన్నారు. అవసరమైన చోట కొత్త టవర్ల నిర్మాణానికి ప్రతిపాదనల
BSNL | బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ సర్వీసులను వాడితే వినియోగదారులు సైబర్ నేరాల బారిన పడే అవకాశం ఉండదని ఆ సంస్థ డీజీఎం ఈ.దినేశ్ తెలిపారు. హైదరాబాద్లోని వనస్థలిపురం, ఆటోనగర్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ప్రాంగణంలో �
ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ గత పదేండ్లుగా రిలయన్స్ జియోకి బిల్లు వేయనందువల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.1,757.56 కోట్ల నష్టం వచ్చిందని కాగ్ వెల్లడించింది.
BSNL Recharge Plans | ప్రముఖ ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్కు 9కోట్లకుపైగా మొబైల్ యూజర్లు ఉన్నారు. వినియోగదారులందరికీ కోసం బీఎస్ఎన్ఎల్ హోలీ ధమాకా ఆఫర్ని ప్రకటించింది. ఈ ఆఫర్ కింద భారీగా రీచార్జ
ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.262 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 17 ఏండ్ల తర్వాత తొలిసారిగా సంస్థ లాభాలను ఆర