ప్రభుత్వరంగ సంస్థయైన బీఎస్ఎన్ఎల్ కూడా 4జీ సేవలు అందించడానికి సిద్ధమవుతున్నది. వచ్చే రెండు నెలల్లో 4జీ సేవలను ఆరంభించబోతున్నట్టు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ తెలిపారు.
బీఎస్ఎన్ఎల్ను ప్రైవేట్పరం చేయడానికి, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించేందుకు కేంద్రం కుట్రకు తెర లేపిందని కాంట్రాక్టు ఉద్యోగులు మండిపడ్డారు. సర్వీస్ లెవెల్ పేరుతో 25 ఏండ్ల నుంచి పనిచేస్తున్న కాంట�
ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) పునరుత్థానం కోసం రూ.89,047 కోట్ల విలువైన ప్యాకేజీని ఇస్తున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది.
ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ రంగ టెలికం సంస్థ ఎంటీఎన్ఎల్ (మహానగర టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్)ను కేంద్ర ప్రభుత్వం మూసివేసేందుకు ఆలోచిస్తోంది. బీఎస్ఎన్ఎల్లో ఎంటీఎన్ఎల్ను విలీనం చేయాలన్న ప్రతిపాదనను కూ
మారుతి సుజు కీ..దేశీయ మార్కెట్కు ఐదు డోర్లు కలిగిన ఎస్యూవీ జిమ్నీని పరిచయం చేసింది. ఈ కారు రూ.12.74 లక్షల నుంచి రూ.15.05 లక్షల మధ్యలో లభించనున్నది. స్పోర్ట్స్ యుటిలిటీ వాహన విభాగంలో తొలి స్థానంపై దృష్టి సారించ
ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్కు (బీఎస్ఎన్ఎల్) కీలకమైన పునరుద్ధరణ ప్యాకేజీకి ఆమోదముద్ర పడింది. మూడో పునరుద్దరణ ప్యాకేజీగా రూ. 89,047 కోట్లు అందించాలని బుధవారం కేంద్ర క్యాబిన�
వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel plant) ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని, కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలు మానుకోవాలని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆ�
Karnataka | బెంగళూరు, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకొన్నది. రాష్ట్ర పోలీసుశాఖ సిబ్బంది ఫోన్లలో ప్రస్తుతం ఉన్న బీఎస్ఎన్ఎల్ ( BSNL )సిమ్లను ప్రైవేటు ట�
బీఎస్ఎన్ఎల్ ఎట్టకేలకు 5జీ సేవలు అందించడానికి సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి 5జీ సేవలు ప్రారంభించనున్నట్లు కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు
Minister Jagadish reddy | బీజేపీ పాలనతో విసుగు చెందిన యువత బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ..
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా శ్రీనివాస్ చాగంటి సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అబిడ్స్లోని దూర సంచార్ భవన్లో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించ�
బీజేపీ అస్తవ్యస్త విధానాలతో దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ క్షీణించిపోతున్నదని, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకే సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళి�
మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ వస్తున్నది. లాభాల బాటలో నడుస్తున్న ఎల్ఐసీ , బీఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసింది.