బీఎస్ఎన్ఎల్ ఎట్టకేలకు 5జీ సేవలు అందించడానికి సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి 5జీ సేవలు ప్రారంభించనున్నట్లు కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు
Minister Jagadish reddy | బీజేపీ పాలనతో విసుగు చెందిన యువత బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ..
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా శ్రీనివాస్ చాగంటి సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అబిడ్స్లోని దూర సంచార్ భవన్లో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించ�
బీజేపీ అస్తవ్యస్త విధానాలతో దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ క్షీణించిపోతున్నదని, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకే సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళి�
మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ వస్తున్నది. లాభాల బాటలో నడుస్తున్న ఎల్ఐసీ , బీఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసింది.
మోదీ సర్కారు ప్రైవేట్ వారికి అప్పనంగా కోట్లకుకోట్లు దోచిపెడుతూ ప్రభుత్వ కంపెనీలను నిర్వీర్యం చేస్తున్నదని ఎంత మంది గగ్గోలు పెడుతున్నా.. అవేమీ వారికి పట్టట్లేదు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఇప్పటికే క్యాబినెట్ ఆమోదం పొందిన ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్యూలు) వేగంగా మూసివేసి, అమ్మేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం తన మంత్రిత్వ శాఖల్ని ఆదేశించింది. నష్టాల్లో ఉన్న, ఖాయిలాప
కేంద్రంపై ఏఐటీయూసీ నేత బోస్ ధ్వజం హిమాయత్నగర్, ఆగస్టు 29: ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ను నిర్వీర్యం చేసి, మూసివేసేందుకు నరేంద్రమోదీ సర్కార్ కుట్ర చేస్తున్నదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార�
నిధుల కొరతను ఎదుర్కొం టున్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు రూ.1,64,156 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీకి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర క్యాబిన