BSNL New Logo | భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సంస్థ లోగోలో మార్పులు చేసింది. కొత్తగా 5జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న కంపెనీ లోగోలో రంగుల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం దేశంలోని �
ప్రభుత్వరంగ టెలికం సంస్థ ‘బీఎస్ఎన్ఎల్' సేవల్లో నాణ్యత లోపించడంపై పార్లమెంట్ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బీఎస్ఎన్ఎల్ సేవలు, పనితీరుపై సోమవారం బీజేపీ ఎంపీ సంజయ్ జైశ్వాల్ నేతృత్వంలో క
టెలికం చార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం ప్రైవేట్ టెలికం సంస్థలకు గట్టి షాక్ తగిలింది. జూలై నెలలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు కస్టమర్లను కోల్పోయారు. మొబైల్ సర్వీసు చార్జీలను 10-27 శాతం వరకు పె
BSNL | ప్రముఖ ప్రభుత్వ టెలికం రంగ సంస్థ భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సరికొత్త ప్లాన్తో యూజర్ల ముందుకు వచ్చింది. ఇటీవల కాలంలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు రీచార్జ్ ప్లాన్ను భ�
సెల్ఫోన్ టవర్లకు అండర్ గ్రౌండ్ నుంచి వేసే విలువైన కాపర్ కేబుల్ వైర్లను దొంగిలించిన 14 మంది ముఠా సభ్యులను బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి 10 లక్షల విలువ చ�
స్పామ్ కాల్స్తో ఇబ్బందులు పడుతున్నవారికి భారీ ఊరట లభించినట్లు అయింది. వీటిని నియంత్రించడానికి టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ ఇప్పటికే నడుం బిగించగా..తాజాగా వీటికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది.
Union Minister Pemmasani | దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చికల్లా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను యూజర్లకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు.
కేంద్ర బడ్జెట్లో వివిధ టెలికం ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ సంస్థలకు రూ.1.28 లక్షల కోట్లు కేటాయించగా, అందులో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కే లక్ష కోట్లకుపైగా ఇవ్వనున్నారు. అందులో బీఎస్ఎన్ఎల్ ఆధునీకరణ, పున
Ratan Tata- Mukesh Ambani | దేశీయ టెలికం రంగంలో ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్, రతన్ టాటా సారధ్యంలోని టాటా గ్రూప్ మధ్య గట్టి పోటీ నెలకొంటుందని చెబుతున్నారు. బీఎస్ఎన్ఎల్ తో టీసీఎస్ రూ.15 వేల కోట్లతో భాగస్వామ్య ఒప్పందం క
ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ పదవి కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడగించలేదు. దీంతో టెలికం అధికారి రాబర్ట్ జే రవికి కంపెనీ సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.