సెల్ఫోన్ టవర్లకు అండర్ గ్రౌండ్ నుంచి వేసే విలువైన కాపర్ కేబుల్ వైర్లను దొంగిలించిన 14 మంది ముఠా సభ్యులను బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి 10 లక్షల విలువ చ�
స్పామ్ కాల్స్తో ఇబ్బందులు పడుతున్నవారికి భారీ ఊరట లభించినట్లు అయింది. వీటిని నియంత్రించడానికి టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ ఇప్పటికే నడుం బిగించగా..తాజాగా వీటికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది.
Union Minister Pemmasani | దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చికల్లా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను యూజర్లకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు.
కేంద్ర బడ్జెట్లో వివిధ టెలికం ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ సంస్థలకు రూ.1.28 లక్షల కోట్లు కేటాయించగా, అందులో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కే లక్ష కోట్లకుపైగా ఇవ్వనున్నారు. అందులో బీఎస్ఎన్ఎల్ ఆధునీకరణ, పున
Ratan Tata- Mukesh Ambani | దేశీయ టెలికం రంగంలో ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్, రతన్ టాటా సారధ్యంలోని టాటా గ్రూప్ మధ్య గట్టి పోటీ నెలకొంటుందని చెబుతున్నారు. బీఎస్ఎన్ఎల్ తో టీసీఎస్ రూ.15 వేల కోట్లతో భాగస్వామ్య ఒప్పందం క
ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ పదవి కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడగించలేదు. దీంతో టెలికం అధికారి రాబర్ట్ జే రవికి కంపెనీ సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్..మరో ప్లాన్ను పరిచయం చేసింది. ఒకవైపు టెలికం దిగ్గజాలు తమ ప్లాన్ల ధరలను పెంచుతూ పోతుంటే..మరోవైపు బీఎస్ఎన్ఎల్ మాత్రం సామాన్యుడి లక్ష్యంగా చేసుకొని పలు ప్లాన్ల�
BSNL | యూజర్లకు భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) త్వరలో శుభవార్త చెప్పనున్నది. బీఎన్ఎస్ఎల్ 4జీ నెట్వర్క్ను ప్రారంభించబోతున్నది. ఆగస్టు నాటికి సేవలను లాంచ్ చేయనున్నది.
ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరోసారి సైబర్ నేరగాళ్ల బారిన పడింది. దానికి సంబంధించిన డాటా పెద్దయెత్తున హ్యాకర్ల చేతికి చిక్కింది. దీనితో పాటు ఆసియాలోని మరో 10 టెలికం కంపెనీల డాటాను సైతం వారు చేజి�
దాదాపు రెండేండ్ల తర్వాత చేపట్టిన స్పెక్ట్రమ్ వేలం.. పూర్తిగా రెండు రోజులు కూడా కొనసాగలేకపోయింది. దేశీయ టెలికం సంస్థలు ఈసారి పెద్దగా ఆసక్తి చూపలేదు మరి.