వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తనకు తొలి ప్రాధాన్యత ఓటు వేసి ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి కోరారు. ఈమేరకు మంగళవారం ఆయన హనుమకొండలోని ఎల�
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో.. తెలుగు రాష్ర్టాల్లో కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో మార్చి నెలలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్�
టెలికం సబ్స్ర్కైబర్లు మరింత పెరిగారు. మార్చి నెల చివరినాటికి 119.9 కోట్లకు చేరుకున్నట్లు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది. టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్కు నూతన కస్
SIM cards | దేశవ్యాప్తంగా ఫేక్ డాక్యుమెంట్లతో సుమారు 21 లక్షల సిమ్ కార్డులు జారీ అయినట్లు తమ విశ్లేషణలో తేలిందని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) తెలిపింది. ఈ మేరకు Airtel, MTNL, BSNL, JIO, Vodafone సంస్థలకు అలర్ట్ జా
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తెలంగాణ టెలికం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా నిర్మల్ పీజీ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారమే ఆయన ఈ కొత్త హోదాలోకి వచ్చి�
Telecom | భారతీయ టెలికం రంగంలో గుత్తాధిపత్యం నడుస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలున్నా.. ప్రైవేట్ రంగ సంస్థలదే హవా. ఇదే ఇప్పుడు దేశంలో మొబైల్ వినియోగదారుల పాలిట శాపంలా తయారైంది. టెల్కోల అప్డేట్ ప్లాన్లు.. కస్ట
బీఎస్ఎన్ఎల్లో అతనో సూపర్వైజర్. పని చేసే సంస్థకే కన్నం పెట్టాడు. బ్యాటరీలను మాయం చేసిన వ్యక్తే ఉల్టా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రధాన సూత్రధారి సూపర్వైజర్ సహా ఆరుగురిని �
ప్రభుత్వరంగ సంస్థయైన బీఎస్ఎన్ఎల్ కూడా 4జీ సేవలు అందించడానికి సిద్ధమవుతున్నది. వచ్చే రెండు నెలల్లో 4జీ సేవలను ఆరంభించబోతున్నట్టు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ తెలిపారు.
బీఎస్ఎన్ఎల్ను ప్రైవేట్పరం చేయడానికి, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించేందుకు కేంద్రం కుట్రకు తెర లేపిందని కాంట్రాక్టు ఉద్యోగులు మండిపడ్డారు. సర్వీస్ లెవెల్ పేరుతో 25 ఏండ్ల నుంచి పనిచేస్తున్న కాంట�
ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) పునరుత్థానం కోసం రూ.89,047 కోట్ల విలువైన ప్యాకేజీని ఇస్తున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది.