నిధుల కొరతను ఎదుర్కొం టున్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు రూ.1,64,156 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీకి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర క్యాబిన
BSNL | నష్టాల ఊబిలో కూరుకుపోయిన బీఎస్ఎన్ఎల్ కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)కు రూ.1.64లక్షల కోట్లతో పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్�
బీటెక్, డిప్లొమాలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి ఏడాది పాటు అప్రెంటిస్షిప్ శిక్షణ కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ డీజీఎం తెలిపారు.
కేంద్రానికి బీఎస్ఎన్ఎల్ విజ్ఞప్తి న్యూఢిల్లీ, జూన్ 2: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్.. ఖరీదైన 700 మెగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ శ్రేణిలో రూ.39,000 కోట్ల విలువైన 10 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ను కోరుతున్న�
న్యూఢిల్లీ: చాలా ఏండ్ల తర్వాత బీఎస్ఎన్ఎల్ లాభాల బాట పట్టినట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్వి నీ వైష్ణవ్ తెలిపారు. ఆపరేషనల్ ప్రాఫిట్లో బీఎస్ఎన్ఎల్ ఉందని ఆయన అన్నారు. 2019లో ప్రభుత్వం ఇచ్చిన 69వేల
కేంద్ర మంత్రి చౌహాన్ న్యూఢిల్లీ, మార్చి 23: టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)ను ప్రైవేటీకరించే యోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహా�
ఒకవైపు మొబైల్ రీచార్జ్ ధరలు పెరుగుతూ, మరోవైపు ఆయా ప్లాన్ల కాలపరిమితులు తగ్గుతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఊరటనిస్తూ బీఎస్ఎన్ఎల్ ఒక కొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది. రూ.197 ప్రిపెయిడ్ రీచార్జ్తో 2
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ఆస్తుల నగదీకరణ ప్రక్రియలో భాగంగా బీఎస్ఎన్ఎల్ భూముల విక్రయం కోసం నిర్వహించిన బిడ్డింగ్ విఫలమయ్యింది. సంస్థకు పలు నగరాల్లో ఉన్న భూములను విక్రయించేందుకు బిడ్డింగ్ నిర్వహించగా
జియో, ఎయిర్టెల్ను తలదన్నేలా బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ | కస్టమర్ల కోసం బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ను అందిస్తోంది. ఇప్పటికే జియో, ఎయిర్టెల్ లాంటి ప్రైవేటు టెలికాం సంస్థలు