దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో మళ్లీ గాడినపడింది. గడిచిన నాలుగు నెలలుగా కస్టమర్లను కోల్పోయిన సంస్థ.. నవంబర్ నెలకుగాను కొత్తగా 12.1 లక్షల మంది వైర్లెస్ సబ్స్ర్కైబర్లు చేరారని టెలికం నియంత్రణ మండలి
Intra Circle Roaming | కేంద్రం ఏర్పాటు చేసిన డిజిటల్ భారత్ నిధితో నిర్మించిన 4జీ మొబైల్ టవర్తో సిమ్ సిగ్నల్ లేకున్నా ఇంట్రా సర్కిల్ రోమింగ్ సౌకర్యంతో ఏ నెట్వర్క్ నుంచైనా కాల్ చేసుకునే సౌకర్యం కేంద్ర టెలికం �
ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగుల రెండో విడత స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు రంగం సిద్ధమవుతున్నది. సంస్థలోని 35 శాతం సిబ్బందిని తగ్గించే లక్ష్యంతో చేపట్టే రెండో విడత వీఆర్ఎస్కు ట�
Vinod Kumar | తాజాగా దేశంలో రోజురోజుకు సైబర్క్రైం కేసులు పెరుగుతూ పోతున్నాయి. వీటిని అరికట్టేందుకు గాను, ప్రజలను జాగృత పరిచేందుకు గాను ప్రస్తుతం నెట్వర్క్లు ఫోన్రింగ్ కావడానికి ముందు ప్రజలకు ఒక సమాచారాలన
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో..ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి సరికొత్త ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే టారిఫ్ చార్జీలు పెంచి వినియోగదా
దేశీయ టెలికం సంస్థలు రుణాలతో సతమతమవుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరినాటికి నాలుగు టెలికం సంస్థల అప్పు రూ.4,09,905 కోట్లుగా ఉన్నట్లు పార్లమెంట్కు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోకసభలో సభ్యుడు అడిగిన ప్�
దేశంలోని టెలికం రంగంలో బీఎస్ఎన్ఎల్ వినూత్న సేవను ప్రారంభించనుంది. ‘డైరెక్ట్ టూ డివైజ్(డీ2డీ)’ సాంకేతికతను పరీక్షిస్తున్న ఈ సంస్థ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది.
BSNL Offer | పండుగల సీజన్ సందర్భంగా ప్రైవేటు టెలికం సంస్థలు సబ్ స్క్రైబర్స్కి దీపావళి సందర్భంగా ఆఫర్స్ని ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ టెలికం రంగ సంస్థ భారతీయ సంచారం నిగమ్ లిమిటెడ్ (BSNL) దీపావళి సందర్భ�
ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇప్పట్లో టారిఫ్ చార్జీలు పెంచేది లేదని స్పష్టంచేసింది. ఇప్పటికే టెలికం దిగ్గజాలు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు టారిఫ్ చార్జీలను 30 శాతం వరకు పెంచిన విషయం
BSNL New Logo | భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సంస్థ లోగోలో మార్పులు చేసింది. కొత్తగా 5జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న కంపెనీ లోగోలో రంగుల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం దేశంలోని �
ప్రభుత్వరంగ టెలికం సంస్థ ‘బీఎస్ఎన్ఎల్' సేవల్లో నాణ్యత లోపించడంపై పార్లమెంట్ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బీఎస్ఎన్ఎల్ సేవలు, పనితీరుపై సోమవారం బీజేపీ ఎంపీ సంజయ్ జైశ్వాల్ నేతృత్వంలో క
టెలికం చార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం ప్రైవేట్ టెలికం సంస్థలకు గట్టి షాక్ తగిలింది. జూలై నెలలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు కస్టమర్లను కోల్పోయారు. మొబైల్ సర్వీసు చార్జీలను 10-27 శాతం వరకు పె
BSNL | ప్రముఖ ప్రభుత్వ టెలికం రంగ సంస్థ భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సరికొత్త ప్లాన్తో యూజర్ల ముందుకు వచ్చింది. ఇటీవల కాలంలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు రీచార్జ్ ప్లాన్ను భ�