దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ రూ.3,983 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడ
సంస్థాగత సేవలే అయినప్పటికీ ఆ సంస్థకు రెండు, అంతకుమించి రిజిస్ట్రేషన్లుంటే.. హెడ్ ఆఫీస్కు బ్రాంచ్ ఆఫీస్ నుంచి అందే సేవలకు కూడా 18 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వర్తిస్తుందని అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూ
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు చెందిన క్లస్టర్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిడ్బీ) తక్కువ వడ్డీపై రాష్ర్టాలకు రుణాలు సమకూరుస్త
వరుసగా మూడోవారం సైతం ర్యాలీ జరిపిన ఎన్ఎస్ఈ నిఫ్టీ గత వారం 229 పాయింట్లు లాభపడి 17,828 పాయింట్ల వద్ద ముగిసింది. మార్చి నెల ద్రవ్యోల్బణం అటు అమెరికాలోనూ, ఇటు భారత్లోనూ తగ్గడంతో బ్యాంకింగ్, ఆటో షేర్లు పెరగ్గా,
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.12,594.5 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
లలితా జ్యుయెల్లర్స్.. కనీవిని ఎరుగని రీతిలో అతిపెద్ద వజ్రాభరణాల ఎగ్జిబిషన్కు వేదికైంది. హైదరాబాద్లోని సోమాజిగూడలోగల లలితా జ్యుయెల్లర్స్ షోరూంలో ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ సేవలను అందరికి అందుబాటులోకి తీసుకురావడంలో ఫ్రాక్స్పేస్ స్టార్టప్ కీలకంగా వ్యవహరిస్తున్నదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నత్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని టీ - హబ్లో శనివారం ఫ్
ఐపీవో జారీ అయిన తర్వాత మళ్లీ ఏనాడూ ఆఫర్ ధరను చేరకపోవడం మాట అటుంచి, రోజు రోజుకీ తగ్గిపోతున్న ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) షేరు నుంచి రిటైల్ ఇన్వెస్టర్లు క్రమేపీ వై�
ప్రముఖ ఫర్నీచర్ బ్రాండ్ రాయల్ఓక్..తాజాగా హైదరాబాద్లో మరో స్టోర్ను ప్రారంభించింది. రామచంద్రాపురం వద్ద ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను తెలుగు హీరో నిఖిల్ సిద్దార్థ శనివారం ప్రారంభించారు. దీంతో దేశవ్యాప
రిలయన్స్ జియో..తాజాగా రాష్ట్రంలో మరో 14 నగరాల్లో తన 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో మొత్తం 33 నగరాల్లో 5జీ సేవలు ప్రారంభించినట్టు అయిందని జియో తెలంగాణ సీఈవో కేసీ రెడ్డి తెలిపారు.
బంగారం మళ్లీ ప్రియమైంది. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా ర్యాలీ జరగడంతో దేశీయంగా ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇంధన ఉత్పత్తిలో కోత విధిస్తున్నట్టు ఒపెక్ దేశాలు ప్రకటించడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్�