రిలయన్స్ జియో..తాజాగా రాష్ట్రంలో మరో 14 నగరాల్లో తన 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో మొత్తం 33 నగరాల్లో 5జీ సేవలు ప్రారంభించినట్టు అయిందని జియో తెలంగాణ సీఈవో కేసీ రెడ్డి తెలిపారు.
బంగారం మళ్లీ ప్రియమైంది. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా ర్యాలీ జరగడంతో దేశీయంగా ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇంధన ఉత్పత్తిలో కోత విధిస్తున్నట్టు ఒపెక్ దేశాలు ప్రకటించడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్�
Pan Card | ఇక నుంచి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన, పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ తదితర చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో మదుపు చేసేందుకు పాన్,
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను దేశ జీడీపీ అంచనాను గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ యథాతథంగానే ఉంచింది. వృద్ధిరేటు 6 శాతంగానే ఉండొచ్చని సోమవారం తెలిపింది. అయితే ఆపై ఆర్థిక సంవత్సరం (2024-25) 6.9 శాతంగా న�
ఫిక్స్డ్ బ్రాడ్బాండ్ సేవల వ్యాపారంలో జియో దూకుడు పెంచింది. ప్రారంభ స్థాయిలో రూ.198 నెలసరి ప్లాన్ను సోమవారం అందుబాటులోకి తెచ్చింది. బ్రాడ్బాండ్ బ్యాక్-అప్ ప్లాన్ పేరుతో ఈ సరికొత్త ఆఫర్ను పరిచయ�
IT Returns | కొత్త ట్యాక్స్ విధానంలో ఆదాయపు పన్ను రిటర్న్ వేసే వేతన జీవులకు కేంద్ర ఆర్థిక శాఖ స్వల్ప ఊరటనిచ్చింది. ఈ మేరకు శుక్రవారం లోక్సభ ఆమోదించిన ఫైనాన్స్ బిల్లులో చిన్న సవరణ చేసింది. ఏప్రిల్ 1 నుంచి అమల
శీయ స్టాక్ మార్కెట్లు గురువారం మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ రంగ షేర్లలో విక్రయాలు జరగడంతో సూచీ 58 వేల దిగువకు పడిపోయింది. మధ్యాహ్నం వరకు భారీగా లాభపడిన సూచీలను.. అంతర్జాతీయ మార�
రియల్ ఎస్టేట్ దండగా, నేను చెప్పినట్లు స్టీలు, సిమెంట్ వ్యాపారం చేస్తే భారీ లాభాలొస్తాయంటూ నగరవాసికి రూ. 2.75 కోట్లు మోసం చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముషీరాబాద్, జమిస్తాన్పూర్కు �
IDBI | ఐడీబీఐ బ్యాంక్ విక్రయ ప్రక్రియ కొనసాగుతున్నదని కేంద్ర ప్రభు త్వం స్పష్టంచేసింది. ఈ బ్యాంక్ డిజిన్వెస్ట్మెంట్ వాయిదా పడిందంటూ మీడియా కథనాల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ అస
ఎన్నో టెక్ స్టార్టప్లకు బాసటగా నిలిచిన అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ), సిగ్నేచర్ బ్యాంక్లు పతనమవ్వడం అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థనే కాకుండా యావత్తు ప్రపంచ దేశాలను ఆందోళనకు గుర