గడిచిన తొమ్మిదేండ్లలో రూ.15 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసి ఎగవేతదారులకు మేలు చేసిన మోదీ సర్కారు.. ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగ్గొట్టినవారికి మళ్లీ రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడింది. కాంప్రమైజ్ సెటిల్మెంట�
హైదరాబాద్ ఆధారిత సంస్థ, హై-ఎండ్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీ సైయెంట్ డీఎల్ఎం లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 27న వస్తున్నది. ఒక్కో షేర్ ధరల శ్రేణిని రూ.250-265గా నిర�
రిలయన్స్ రిటైల్ ఈ-కామర్స్ సంస్థ అజియో ‘బిగ్ బోల్డ్ సేల్(బీబీఎస్)’ను ప్రకటించింది. అడిడాస్, మెలోర్ర స్పాన్సర్ చేస్తున్న ఈ బీబీబీ జూన్ 1నుంచి ప్రారంభం కానుంది.
ఖాళీ బుర్ర దయ్యాల కార్ఖానా కానేకాదు. అచ్చమైన ఐడియాల ఫ్యాక్టరీ. కొవిడ్ సమయంలో ఎంతోమంది పిచ్చిపిచ్చి ఆలోచనలతో బుర్ర పాడుచేసుకున్నారు. ఢిల్లీకి చెందిన ఆ తల్లీకూతుళ్లు మాత్రం.. కొత్త వ్యాపారం గురించి ఆలోచి
భారత్ ఎగుమతులు వరుసగా మూడో నెలలోనూ క్షీణించాయి. 2023 ఏప్రిల్లో ఇవి అంతక్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 12.7 శాతం తగ్గి 34.66 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దిగుమతులు సైతం వరుసగా ఐదో నెలలోనూ తగ్గాయి.
కత్తి అవసరం లేకుండానే కొబ్బరిబొండాలు కోసే యంత్రం అందుబాటులోకి వచ్చింది. వేసవిలో డీహైడ్రేషన్కు గురికాకుండా ఎక్కువగా కొబ్బరి నీళ్లు సేవిస్తుంటారు. ఆరోగ్యానికి మేలు చేసే ఈ కొబ్బరిబొండాలతో వ్యాపారం అన్�
స్మార్ట్ఫోన్ పోయినా.. చోరీకి గురైనా ఆ బాధ వర్ణణాతీతం. పోగొట్టుకున్న వారంతా మొబైల్ కోసం కాకుండా అందులోని డేటా కోసం తపన పడుతున్నారు. ఈ రోజుల్లో విద్య, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, బ్యాంకింగ్, రాజకీయం వంటి �
అమ్మకాలు లేవు.. లాభాలూ లేవు.. ఇదీ దేశీయ మార్కెట్లో నెలకొన్న దుస్థితి. సామాన్యుడి వినిమయ, కొనుగోలు సామర్థ్యాలు దెబ్బతినడంతో అన్ని కీలక రంగాలపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రై�
పసిడి విక్రయాలకు ధరల పోటు పడింది. దేశీయంగా బంగారం ధరలు రికార్డు స్థాయికి దూసుకుపోవడంతో కొనుగోలుదారులు వెనుకంజవేస్తున్నారు. దీంతో ఈ ఏడాది తొలి త్రైమాసికం(జనవరి-మార్చి)లో పసిడి డిమాండ్ ఏడాది ప్రాతిపదిక�
ఒలెక్ట్రా గ్రీన్టెక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ. 27.01 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
ఈ నెల 12 నుంచి 14 వరకు ఇండోమాచ్ బిజినెస్ సొల్యూషన్స్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్స్లో బీ2బీ (బిజినెస్ టు బిజినెస్) ఇండస్ట్రియల్ మెషినరీ, ఇంజినీరింగ్ ఎగ్జిబిషన్ జరగనున్నది. దక్షిణ భారతదేశంలో�
స్మార్ట్ఫోన్ వచ్చిన తర్వాత కంటికి కనిపించని నేరాలు విస్తృతంగా పెరిగాయి. బాధితులతోనే బ్యాంకు వివరాలు, ఓటీపీలు చెప్పిస్తూ.. ఏటేటా కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు సైబర్దొంగలు.
ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అశుతోష్ చౌదరీ నియమితులయ్యారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహించిన చౌదరీని ది అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ �
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎయిర్లైన్ కంపెనీ గో ఫస్ట్ స్వచ్ఛందంగా దాఖలు చేసుకున్న దివాలా పిటిషన్పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆర్డర్ను రిజర్వ్ చేసింది.