ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో.. తమ వేదికపైనున్న నకిలీ వస్తూత్పత్తులపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే గడిచిన 6 నెలల్లో ఏకంగా దాదాపు 42 లక్షల నకిలీ ప్రోడక్ట్స్ను తమ సైట్ నుంచి తొలగించింది. అలాగే మరో 10 లక్షల ని�
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ).. ఇటీవల జీవన్ కిరణ్ (ప్లాన్ నం.870) పేరుతో ఓ సరికొత్త పాలసీని తీసుకొచ్చింది. ఇదో నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, సేవింగ్�
దేశీయ పేపర్ ఇండస్ట్రీ.. నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకున్నది. నీటి వాడకాన్ని ఏకంగా 80 శాతం ఆదా చేసినట్టు సోమవారం ఇండియన్ పేపర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఎంఏ) ఓ ప్రకటనలో తెలియజేసింది.
గతవారం ర్యాలీ జరిపిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 20,000 సమీపం నుంచి వెనుతిరిగి, చివరకు 19,745 వద్ద నిలిచింది. వీకెండ్లో వచ్చిన రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ ఫలితాలు ఈ సోమవారం హెచ్చుతగ్గులకు గురిచేస్తాయని, అటుతర్వాత జూలై 26న �
రాష్ట్రవ్యాప్తంగా సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ‘ఇన్నోవేట్ తెలంగాణ’ కు ఔత్సాహికులు ఆగస్టు 5లోపు దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఆగస్టు 12న స్టార్టప్ల �
ఏప్రిల్-జూన్లో రూ.2,124 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది ఇండస్ఇండ్ బ్యాంక్. మొండి బకాయిలు తగ్గడంతో అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,631 కోట్లతో పోలిస్తే 30 శాతం పెరిగినట్లు వెల్లడించింది.
RouteMobile | ఎంటర్ప్రైజ్ మెసేజింగ్ కంపెనీ రూట్ మొబైల్లో మెజారిటీ వాటాను బెల్జియంకు చెందిన ప్రోగ్జిమస్ గ్రూప్ అనుబంధ సంస్థ ప్రోగ్జిమస్ ఓపల్ దక్కించుకుంటున్నది. రూట్ మొబైల్లో మొత్తం 84 శాతం వాటాను పొ
హైదరాబాద్లో కార్య కలాపాలు సాగిస్తున్న ఫ్రాన్స్కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ సఫ్రాన్ విస్తరణ బాట పట్టింది. భారీ ఎత్తున లీప్ టర్బోపాన్ ఇంజిన్లను తయా రు చేసేలా కొత్తగా ఓ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నద
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. సెన్సెక్స్ తొలిసారిగా 66 వేల పాయింట్లపైన ముగిసింది. 502.01 పాయింట్లు పెరిగి 66,159.79 వద్ద నిలిచింది.
Hyundai | ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన హ్యుందాయ్ మోటర్.. తాజాగా దేశీయ మార్కెట్లోకి ఎంట్రిలెవల్ ఎస్యూవీ మాడల్ను పరిచయం చేసింది. ఎక్స్టర్ పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ రూ.5.99 లక్షల నుంచి రూ.9.31 లక్షల లో�
Foxconn | గుజరాత్లో వేదాంతతో కలిసి జాయింట్ వెంచర్ చేపట్టిన ఫాక్స్కాన్ ఇప్పుడు అర్ధంతరంగా దాని నుంచి వైదొలిగింది. కేంద్రం ఒత్తిడి, కొర్రీల వల్లే గుజరాత్కు ఫాక్స్కాన్ గుడ్బై చెప్పినట్టు ప్రచారం జరుగ