హైదరాబాద్లో కార్య కలాపాలు సాగిస్తున్న ఫ్రాన్స్కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ సఫ్రాన్ విస్తరణ బాట పట్టింది. భారీ ఎత్తున లీప్ టర్బోపాన్ ఇంజిన్లను తయా రు చేసేలా కొత్తగా ఓ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నద
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. సెన్సెక్స్ తొలిసారిగా 66 వేల పాయింట్లపైన ముగిసింది. 502.01 పాయింట్లు పెరిగి 66,159.79 వద్ద నిలిచింది.
Hyundai | ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన హ్యుందాయ్ మోటర్.. తాజాగా దేశీయ మార్కెట్లోకి ఎంట్రిలెవల్ ఎస్యూవీ మాడల్ను పరిచయం చేసింది. ఎక్స్టర్ పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ రూ.5.99 లక్షల నుంచి రూ.9.31 లక్షల లో�
Foxconn | గుజరాత్లో వేదాంతతో కలిసి జాయింట్ వెంచర్ చేపట్టిన ఫాక్స్కాన్ ఇప్పుడు అర్ధంతరంగా దాని నుంచి వైదొలిగింది. కేంద్రం ఒత్తిడి, కొర్రీల వల్లే గుజరాత్కు ఫాక్స్కాన్ గుడ్బై చెప్పినట్టు ప్రచారం జరుగ
మహిళలు వంటింటికే పరిమితం అనే మాటను ఇక్కడి అతివలు మరిపిస్తున్నారు. వివిధ వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. మరికొందరు తీరొక్క పిండి వంటకాలు తయారు చేస్తూ వ్యాపారంలో రాణిస్తున్నారు.
రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నది. దేశంలో ఎక్కడా అమలు చేయని దళిత బ�
గడిచిన తొమ్మిదేండ్లలో రూ.15 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసి ఎగవేతదారులకు మేలు చేసిన మోదీ సర్కారు.. ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగ్గొట్టినవారికి మళ్లీ రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడింది. కాంప్రమైజ్ సెటిల్మెంట�
హైదరాబాద్ ఆధారిత సంస్థ, హై-ఎండ్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీ సైయెంట్ డీఎల్ఎం లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 27న వస్తున్నది. ఒక్కో షేర్ ధరల శ్రేణిని రూ.250-265గా నిర�
రిలయన్స్ రిటైల్ ఈ-కామర్స్ సంస్థ అజియో ‘బిగ్ బోల్డ్ సేల్(బీబీఎస్)’ను ప్రకటించింది. అడిడాస్, మెలోర్ర స్పాన్సర్ చేస్తున్న ఈ బీబీబీ జూన్ 1నుంచి ప్రారంభం కానుంది.
ఖాళీ బుర్ర దయ్యాల కార్ఖానా కానేకాదు. అచ్చమైన ఐడియాల ఫ్యాక్టరీ. కొవిడ్ సమయంలో ఎంతోమంది పిచ్చిపిచ్చి ఆలోచనలతో బుర్ర పాడుచేసుకున్నారు. ఢిల్లీకి చెందిన ఆ తల్లీకూతుళ్లు మాత్రం.. కొత్త వ్యాపారం గురించి ఆలోచి
భారత్ ఎగుమతులు వరుసగా మూడో నెలలోనూ క్షీణించాయి. 2023 ఏప్రిల్లో ఇవి అంతక్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 12.7 శాతం తగ్గి 34.66 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దిగుమతులు సైతం వరుసగా ఐదో నెలలోనూ తగ్గాయి.
కత్తి అవసరం లేకుండానే కొబ్బరిబొండాలు కోసే యంత్రం అందుబాటులోకి వచ్చింది. వేసవిలో డీహైడ్రేషన్కు గురికాకుండా ఎక్కువగా కొబ్బరి నీళ్లు సేవిస్తుంటారు. ఆరోగ్యానికి మేలు చేసే ఈ కొబ్బరిబొండాలతో వ్యాపారం అన్�
స్మార్ట్ఫోన్ పోయినా.. చోరీకి గురైనా ఆ బాధ వర్ణణాతీతం. పోగొట్టుకున్న వారంతా మొబైల్ కోసం కాకుండా అందులోని డేటా కోసం తపన పడుతున్నారు. ఈ రోజుల్లో విద్య, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, బ్యాంకింగ్, రాజకీయం వంటి �