రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని 578 మంది (గిరిజన, గిరిజనేతర) రైతులు గిరిజన రైతు ఉత్పత్తిదారుల సంస్థను ఏర్పాటు చేశారు. ప్రతీ స్యభ్యుడు సభ్యత్వం కింది రూ.10 వేలు జమచేశారు. అనంతరం పేర�
కృతి సనన్.. నటిగానే మనకు తెలుసు. ఆమెలో ఓ ఆంత్రప్రెన్యూర్ ఉంది. సౌందర్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిచ్చే కృతి తన అభిరుచినే బిజినెస్ ఐడియాగా మార్చుకుంది.
వచ్చే 2024-25కి కేంద్ర బడ్జెట్ తయారీ ప్రక్రియను ఆర్థిక శాఖ ప్రారంభించింది. ఈ మేరకు వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్ల నుంచి వ్యయాల వివరాల్ని ఆర్థిక శాఖ ఆహ్వానించింది. ఈ మధ్యంతర బడ్జెట్ను 2024 ఫిబ్రవరి 1న �
ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో ప్రతిపాదించిన రూ. 10,000 కోట్ల బైబ్యాక్కు సెప్టెంబర్ 12 రికార్డు తేదీగా నిర్ణయించింది. ఈ తేదీనాటికి ఎల్ అండ్ టీ షేర్లు ఉన్న వాటాదారులు ఈ బైబ్యాక్లో పాల్గొనేందు�
పాలనే చేతకాదు.. అభివృద్ధి అసాధ్యం.. ఇక్కడివాళ్లకు నైపుణ్యం-ప్రతిభే లేదు.. గత వైభవమంతా మావల్లే.. ఇదీ తొమ్మిదేండ్ల క్రితం పురుడు పోసుకున్న తెలంగాణ గురించి నాడు వినిపించిన అవాకులు.. చేవాకులు.
పెంపుడు జంతువుల ఆహార పదార్థాల తయారీలో అగ్రగామి సంస్థ మార్స్ ఇండస్ట్రీస్..తెలంగాణలో తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే ఇక్కడ వందల కోట్ల పెట్టుబడి పెట్టిన సంస్థ..తాజాగా మరో రూ.800 కోట్ల ప�
కొండాపూర్లో కొనసాగుతున్న అపార్ట్మెంట్ సుమధుర హారిజాన్ కంపెనీ ప్రస్తుత ఆఫర్లకు మరొక నిరంతర ఆవిష్కరణ, కొత్త మార్కెట్లు, కస్టమర్లు, గృహ కొనుగోలుదారులకు దాని ప్రదాన సామర్ధ్యాలను మెరుగుపరుస్తుంది.
మధ్యతరగతి ప్రజల షాపింగ్ కేంద్రంగా నగరంలో పలు ప్రాంతాలు ఇప్పటికే పేరొందాయి. నిజాం కాలం నుంచి అవి వీధి వ్యాపారుల కేంద్రాలుగా పరిఢవిల్లుతున్నాయి. ముత్యాలను రోడ్లపై కుప్పలుగా పోసి అమ్మిన చరిత్ర హైదరాబాద్
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నది. అమెరికాపై గ్లోబల్ రేటింగ్ దిగ్గజం ఫిచ్ వేసిన రేటింగ్ బాంబుతో ప్రపంచ మార్కెట్లు అల్లకల్లోలమయ్యాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లు కూడా వరుసగా మూడోర�
Harley Davidson X440 | హ్యార్లీ-డేవిడ్సన్ ఎక్స్440 ధరను హీరో మోటోకార్ప్ భారీగా పెంచింది. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఈ బైక్ అన్ని వేరియంట్ల రేటును రూ.10,500 పెంచుతున్నట్టు బుధవారం ఆ సంస్థ ప్రకటించింది. గత నెల పరిచయమైన ఈ